కువైట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కువైట్లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు […]
Read Moreపార్టీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్కు ఘన స్వాగతం
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి,, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా […]
Read Moreభుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు
– ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. దీంతో పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Read Moreకొత్త రక్తంతో పాత తరానికి విశ్రాంతి?
– సీనియర్లకు ఇక విశ్రాంతేనా? – క్యాబినెట్పై లోకేష్ ముద్ర – లోకేష్కు లైన్ క్లియర్ చేసిన బాబు – సీనియర్లకు తప్పని నిరాశ – వైసీపీనుంచి వచ్చిన వారికి పదవులు – గతంలో మాదిరిగా నేతలను పిలిపించి మాట్లాడని బాబు – ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా? – టీడీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీలో సీనియర్లకు ఇక విశ్రాంతి ఇచ్చినట్లేనా?.. భవిష్యత్తులో వారు ఇక […]
Read Moreకలిసివుంటేనే – కలదు సుఖం
-విజయం ఎవరిది? కలిసి వచ్చిన కాపులది భుజం తట్టిన బీసీలది కలుపుకు పోయిన కమ్మలది ధర్మం కోసం నిలబడిన క్షత్రియులది ఆశీర్వదించిన బ్రాహ్మలది విజయోస్తు అన్న వైశ్యులది మంచికి నిలబడ్డ రెడ్లది ముందుకొచ్చిన ముస్లింలది. ఎవడ్రా మమ్మల్ని విడదీసేది? మీరు చిమ్మిన విషానికే కూలిపోయే మూలాలు కావు మావి. కళ్లాపి చల్లి ముగ్గుకర్ర గీసుకుని తులసమ్మకి దండం పెట్టుకుని కానీ బయటికి అడుగుపెట్టని మంగళకరమైన బ్రతుకులు మావి. మా మూలాలు […]
Read Moreబాబు ఒక బ్రాండ్….చంద్రబాబు ఈ దేశ సంపద
మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తాం , 407 స్థానాలు సాధిస్తాం అని బీరాలు పలికిన బి.జె.పి ఎన్నికల ఫలితాలు రోజు చతికిల పడింది. దానితో షేర్ మార్కెట్ కుప్పకూలి మదుపర్ల ఆస్తి 31 లక్షల కోట్లు ఆవిరయ్యింది. మరుసటి రోజు బాబు అభయ హస్తం అందించడంతో ఒక్క సారిగా సూచీ పెరిగి, అది 51 లక్షల కోట్ల మేర లాభపడింది. అదే బాబు గారి సత్తా. బాబు ఎక్కడుంటే […]
Read Moreఉరికే ఉత్సాహం..
– అదో ఉల్లాసభరితం! “ఈయన చాలా నలిగిపోయారు..” అని పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని అంటుంటే.. చంద్రబాబు కళ్ళు చెమ్మగిల్లడం.. ప్రతి సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంత తండ్రి కొడుకుల మాదిరిగా ఆప్యాయంగా ఉండటం.. పాదయాత్ర చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన లోకేష్ ఎలాంటి అరమరికలు లేకుండా నిన్నటి సమావేశంలో ఎక్కడో వెనక చిరునవ్వుతో కూర్చోవడం.. బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరి తలనిమిరి ముద్దాడడం.. తమ్ముడు ని […]
Read Moreప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం
మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానులు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. వేదికపై ఆ ముగ్గురిని పక్కపక్కనే చూసి అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో […]
Read Moreప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులు…
ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం… ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ […]
Read Moreమంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు సోదరుడు.
Read More