ఎవరెస్ట్‌పై ఎగిరింది పసుపు జెండా

81 ఏళ్ల వయసులో వృద్ధుడి రికార్డ్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను 81 ఏళ్ల వయసులో అధిరోహించి తెలుగుదేశం జెండాను ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్నాడు ప్రత్తిపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శివప్రసాద్‌. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన అత్యంత పెద్ద వయ స్కుడిగా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయనను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అభినందించారు.

Read More

సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని శుక్ర వారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీష్‌రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More

హౌస్‌ అరెస్టులో పిన్నెల్లి ఎలా పరారయ్యారు

తెలుగుయువత నేత గోళ్ల సురేష్‌యాదవ్‌ పల్నాడు జిల్లా, మహానాడు: హౌస్‌ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు ఎలా పరారయ్యారని జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఎన్నికల అనంతరం కారంపూడిలో అల్లర్లు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. హౌస్‌ అరెస్టులో ఉన్న పిన్నెల్లి సోదరులు తప్పించుకోవడానికి కొంతమంది పోలీసు అధికారులు సహకరించారన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు […]

Read More

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

మంగళగిరి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘనటలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం లేఖ రాశారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. హింసకు పాల్పడిన వారిపై ఐపీసీ, ఇతర చట్టబద్ధమైన కేసులతో ఎఫ్‌ఆర్‌ నమోదు చేయాలి. ఎన్నికల నాడు, […]

Read More

స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భద్రతా చర్యలు చేపట్టండి

ఎన్నికల కమిషన్‌, డీజీపీకి దేవినేని ఉమ లేఖ మంగళగిరి, మహానాడు: స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా రిటర్నింగ్‌ అధికారులకు దిశానిర్ధేశం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా, డీజీపీలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమాలను ఉల్లంఘించిన కారణంగా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతకు సంబంధించి తమ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. […]

Read More

ఏపీలో అల్లర్లపై సిట్‌

-వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో 13 మందితో ఏర్పాటు -ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం -విచారణ తర్వాత నివేదిక ఇవ్వనున్న బృందం అమరావతి, మహానాడు రాష్ట్రం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సం బంధించి పోలీసులపై విచారణకు వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్‌ సభ్యు లుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ […]

Read More

నిరాధార వార్తలు ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు

పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌) ఆర్‌.రాఘవేంద్ర నరసరావుపేట, మహానాడు: పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజున, తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి నిరాధార, అబద్ధపు సమాచారం ప్రసారం చేసిన వారిపై చట్టపరపమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పల్నాడు జిల్లా ఏఎస్పీ(అడ్మిన్‌) ఆర్‌.రాఘవేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అబద్ధపు ప్రచారాలు, ట్రోలింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తామని వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, […]

Read More

ముబారక్.. నాయుడు గారు!

ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలసి అభినందించిన ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించి, మరోసారి చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.

Read More

ఈసీ వైఫల్యమే ‘పల్నాటి పగ’కు కారణమా?

– ‘పల్నాడు పగ’ వెనుక ఖాకీ కుట్ర? – ఒక పోలీసు ఉన్నతాధికారి హస్తం? – ఆయన రెండురోజులు నర్సరావుపేటలో మకాం వేశారా? – తాజా ఎపిసోడ్‌లో బలిపశువు బిందుమాధవ్ – ఒత్తిళ్లకు లొంగనందుకే ఆయనపై వేటు పడిందా? – గతంలో టెలీకాన్ఫరెన్సులలో మాధవ్‌ను హెచ్చరించిన ఓ పోలీసుపెద్ద? – కలెక్టర్ పల్నాడు ఎస్పీకి సహకరించలేదన్న ఆరోపణలు – సమస్యాత్మక స్టేషన్లను గత ఎస్పీ గుర్తించలేదా? – 2వేల మంది […]

Read More

ఎస్పీల నియామకానికి ఈసీకి ప్యానల్‌

అమరావతి, మహానాడు: ఎన్నికల అనంతరం హింసపై వేటు వేసిన పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఐదుగురు సభ్యుల ప్యానల్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. సాలి గౌతమి(విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌), మల్లికా గార్గ్‌(సీఐడీ, ఎస్పీ), వి.హర్షవర్దన్‌రాజు(సీఐడీ, ఎస్పీ), డి.నరసింహకిషోర్‌, తిరుపతి, టీటీడీ సీవీ అండ్‌ ఎస్‌ఓ), కె.శ్రీనివాసరావు (విజయవాడ జగ్గయ్యపే ట డీసీపీ)లతో ప్యానల్‌ పంపింది.

Read More