రూ.2 కోట్ల ఆస్తినష్టం హైదరాబాద్, మహానాడు: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడా రోడ్డు దానప్ప ఆసుపత్రి పక్కన ఉన్న నాగలక్ష్మి హార్డ్వేర్ షాపులో షార్ట్ సర్క్యూట్తో ఉదయం 4 గంటల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక సీఐ నాగరాజు పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. మున్సిప ల్ చైర్మన్ మంజుల రమేష్, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. […]
Read Moreరైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
20 నుంచి సబ్సిడీపై విత్తనాలు అమరావతి, మహానాడు ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20 నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇందుకు రూ.450 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం రూ.195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్ట, చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ విత్తనాలపై 40 శాతం […]
Read Moreమెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం
హైదరాబాద్: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయో గించే 42 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్ల మందికి పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు లబ్ధిపొందనున్నారు. ప్రపంచం లోనే అత్యధిక మంది షుగర్ […]
Read Moreతిరుమలను దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు
వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితమని వ్యాఖ్య తిరుపతి, మహానాడు: ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానం తరం అయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని, వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితమవుతుందని […]
Read Moreభారత్లో పెరుగుతున్న గుండెపోటు మరణాలు
భారత్లో ఏటా అధిక రక్త ప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా సంభవించే గుండెపోటు మరణాలకు మొద టి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి […]
Read Moreజూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్, మహానాడు: జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకు ప్రతి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో […]
Read Moreక్రైస్తవుల పేరుతో మతానికి జగన్ మోసం
– రెడ్లకు అందలం.. క్రైస్తవులకు మోసం – ఇదే జగన్ ఐదేళ్ల నిర్వాకం – క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న ఎస్సీలకు పదవులు – నిజమైన క్రైస్తవులకు మొండిచేయి – గత ఎన్నికల్లో జగన్ను గెలిపించింది క్రైస్తవులే – పార్టీని రెడ్లకు అప్పగించారు ఏప్రిల్ 2 నుంచి ముగ్గురు నూతన రాజ్యసభ ఎంపీలు సభ్యత్వంతో, వైఎస్ఆర్ సిపి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ సాధించింది. 11 ఎంపీలు కి, 11 ఎంపీలు వైయస్సార్సీపి […]
Read Moreషిర్డీలో ఆశ్రమాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
అమరావతి : షిర్డీలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి సందర్శించారు. సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు. ద్వారకామయి పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమానికి తెలుగు వారైన బండ్లమూడి రామ్మోహన్ ఛైర్మన్ గా, బండ్లమూడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు. ఇందులో 150 మంది వరకూ వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా […]
Read Moreలీడర్.. విలన్
సంపదను సృష్టించే వాడు! పదిమందికి పని చూపించేవాడు జ్ఞానమార్గంలోకి నడిపించేవాడు నాయకుడు! ఉన్న ఆస్తుల్ని అమ్మేసేవాడు! దోపిడీదారులతో జతకట్టేవాడు! ప్రజల్ని అజ్ఞానంలోకి నెట్టే వాడు ప్రతి నాయకుడు! నా దేశానికి నాయకుడెవరు? 77ఏళ్ళ స్వతంత్రం! కుంభకోణాలు-రైతు వ్యతిరేక చట్టాలు ఆస్తులు అమ్మేసేవాళ్ళు దొంగలకు తాళాలిచ్చేవాళ్ళు ఐదేళ్లకొకసారి మోసపూరిత మ్యానిఫెస్టోలతో ప్రజా ద్రోహులు! ఓట్లు కొనేవాళ్ళు! కోట్ల ఆస్తులు కూడేసుకొనేవాళ్ళు! ఇదే చరిత్ర చర్విత చర్వణం! కాలం కదిలేకొద్దీ తొండ ముదిరి […]
Read Moreజేసీ ఫ్యామిలీ హైదరాబాద్ కు తరలింపు
జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు తాడిపత్రి : భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్కు పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే జేసీ దివాకర్ రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు […]
Read More