ఇదిగో పౌరసరఫరా శాఖలో అవినీతి..చర్చకు వస్తారా?

-బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ -సమాధానం చెప్పే ధైర్యం లేక కేసులు పెడతారా? -జలసౌధాలో మీ అరాచకాలు బయటపెట్టమంటారా? -ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా..భయపడేది లేదు హైదారాబాద్‌, మహానాడు: పౌరసరఫరా శాఖలో అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువా రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరా శాఖలో జరిగి న అవినీతి, అక్రమాలపై మాటాడితే మంత్రి […]

Read More

ఏబీ కేసు తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

– హైకోర్టులో మూడున్నర గంటల సుదీర్ఘ వాదనలు – ఎలాంటి ఆధారాలు సమర్పించని జగన్ సర్కారు అమరావతి: డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును జగన్ సర్కారు సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. దానిపై హైకోర్టులో మూడున్నర గంటల సేపు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అడ్వకే ట్ జనరల్ శ్రీరాం రెండు గంటలు వాదించారు. ఏబీ న్యాయవాది ఆదినారాయణ గంటన్నర వాదించారు. ఈ […]

Read More

మాచర్ల ఘటనపై ఈసీకి సజ్జల సూటి ప్రశ్నలు

– ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది..? – వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా..? వీడియో సరైందేనా కాదా అన్నది నిర్ధారించకుండానే.. ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది..? ఒకవేళ నిజమైనదే అయితే.. ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది..? మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా..! […]

Read More

ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ అమరావతి: మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనను ఈసీ సీరియస్గా […]

Read More

హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు, చెవిరెడ్డి కి చుక్కెదురు

– ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి? అమరావతి: తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సత్తెనపల్లిలో 4 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, రీ పోలింగ్ నిర్వహించాలని […]

Read More

బందరులో భలే మాక్ డ్రిల్

-రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్‌ -కాల్పుల్లో పలువురికి గాయాలు -హలిపోయిన బందరు జనం -సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్ -అంతా ఉత్తుత్తి ఫైటింగ్ అని తెలుసుకుని ఊరట కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసుల కాల్పులు… సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్‌ క్యానన్‌లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్‌ […]

Read More

హైదరా‘బాధ’లు పాలకులకు పట్టవా?

 – హలో.. ఇదే మన హైదరా‘బ్యాడ్’! – గుంతలుపడ్డ నీళ్ల రోడ్డులోనే బైఠాయించిన ఓ మహిళ తెగువ -రాజధాని బస్తీలవన్నీ ఇదే గోస -కాంట్రాక్టర్లకు పాత బిల్లులు ఇవ్వని సర్కారు -బిల్లులిస్తే కొత్త పనులంటూ కాంట్రాక్టర్ల మెలిక -గ్రేటర్ ఖజనా ఖాళీ -ఆనాటి ఆకస్మిక తనిఖీలేవీ ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ పేరు చెప్పగనే.. హైటెక్ సిటీ.. గచ్చిబౌలి, మియాపూర్, రింగ్‌రోడ్డులో నల్లత్రాచులా మెరిసే రోడ్లు…రాత్రివేళ లైటింగ్‌తో ధగధగ మెరిసే […]

Read More

డీజీపీ గారూ.. ప్రధాని పర్యటననూ పట్టించుకోరా?

-బెజవాడలో ప్రధాని భద్రతా ఏర్పాట్ల వైఫల్యంపై కేంద్రం తాఖీదు -డ్రోన్ ఎగరవేసినా పట్టించుకోరా? -ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర హోం […]

Read More

ఈసీ గైడ్‌లైన్స్ కలెక్టర్లు ఫాలో అవరా?

-ఏపీ సీఈవో ఎంకే మీనాను కలిసిన టీడీపీ నేతలు -మాజీ మంత్రి దేవినేని ఉమా అమరావతి : అబద్దపు ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ వాళ్ల తాబేదార్లు అంతా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను సమర్థిస్తున్నారంటే … కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ల చేష్టలు ఎలా ఉంటాయి ? ఎంతో కష్టపడి ఓటేసి ఆశా వర్కర్ల దగ్గర నుండి అంగన్ వాడీల వరకు మేము వేసిన ఓటు ఏమౌతుందో అని ఆందోళనలో ఉన్నారు. […]

Read More

దళారులకు లాభం చేకూరుస్తున్న బెనిఫిట్ షోలు

-పదేళ్లు కేసిఆర్ సినిమా ఇండస్ట్రీని పట్టించుకునేలేదు -సీనియర్ నిర్మాత నట్టి కుమార్ డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా… ఒకరెవరో సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారు. దీనివల్ల సినిమా వారిని బయట చీప్ గా చూస్తున్నారు. వాస్తవానికి తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష పడాల్సిందే. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని […]

Read More