సన్యాసినిగా మారిన శ్రీరెడ్డి?

-రెడ్డమ్మ..శ్రీరెడ్డి పీఠం పెడుతోందా? -సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) హలో.. ఈ ఫొటో ఎవరిదో చూశారా? కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉందా? ఇంకొంచెం కళ్లు పెద్దవిచేసి చూడండి. ఈ స్వామి ఎవరో తె లుస్తుంది. ఏంటీ ఇంకా అర్ధం కాలేదా? ఆయన స్వామి కాదు. సన్నాసామె! సారీ.. సన్యాసామె!! ఇంకా మీకు వెలగలేదా? అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో! జీకెలో అంత పూరయితే కష్టం కదండీ. సినిమాలే కాదు. […]

Read More

తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణకు ఈసీ ఓకే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు.

Read More

కారుచౌకగా కిడ్నీలు కొట్టేస్తున్న ముఠా

-హైదరాబాద్ టు ఇరాన్..వయా.. కేరళ- బెంగళూరు కిడ్నీరాకెట్ -కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ -హైదరాబాద్ వైద్యుడి హస్తం -ఇరాన్‌లోనే కిడ్నీ మార్పిడి -ఇప్పటిదాకా 20 మందిని ఇరాన్ తీసుకువెళ్లినట్లు నిందితుడి ఒప్పుకోలు హైదరాబాద్: ఇది ఒళ్లుజలదరించే వార్త. అవసరంలో ఉన్న పేదవారే లక్ష్యంగా కొన్నేళ్లుగా సాగుతున్న కిడ్నీ రాకెట్ అనే అమానవీయ వికృత వ్యాపారం. మన దేశంలో కిడ్నీలను ఇడ్లీలంత కారుచౌకగా కొనుగోలు చేసి, ఇరాన్‌లోకి కిడ్నీ రోగులకు […]

Read More

ఇండియా కూటమితోనే దేశ సర్వతోముఖాభివృద్ధి

-దేశ ప్రజలు సొంత సమస్యల పరిష్కారం పై ఆసక్తిగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు -పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడవరోజు ప్రచారం ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ […]

Read More

ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు

– రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్: ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, […]

Read More

అనిల్‌ అంబానీకి రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు

– రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ మరోసారి టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ అనిల్ అంబానీకి చెందిన ఓ కంపెనీకి తుది నోటీసు అందిందని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి వారికి […]

Read More

మేం మారిపోయాం… నమ్మండి బాబూ!

పశువుల డాక్టర్లు ఒకటయ్యారు! ( అన్వేష్) ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా పశువుల డాక్టర్లు కావడం విశేషం. వీరంతా అమెరికాలో ఒకటయ్యారు. ఎన్నికలు ముగియడంతో ఒకప్పటి పశువుల డాక్టర్ అయిన గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ, కరుడుగట్టిన జగనాభిమాని.. అమెరికాలో పశువుల డాక్టర్‌గా పనిచేస్తున్న పంచ్ ప్రభాకర్ అండ్ అదర్స్, ఇటీవల అమెరికాలో ఒకచోట కలిశారు. ఆ సందర్భంగా సోషల్‌మీడియాలో బయటకొచ్చిన ఫొటో ఇది. ఆ సందర్భంగా వంశీ […]

Read More

కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య విప్లవం

– తెలంగాణ దశాబ్ది -ట్విట్టర్(ఎక్స్) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో వైద్యఆరోగ్యరంగం చైతన్యంతో వర్ధిల్లిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆ మేరకు తమ హయాం నాటి ఆసుపత్రుల కళకు సంబంధించిన ఫొటోలు పెట్టారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే దుస్థితి నుండి పోదాం పద సర్కారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చినం! జననం నుండి మరణం దాకా, ప్రతి […]

Read More

సర్కారు అక్రమ కేసులకు భయపడేది లేదు

– కేసీఆర్‌ తయారుచేసిన సైనికులం – గద్దెనెక్కిన నాటి నుంచే బెదిరింపులు ప్రారంభం – వైఫల్యాలను ఎత్తిచూపితే, హామీలపై ప్రశ్నిస్తే కేసులు – ప్రభుత్వ తప్పులకు బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రతీకార చర్యలు – న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం..దోషులుగా నిలబెడతాం – బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే అజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి […]

Read More

16 ఏళ్లకే ఎవరెస్ట్‌ను ఎక్కేసింది!

-తొలి భారత పిన్న వయస్కురాలిగా రికార్డ్‌ -ప్రపంచంలోనే ద్వితీయస్థానంలో కామ్యా ముంబయి: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించి ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్‌ అసాధా రణ రికార్డు నెలకొల్పింది. మౌంట్‌ ఎవరెస్ట్‌ను నేపాల్‌ వైపు నుంచి అధిరోహించి న తొలి భారత పిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతిగాంచింది. […]

Read More