గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదాం

• 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దాం • ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకువెళ్దాం • ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.తనకు […]

Read More

ప్రజలను రెవిన్యూ శాఖకు చేరువ చేస్తాం

• రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రయత్నం చేస్తాను • భూముల రీసర్వేలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం • రెవెన్యూ శాఖలో జవాబుదారీ తననాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం • రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేకంగా రెవెన్యూ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నం • భూరికార్డుల పటిష్ట నిర్వహణకు బ్లాక్ చైన్ విధానం తెస్తాం • కోర్టు కేసుల సమర్ధ నిర్వహణకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు […]

Read More

మహిళల పారిశ్రామిక ఎదుగుదలకు రోడ్ మ్యాప్

– చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి,జూన్ 20: రాష్ట్ర చిన్న ,మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర సచివాలయంలోని ఐదవ భవనంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా సచివాలయం చేరుకున్న మంత్రి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టి తొలుత […]

Read More

గుజరాత్ తరహాలో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తాం

పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ అమరావతి, జూన్ 20 : పారిశ్రామిక వృద్దిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు […]

Read More

పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై త్వరలో శ్వేతపత్రం

• గత ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది • ఏడాదిలో పూర్తవ్వల్సిన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్ళు వెనక్కి నెట్టింది • పోలవరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం • కాలువలు,డ్రైన్లలో తూడు తొలగింపు,డీసిల్టింగ్ పనులకు తొలి దస్త్రంపై సంతకం – రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి,20 జూన్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు […]

Read More

త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు

• బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ • బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ కు దస్త్రంపై తొలి సంతకం • ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం • వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి – రాష్ట్ర బిసి,ఇడబ్ల్యుఎస్,చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత అమరావతి,20 జూన్: రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు […]

Read More

రేవంత్ రెడ్డి పీఆర్ స్టంట్ లలో బిజీ

-రేవంత్ రెడ్డి కి జాబ్ కేలండర్ విడుదల చేయడం చేతకాదు -కాంగ్రెస్ కు నిరుద్యోగ యువత అరిగోస -ఒక్కో ప్రాంతానికి ఒక్కో కట్ ఆఫ్ మార్కు ఇవ్వడం ఏమిటి ? -46 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇపుడు వెనక్కి పోవడం ఏమిటి ? – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హైదరాబాద్: అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డిఎన్ఏ లోనే ఉంది. కాంగ్రెస్ […]

Read More

ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు?

-విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు -గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలి -ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ -గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిన బిఆర్ఎస్ హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు విద్యార్థులు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు. వంద […]

Read More

బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్ షిప్ ను విడుదల చేయాలి

-బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులు కేటాయించాలి – బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ రమణాచారి బ్రాహ్మణులు అగ్రవర్ణాలకు చెందినప్పటికీ, ఈ కులం లో అనేకమంది పేదవాళ్లు ఉన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్చకులను ప్రతి నెల దూపదీప నైవేద్యం ద్వారా కేసీఆర్ ఆదుకు.న్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రేవంత్ రెడ్డి […]

Read More

ఏపీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు

-టీడీపీ ని బీఆర్ఎస్ ఫాలో అవుతుంది -నీట్ అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి -గ్రేస్ మార్కులను కలపడంపై అనుమానాలు -త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం -జోవో 46 పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం -మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్: నీట్ పరీక్ష నిర్వహణలో, ఫలితాల అంశంలో చాలామంది విద్యార్థులకు అన్యాయం జరిగింది,దీనిపై కేంద్రం స్పందించాలి.బాధ్యత గల అధికారులపై చర్యలు తీసుకోవాలి. Feb 9 నుండి నెలరోజుల పాటు […]

Read More