మనమంతా టూరిస్టులం.. జీవితం ఒక ప్రయాణం మాత్రమే..ఈరోజు లైవ్!

గుర్తుంచుకోండి… చార్లీ చాప్లిన్ 88 వయస్సులో మరణించాడు. అతను మనకు 4 స్టేట్ మెంట్ లు విడిచిపెట్టాడు: (1) ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన సమస్యలు కూడా కాదు. (2) నేను వర్షంలో నడవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఎవరూ నా కన్నీళ్లను చూడలేరు. (3) జీవితంలో అత్యంత వృధా అయిన రోజు మనం నవ్వని రోజు. (4) ప్రపంచంలోని ఆరుగురు ఉత్తమ వైద్యులు… 1. సూర్యకాంతి, 2. […]

Read More

బ్రహ్మ కడిగిన పాదం.. ఏమిటా సందర్భం?

పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక […]

Read More

గుంటూరు.. గరమే కాదు.. గుణం కూడా!

గుంటూరు చరిత్ర.. మామూలుగా ఉండదు! గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా? శతాబ్దాల చరిత్ర నా గుంటూరు …. ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి. కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు. మాచర్ల చెన్నకేశవుడి […]

Read More

ఆరోపణలతో సీఎస్ జవహర్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి

– విశాఖలో వేలాది అసైన్డ్ ఎకరాలు కాజేశారని జనసేన ధ్వజం – కొడుకు కోసమే ల్యాండ్ డీల్స్ చేశారన్న జనసేన నేత యాదవ్ – నిన్నటి వరకూ జగన్ సర్కారుకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు – ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుపడ్డారన్న ఆరోపణలు – ఆయన తొలగించాలని కూటమి ఫిర్యాదులు – సొంత కులం వారికి ఐఏఎస్‌లు ఇప్పించాలన్న తపనపై విమర్శలు – ఎన్నికల వరకూ ఆపాలని యుపీఎస్సీకి చంద్రబాబు లేఖ […]

Read More

సీతక్కకు పీసీసీ పట్టం?

– ఫలితాల తర్వాత ప్రకటన – ఫలించిన రేవంత్ ఒత్తిడి – ఇరులుంటే పార్టీ-పాలనలోఇబ్బంది – సీతక్క ఉంటే సాఫీగా నిర్ణయాల అమలు – పైగా గిరిజనురాలికి పట్టం కట్టామన్న కీర్తి – మంత్రివర్గ విస్తరణ కూడా అప్పుడే ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ పీసీసీ చీఫ్‌గా గిరిజన మహిళ, మంత్రి సీతక్కను నియమించేందుకు రంగం సిద్ధమయిందా? ఆమె ఉంటే పార్టీ-ప్రభుత్వంలో భవిష్యత్తులో తీసుకోబోయే, తన నిర్ణయాలు సాఫీగా అమలవుతాయని […]

Read More

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దు

– గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం – సమీక్షలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలి. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించండి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టండి. గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయండి. వాటిని […]

Read More

జవహర్ రెడ్డి నీతి మాలిన చర్యను గర్హిస్తున్నాం

-దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596 విడుదల చేసిన సీఎస్ -దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉన్నది -ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి -CBI దర్యాప్తుకు ఆదేశించి విశాఖపట్టణం భూభాగోతాలపై విస్తృత విచారణ జరిపించాలి – తెలుగుదేశం పార్టీ […]

Read More

రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూములు కొట్టేసిన సీఎస్ జవహర్ రెడ్డి

– వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠా భూములను చేజిక్కిచుకొన్నాయి – జవహర్ రెడ్డి వత్తిడితో వందల ఎకరాలు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి – అసైన్డ్ భూములపై జవహర్ రెడ్డి కన్నేశారు – జవహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 – ఆ జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ […]

Read More

గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో 17 మంది మృతి

చత్తీస్ ఘడ్: ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూ లింది. దాంతో పరిశ్రమలో పనిచే స్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకు న్నారు. ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు […]

Read More

తెలంగాణలో స్కూళ్ల విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 2024-25 విద్యాసంవ‌త్స‌ రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ను న్నారు. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 2 నుంచి […]

Read More