వెల్కమ్ చీఫ్: మంచు మనోజ్

జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పలుశాఖలకు మంత్రి కావడంపై టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ‘మెరుగైన సమాజం కోసం మీ నిర్విరామ అంకితభావం, నిబద్ధతకు ఎట్టకేలకు ఫలితం దక్కింది.మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి.ప్రొడక్టివ్, ఎఫెక్టివ్ పాలన రావాలని కోరుకుంటున్నా. వెల్కమ్ చీఫ్’ అని ట్వీట్ చేశారు.

Read More

సీఎం ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌దాం

– ప్ర‌భుత్వ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేద్దాం – రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిప‌ర‌చి దేశంలోనే అగ్ర‌గామి రాష్ట్రంగా నిల‌పాల‌న్న ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంతో పాటు ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌తి ఒక్క‌రికీ చేరువ చేయ‌డంలో స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ స‌ఫ‌లీకృత‌మ‌య్యేలా అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాలు; […]

Read More

వ్యయసాయాభివృద్దికి పాటుపడతా

-రైతన్నలకు అండగా నిలుస్తా -రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన బాబుకి కృతజ్ఞతలు – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్నతలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, […]

Read More

జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు

జర్మనీ: జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ…. “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. […]

Read More

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కిషన్‌రెడ్డి భేటీ

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా గురువారం కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే తో కలిసి,రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను గౌరవప్రదంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రి […]

Read More

రైతు పొలంలో ప్లెక్సీల పై తుమ్మల నాగేశ్వరరావు ఆరా

కామారెడ్డి జిల్లా, లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఒక రైతు పొలంలో ప్లెక్సీలు కట్టడంపై గౌరవ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరాతీశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ, సదరు రైతుకు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని, గడువు 9 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అనేక సార్లు కలిసి రుణాన్ని చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేసామని, బ్యాంకుకు తనాఖా […]

Read More

కొండా ప్రజాదర్బార్

హన్మకొండలోని రాంనగర్ లోని తన నివాసంలో మంత్రివర్యులు కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఓ సిటీలోని క్యాంప్ ఆఫీసులో వందలాదిగా వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి సాధ్యమైనంత వరకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. కాగా మంత్రి నివాసంలోనూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే పరమావధిగా ప్రజలకు అనునిత్యం అందుబాటులో […]

Read More

సిద్ధమవుతున్న ధరణి నివేదిక

• సామాన్యులకు అందుబాటులో ధరణి పోర్టల్ • రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు • గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం – రెవెన్యూ మంత్రి పొంగులేటి • మంత్రి పొంగులేటితో సమావేశమైన ధరణి కమిటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి […]

Read More

గొర్రెలపై ‘కొండ’ంత మమకారం

వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో గొర్రె పిల్లలతో వెళుతున్న గొర్రెల కాపరిని చూసి మంత్రి సురేఖ మధ్యలో కాన్వాయ్ ని ఆపారు. గొర్రె పిల్లలను చేతపట్టుకొని తన చిన్ననాటి స్మృతులను తలుచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో ఏయే పథకాలు గొర్రెల కాపరి కుటుంబానికి వర్తిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి గొప్ప సంకల్పంతో కృషి చేస్తున్నదని తెలిపారు.

Read More

నాలో సత్తువ ఇంకా తగ్గలేదు

-ఏం జరిగిందో దేవుడికే తెలియాలి -మనలో ధైర్యం సన్నగిల్లకూడదు -పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు -అందరికీ నేను అందుబాటులో ఉంటా -వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలనుద్దేశించి తన క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం:మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం.ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను […]

Read More