మంచోడంటే.. ఈవీఎం పగలకొట్టడమా జగనన్నా?

-సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న జగన్ కితాబు వీడియో -ఇలాంటి మంచోడేనా ఈవీఎం పగులకొట్టిందంటూ సోషల్‌మీడియాలో చతుర్లాడుతున్న నెటిజన్లు ( అన్వేష్) ‘‘మాచర్ల నుంచి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. చాలా మంచివాడు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి. మీ అందరికీ ఒకమాట చెబుతున్నా. ఇంకా పైస్థానానికి తీసుకువెళతా’’నని హామీ ఇచ్చిన, ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ పాత వీడియో ఇప్పుడు వైసీపీ దుంపతెంచుతోంది. పోలింగ్‌బూత్‌లోకి చొరబడి, అక్కడి ఈవీఎంను […]

Read More

కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా?

-లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ -మరో నలుగురి ప్రమేయంపై వాదనలు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురి ప్రమేయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్‌ చేసింది. కవితతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం […]

Read More

కమీషన్ మరియు కౌన్సిల్ అనే పదాలను ప్రభుత్వేతర సంస్థలు వాడడం చట్టవిరుద్ధం

 -పౌరసరఫరాల శాఖ కమీషనర్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారులు స్వచ్చంద సంస్థలు లేదా సంఘాలు తమ సంస్థ పేరులో కౌన్సిల్ మరియు కమీషన్ అనే పదాలను ఉపయోగించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పలు ఫిర్యాదులు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చినవి. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని చాప్టర్-II మరియు IV లో ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల ప్రకారం, జాతీయ, రాష్ట్ర మరియు […]

Read More

అందరూ మంచిగుండాలె

– వెంకన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ తిరుపతి: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం దర్శించుకుంది. రేవంత్ తన మనుమడితో కాసేపు సందడి చేశారు. మనుమడి పుట్టు వెంట్రుకల కోసం ఆయన తిరుమల వచ్చారు. పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తయిన తర్వాత, రేవంత్ కుటుంబం వైకుంఠం క్యూ ద్వారా వెళ్లి ముడుపులు సమర్పించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నానని రేవంత్ మీడియాకు […]

Read More

ఇక ‘టోలు’ తీయనున్న సర్కార్

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి.ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Read More

జగన్ అంటే అభిమానం కన్నా భయం ఎక్కువ

– వయొలెంట్ గా సైలెంట్ ఓటింగ్ గత ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ తక్కువ. తాము ఎవరికి ఓటు వేస్తాం అనేది ప్రీ పోల్ సర్వే…  ఎవరికి ఓటు వేశాం అని చెప్పేది పోస్ట్ పోల్ సర్వే. పోలింగ్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అనో ఇరు పార్టీలు ఇచ్చే డబ్బు కోసమో కొంత సైలెంట్ అవుతుంటారు. పోలింగ్ తర్వాత ఓపెన్ అవుతుంటారు. ఈ ఎన్నికల్లో ఎపుడూ లేని విధంగా వివిధ […]

Read More

జూన్ 1 నుంచి ట్రాఫిక్ చలాన్ల కొరడా

అమరావతి: ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) జూన్ 1, 2024 నుండి కొత్త వాహన నిబంధనలను జారీ చేయబోతోంది. కొత్త నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి అతివేగంతో రూ.25,000 జరిమానా విధించవచ్చు. వేగంగా వాహనం నడిపితే 1000 నుంచి 2000 రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ వాహనం నడిపితే రూ.25,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా […]

Read More

అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు

– కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు – ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ ఫైర్ కాంగ్రెస్ పాలనలో మళ్లీ దుర్భిక్షం తాండివస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు మళ్లీ చెడ్డరోజులొచ్చాయన్న కేటీఆర్.. రైతులు-కరెంట్ కోతలపై ట్వీట్ చేశారు. ఆ మేరకు నిన్న రైతులు తమ పాసు బుక్కులను క్యూలో ఉంచిన ఫొటోను జతపరిచారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..! 6 నెలల […]

Read More

ఒక మనిషి అబద్దానికి ఎలా ప్రభావితం అవుతాడు?

– ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది? కాగ్నిటివ్ బైయాస్ (అభిజ్ఞా పక్షపాతం) : మన మెదళ్లు సమాచారాన్ని త్వరగా అర్థం చేసుకోడానికి మానసిక షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తాయి. కానీ ఈ షార్ట్‌కట్‌లు కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు. ఉదాహరణకు, మన మౌలిక నమ్మకాల్ని ధృవీకరించే సమాచారానికి మెదడు ప్రాధాన్యం ఇస్తుంది, అది తప్పుడుది అయినప్పటికీ. 2019లో జగన్ గెలుస్తాడు అని చెప్పారు అలాగే జరిగింది. ఇప్పుడూ చెబుతున్నాడు కాబట్టి గెలుస్తాడు […]

Read More

ఇంగ్లీష్ మీడియం వికటించిందా? వికసించిందా?

-ఢిల్లీ విద్యావిధానంలో సంస్కరణలు పాటించలేదు -పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది -ఈ చిన్న లాజిక్ ని ఉద్దండులైన ఐఏఎస్ అధికారులు ఎలా మర్చిపోయారో నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా […]

Read More