జగన్ ప్రత్యర్థి జగనే!

( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషికి శత్రువు మనిషే. జగన్‌కు శత్రువు జగనే! ఈ ఐదేళ్ల కాలంలో జగన్ నైజం అనుభవించిన ఆంధ్రా ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పతనాన్ని శాసించింది జనం అనుకుంటే పొరపాటు. చంద్రబాబు ఓడించారనుకుంటే మహా పొరపాటు. తన పతనాన్ని తానే శాసించుకున్నారాయన. అలాంటి అవకాశం జగన్ జనాలకు ఇవ్వదలచుకోలేదని ఫలితాలే స్పష్టం చేశాయి. మూర్తీభవించిన అహంకారం, నిలువెల్లా నియంత్రృత్వం, సర్వజనులూ తనకు సాగిలబడాలన్న […]

Read More

టీటీడీలో చాలా లెక్కలు తేలాల్సి ఉంది

-టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్ -పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వండి -తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టండి -జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ తిరుపతి: టి.టి.డి. ఈఓ ధర్మారెడ్డి పాస్ పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈఓ గా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అర్హత లేకపోయినా, ఐ.ఏ.ఎస్. కాకపోయినా, గత అధికార పార్టీ అండదండలతో తి.తి.దే. […]

Read More

ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి

– అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన రాజమహేంద్రవరం : స్థానిక 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలకు సత్వరం పరిష్కారం చూపించాలని నగర పాలక సంస్థ అధికారులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాన్ (వాను) ఆదేశించారు. సదరు డివిజన్లో గతంలో చేపట్టిన మేజర్ డ్రైనేజీని స్థానిక టీడీపీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ప్రాంతంలో ముంపు, మురుగునీటి […]

Read More

దత్తత తీసుకోవడం చెల్లదు

– రాజస్థాన్ హైకోర్టు రాజస్థాన్ హైకోర్టు దత్తపుత్రుడికి కారుణ్య నియామకాన్ని తిరస్కరించింది,18 సంవత్సరాల వయస్సులో అతని దత్తత హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, 1956లోని సెక్షన్ 10(4) ప్రకారం చట్టబద్ధమైన అవసరానికి ప్రత్యక్ష విరుద్ధంగా ఉందని పేర్కొంది. ప్రభుత్వోద్యోగి అయిన తన తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కోసం దత్తపుత్రుడు (పిటిషనర్) దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. అక్రమ దత్తత దస్తావేజు కారణంగా కొడుకు దరఖాస్తును […]

Read More

రామోజీ రావుకు పవన్‌ నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీ రావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప‌వ‌న్‌తో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, నిర్మాత చినబాబు కూడా రామోజీ రావు బౌతిక‌కాయానికి నివాళులర్పించారు.

Read More

ఒక శక్తిని కోల్పోయాం

– మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్: రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “రామోజీరావులో అందరూ ఓ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. కానీ, నేను ఆయనలో ఓ చిన్న పిల్లాడిని చూశాను. ప్రజారాజ్యం పార్టీని నడుపుతున్న సమయంలో ఆయనకు ఓ పెన్ను బహూకరించాను. దాన్ని చూసి మురిసిపోయారు. ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపం […]

Read More

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు

-1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు -వీటికి గాను 487 కోట్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు […]

Read More

చేప మందు పంపిణీలో తొక్కిసలాట

– ఒక వ్యక్తి మృతి హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

Read More

సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ రామోజీరావు

-రామోజీరావు వ్యక్తి కాదు…వ్యవస్థ -ధర్మానికి కట్టుబడి సమాజహితం కోసం అనునిత్యం పని చేశారు -రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిది -రామోజీరావు పార్ధీవదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు అమరావతి :- యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి పూలమాల వేసి […]

Read More

ప్రజా పక్షపాతి రామోజీరావు

– అలుపెరుగని అక్షర యోధుడు రామోజీరావు – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు.

Read More