కేటీఆర్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు

-బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హత్యకు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణం -శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌ను అడ్డం పెట్టుకుని త‌న‌పై బుర‌ద‌జ‌ల్లుతున్నారు -బీఆర్ఎస్, కేటీఆర్ నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరాయి -ఇక‌నైనా శ‌వ రాజ‌కీయాలు మానండి -మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కొల్ల‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం చిన్నంబావి మండ‌లం ల‌క్ష్మిప‌ల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు దురాల‌వాట్లు, భూత‌గ‌దాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని ఎక్సైజ్, ప‌ర్యాట‌క శాఖ మంత్రి […]

Read More

పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు

-పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసిన టీడీపీ బృందం -ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీని కలిసి టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా […]

Read More

జై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం

-కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు -పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అమర్జీత్ కౌర్ […]

Read More

ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

– పాల్వాయిగేటు పీఓ, ఏపీఓను సస్పెండ్ చేశాం – ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి : వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల […]

Read More

పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బంది సస్పెన్షన్

– పాల్వాయి పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం పై కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీష్‌గుప్తా నివేదిక మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని త్వరలో అరెస్ట్ చేస్తామని డీజీపీ హరీష్‌గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు […]

Read More

హద్దు దాటుతున్న బుజ్జగింపు రాజకీయాలు

-మమత ఓబీసీ సర్టిఫెకెట్లపై పరోక్ష విమర్శ -కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన ప్రధాని మోదీ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీసర్టిఫికేట్‌లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటిపోతున్నాయని మోదీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో 2010 తర్వాత […]

Read More

ఉచిత పుస్తకాల పంపిణీ..స్కూళ్లు తెరిచిన రోజే!

విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.

Read More

‘తోట’కు వైసీపీ నేతలు చేయిచ్చారా?

-పంపకాల విషయంలో చేతివాటం? -ఫలితాలొచ్చాక పనిపడతానని వార్నింగ్ -అందరి లెక్కలు తేలుస్తానన్న కన్నెర్ర (రమణ) మండపేట: ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంటుపై దృష్టి సారించాయి. రెండు పార్టీలు డబ్బులు పంపిణీకి సిద్ధమయ్యాయి. వైసీపీ నాయకత్వం ఈ విషయంలో తలమునకలై వార్డుల్లోనూ, గ్రామాల్లోను ఓట్ల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను ఆయా గ్రామ వార్డు స్థాయి నాయకులకు ముట్ట జెప్పారు. […]

Read More

వైసీపీ.. ‘వై నాట్ ’ పరారీ?

వైసీపీ అభ్యర్ధులలో వణుకు ప్రారంభం పోలింగ్ వరకూ పరారీ ఆలోనలనే మీడియా – సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వార్తలు. పిన్నెల్లి బ్రదర్స్ పరారీతో, వారి భయంతో మాచర్లలో చెల్లాచెదరై తల దాచుకుంటున్న జనం, ఊర్లలోకి తిరిగి వస్తున్నారు. పెద్ద ఎదురుబొంగుతో బొండా ఉమా , బుద్దా వెనకన్న కారు మీద దాడి చేసిన తురక కిషోర్ నుండి మొన్న పిన్నెల్లి వెంట కర్రలు, రాడ్లు పట్టుకొని స్వైర […]

Read More

ఎక్కడా రీపోలింగ్ లేదు

– ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రం – పిన్నెల్లి పై సివియర్ సెక్షన్లు – సీఈఓ మీనా ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సీఈఓ మీనా చెక్ పెట్టారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ.. “9 పోలింగ్ స్టేషన్లు […]

Read More