-కాలులో ప్లేట్స్ తీయించుకునేందుకు వచ్చి… -డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతిచెందిన బంధువుల ఆరోపణ విజయవాడ, మహానాడు: స్థానిక ఎం.జె.నాయుడు ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్ వికటించి రికిత(19) అనే యువతి మృతిచెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు బంధువులు ఆరోపి స్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకున్న రికిత కాలులో ప్లేట్స్ ఉండ డం వల్ల దాన్ని తీసివేయడానికి బుధవారం ఆపరేషన్ చేయించేందుకు ఆసుప త్రికి వచ్చింది. ఉదయం 11 గంటలకు డాక్టర్లు ఆపరేషన్ […]
Read Moreతాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
-డీఎమ్జీ, పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ -ప్రత్యేక కమిటీలకు సుప్రీం చెప్పినా చర్యల్లేవ్ -ఎన్జీటీ ఆదేశించినా ఆగని ఇసుక తవ్వకాలు -జగన్రెడ్డి, ఆయన తాబేదారులకు జైలు తప్పదు -కూటమి వచ్చాక దోపిడీ సొమ్ము మొత్తం కక్కిస్తాం -మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళగిరి, మహానాడు ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసి తవ్వకాలు నిలిపివేసేం దుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా తవ్వకాలు […]
Read Moreఅప్పుడు కొవిషీల్డ్…ఇప్పుడు కోవాక్జిన్ భయం!
(శివశంకర్ చలువాది) మొన్న కొవిషీల్డ్.. ఇప్పుడు కోవాక్జిన్.. కోవిడ్-19 వ్యాక్సిన్లపై వరుసగా వస్తున్న అధ్యయనాలు ప్రజలను భయపెడుతున్నాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడి కాగా ఇప్పుడు కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు బెనారస్ హిందూ యూనివర్శిటీ సర్వేలో తేలడం కలకలం రేపుతోంది. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజె నెకా సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు కలుగుతాయనే […]
Read Moreవైట్హౌస్లో సమోసాలు, పానీపూరి
అమెరికా: ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్లో వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ దేశభక్తి గీతం ‘సారే జహాసే అచ్చా’ని వైట్హౌస్ మెరైన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది. అనంతరం అతిథులకు భారతీయ వంటకాలైన సమోసాలు, పానీపూరిని వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
Read Moreధాన్యం నగదు జమచేయని ఏపీ సర్కార్
అమరావతి: రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ ఏప్రిల్ 9న ప్రారంబ óమైంది. గురువారం వరకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, బాపట్ల జిల్లాలకు చెందిన 110,152 మంది రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి చేశారు. వారిలో 50 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించారు. 60 వేల మందికి పైనే ఇంకా రూ.1235 కోట్ల కంటే ఎక్కువ […]
Read Moreఉపాధి హామీలో దేశంలోనే ఏపీ ఫస్ట్
అమరావతి, మహానాడు: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు 6.99 కోట్ల పనిదినాలను ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు వివరించింది. మొత్తం 32.37 లక్షల కుటుంబాలు రూ.1,713.27 కోట్ల మేర లబ్ధి పొందాయని తెలిపింది. కాగా 45 రోజుల్లో 4.49 కోట్ల పనిదినాలు కల్పించి తెలంగాణ రెండో […]
Read Moreఏపీలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల
అమరావతి, మహానాడు: గత ఏడాది ఖరీఫ్ కరువు, మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రూ.1,289 కోట్ల విలువైన ఇన్పుట్ సబ్సిడీని చెల్లించేందుకు ఈ ఏడాది మార్చి 6న సీఎం జగన్ బటన్ను నొక్కారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికలు ముగిసే వరకు చెల్లింపులు వాయిదా వేయాలని ఆదేశిం […]
Read Moreకుల రాజధాని..వెదవలను ఏ చెప్పుతో కొట్టాలి?
అమరావతి, మహానాడు: హైదరాబాద్ మెట్రోలో అమరావతి అమృతా యూనివర్సిటీ యాడ్ ఇది. ఇక్కడేమో అది కుల రాజధాని అని తినే కంచంలో మన్ను పోసుకున్నారు అంధులు. జాతీయస్థాయిలో 7వ స్థానంలో ఉన్న అమృతా యూనివర్సిటీ అమరావతిలో టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, హెచ్సీఎల్ వంటి ఎంఎన్సీలలో లక్షల్లో జీతాలతో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి. ఈ యూనివర్సిటీకి విద్యా ప్రమాణాలలో ఏ మాత్రం తగ్గని ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు కూడా అమరావతిలో […]
Read Moreఅవే పిన్లతో సైబర్ నేరగాళ్లకు అవకాశం
హైదరాబాద్: భారత్లో అధికశాతం ప్రజలు 1234, 1111, 0000, 9999 వంటి పాస్వర్డ్లనే పిన్లుగా పెట్టుకుంటున్నట్లు చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ చేసిన సర్వేలో వెల్లడైం ది. దీంతో సైబర్ నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్ చేయగలుగుతున్నారని ఈ నివేదికలో పేర్కొంది. పుట్టిన తేదీ, బైక్ లేదా కార్ నెంబరు లేక లక్కీ నెంబర్నో పిన్ గా పెట్టుకోవడమంటే సైబర్ నేరస్థులను తక్కువ అంచనా వేయడమేనని హెచ్చరించింది.
Read Moreకూటమికి భారీ మెజార్టీ: నందమూరి రామకృష్ణ
అమరావతి, మహానాడు: తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు… పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారు తరలివచ్చి ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు..ఇది తథ్యమని స్పష్టం […]
Read More