– మెగాస్టార్ చిరంజీవి చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టిడిపి చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘ఈ మహత్తర విజయం రాష్ట్రానికి గత రాజకీయ వైభవం తిరిగి తెచ్చిన మీ దక్షతకు నిదర్శనం.. దురంధరులైన మీరు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని నిలబెట్టు కుంటారని ఆశిస్తున్నా.. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1 గా తీర్చి దిద్దుతారని […]
Read Moreచరిత్రని తిరగరాసి`నారా లోకేష్`
– నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక మెజారిటీ -72 ఏళ్ల మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో నారా లోకేష్ రికార్డ్ మంగళగిరి నియోజకవర్గ 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ అంటే 2024 సంవత్సరం వరకూ పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల […]
Read Moreముచ్చటగా.. మూడోసారి!
హ్యాట్రిక్ వీరులు! ( మార్తి సుబ్రహ్మణ్యం) తాజా ఎన్నికల్లో అనేక అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఎదురులేదని నిరూపించుకున్నారు. శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్నాయుడు, హిందూపురంలో హీరో బాలకృష్ణ , టెక్కలిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇచ్చాపురంలో బెందాళం అశోక్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, అద్దంకిలో గొట్టిపాటి రవి, పర్చూరులో ఏలూరు సాంబశివరావు, విజయవాడ […]
Read Moreఇక కోర్టు బోనులో జగన్
– సీఎంగా హాజరు నుంచి మినహాయింపు – జగన్ ఈసారి కోర్టుకు హాజరుకాక తప్పదు ( మార్తి సుబ్రహ్మణ్యం) మాజీ ముఖ్యమంత్రిగా మారిన వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఇక సినిమా కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ అక్రమాస్తుల కేసులో, బెయిల్పై బయట ఉన్న జగన్.. సీఎం కావడంతో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో.. ప్రతి శుక్రవారం హైదరాబాద్కు వస్తే ట్రాఫిక్ సమస్యలతోపాటు, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని వాదించారు. దానికితోడు […]
Read Moreఫలితాల తర్వాత పత్తా లేని వేణుస్వామి
– జగన్ గెలుస్తాడని చెప్పిన జ్యోతిష పండితుడు వేణుస్వామి – కేసీఆర్ గెలుస్తాడని చెప్పింది ఈ ముఖమేనంటూ సెటైర్లు – ఇక తాను సినిమా, రాజకీయ జోస్యం చెప్పనంటూ దయతలచిన స్వామి ( మార్తి సుబ్రహ్మణ్యం) వేణుస్వామి గుర్తున్నాడా? అదేనండీ.. యూట్యూబుల్లో చిన్న గడ్డం వేసుకుని, పెద్ద కళ్లజోడుతో కనిపిస్తాడు చూడండి. ఆయనే. ‘‘ఈ ఎన్నికల్లో జగన్ ఖాయంగా గెలుస్తాడు. ఆయనకు భాగ్యస్థానంలో గురువున్నాడు. రాజయోగస్థానంలో రాజ్యాధికారం ఇచ్చే స్ధానంలో […]
Read Moreచివరి మీడియా భేటీలో ఏడ్చినంత పనిచేసిన జగన్
– అవును.. అంతా మీ వల్లే! – ఆ ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియదన్న ఆవేదన – ఏడుపు దిగమింగుకుని మరీ ప్రసంగం – మీడియాకు ప్రశ్నలు వేయనివ్వకుండా జంప్ – ఆఖరి రోజునా అదే అహంకారం ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్.. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం. లెక్కలేని తనానికి పరాకాష్ఠ. ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నా తగ్గని అహంభావం మరోసారి ఆవిష్కృతమయింది. ఫలితాల రోజున జగన్ మీడియాతో మాట్లాడతారని ఆహ్వానం […]
Read Moreయువగళం లోకేష్ విజయ శంఖారావం
– ఓ వైపు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం – మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభలతో దూకుడు – పాదయాత్ర కవర్ చేయని జిల్లాల్లోనూ శంఖారావం సభలు అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరచూ అంటుంటారు. తనయుడు నారా లోకేష్ కూడా టీడీపీ కర్మాగారంలో తయారైన నాయకుడే. మేలిమి నాయకత్వ లక్షణాలతో 2024 ఎన్నికల్లో విజయ శంఖారావం మోగించాడు. […]
Read Moreమంగళగిరి సంక్షేమ సారథి
– కష్టమొస్తే ఆదుకునేది లోకేష్..సమస్య ఉంటే పరిష్కరించేది లోకేష్ – 29 సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన యువనేత – నిస్వార్థంగా సేవలు…ఐదేళ్లుగా వారితోనే మమేకం – నేటి విజయంతో శ్రమకు తగ్గ ఫలితం అమరావతి: సాటి మనిషికి సాయం చేయాలంటే ఎమ్మెల్యే కానక్కర్లేదని, ప్రజల సమస్యలను ప్రభుత్వాలే పరిష్కరించాల్సిన పనిలేదని నిరూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రజలకు ఏ కష్టమొచ్చినా […]
Read Moreఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి
-ఓటమిపై సీఎం జగన్ భావోద్వేగం -అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానం ఏమైంది? -తల్లులు, రైతుల అభిమానం ఏమైంది? -ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు…ఆధారాలు లేవు -ప్రజాతీర్పును గౌరవిస్తాం..ప్రజలకు అండగా ఉంటాం -గుండె ధైర్యంతో పడిన చోటునుంచే మళ్లీ లేస్తాం -గెలుపొందిన బీజేపీ, చంద్రబాబు, పవన్కు నా శుభాకాంక్షలు అమరావతి: ఎన్నికల ఫలితాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు […]
Read Moreయువగళం అనుభవాలే కూటమి మేనిఫెస్టోకు పునాది
-ప్రజల కష్టాలు, కన్నీళ్లు నేరుగా చూశాకే రూపకల్పన -యువత, రైతులు, మహిళల సమస్యల ప్రస్తావన -బీసీల కోసం రక్షణ చట్టం తెచ్చేలా సూచనలు -దళిత, ముస్లింలకు చేయూతగా కార్యక్రమాలు అమరావతి: రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా 226 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్రలో యువనేతకు లోకేష్కు ఎదురైన అనుభవాలు, ప్రజలు చెప్పుకున్న కష్టాలు, కన్నీళ్లే ప్రాతిపదికగా కూటమి మేనిఫెస్టో రూపొందింది. […]
Read More