పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ పద్మనాభం చెప్పినట్టే తన పేరు మార్చుకున్నారు. పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. ట్రోలింగ్పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా, ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి […]
Read Moreఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా భువనమ్మ జన్మదిన వేడుకలు
నిజం గెలవాలి టీం సభ్యులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిజం గెలవాలి టీం సభ్యులు. భువనమ్మ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలంతా చైతన్యం పొందారని నిజాన్ని గెలిపించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి కోఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు […]
Read Moreఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈ నోరు ఏమైంది?
-నోరులేని ఈవీఎంలను నిందిస్తారా? -ముందు మీ నోరు శుభ్రం చేసుకొని అనుమానాలు నివృతి చేసుకోండి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి ఊహించని, ఊహకందని,కోలుకోలేని, కలలో కూడా అనుకోలేని రిజల్ట్స్ ప్రజలు ఇచ్చారు. WHY NOT 175 కు సరైన సమాధానం ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ప్రజలకు వివిధ పథకాల కింద పంచితే ఆ డబ్బు తీసుకున్న […]
Read Moreఇంగ్లీష్ మీడియం.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే
– ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు – ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ – ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య ఢిల్లీ: ఇంగ్లీష్ మీడియాపై తల్లిదండ్రుల మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… చాలాచోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ, తల్లిదండ్రులు […]
Read Moreఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
– హోం శాఖ కార్యదర్శిగా హరీష్గుప్తా -గుంటూరు వాసికి డీజీపీ పదవి అమరావతి: సీనియర్ ఐపిఎస్ అధికారి, ఆర్టీసీ చ్మైరన్ ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా నియమితులయ్యారు. వివాదరహిత అధికారిగా పేరున్న ద్వారకా తిరుమల రావు అందరి కంటే సీనియర్ అధికారి. 1989 బ్యాచ్కి చెందిన ద్వారకా నిజానికి ఎప్పుడో డీజీపీ కావలసి ఉంది. ఆయనకంటే జూనియర్ అయిన రాజేంద్రనాధ్రెడ్డికి డీజీపీ ఇచ్చిన జగన్.. ద్వారాకాకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. […]
Read Moreభక్తుల కోసం వైట్ కూల్ పెయింట్
-ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం తిరుమల: మాడ వీధుల్లో భక్తుల కోసం కూల్ పెయింట్ తిరుమల మాడ వీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే. శ్యామల రావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ […]
Read Moreబ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలి
-బ్యాంకర్స్ కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు -పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ -నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలి -రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయి -వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుంది -వ్యవసాయ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్ లో పెట్టదు -ఆయిల్ […]
Read Moreఅప్పులు చేసి సంపద సృష్టిస్తాం.. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
-మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు -పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది త్వరలోనే పనిచేసిన వారికి పదవులు -రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది -దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కుల గణన చేపట్టాలి -మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు -కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ -విద్యుత్ కొనుగోళ్లపై […]
Read Moreఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రజా స్పందన
-రఘురామ “డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి” సేవా ఉద్యమం -ఒక్క ఉండి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్పందించడం ఆనందంగా ఉంది -విజయవాడ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ముందుకొచ్చిన నా శ్రేయోభిలాషులు -డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఉండి కి ప్రజల నుంచి అనూహ్యస్పందన -ఇప్పటికే రెండు చోట్ల గుర్రపు డెక్క, పూడికతీత పనులు ప్రారంభం -ఎల్లుండి లోగా ఏకకాలంలో 15 గ్రామాలలో […]
Read Moreరాజధానిలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరతారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన […]
Read More