విశాఖలో చెవిరెడ్డి స్కామ్ వెయ్యి కోట్ల కుంభకోణం

-ఋషికొండలో తవ్విన వందల కోట్ల గ్రావెల్ పోర్టుకు అమ్మకం -పెందుర్తి గుర్రంపాలెం లో ఎ.పి.ఐ.ఐ.సి చెందిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ -మధురవాడ బక్కన్నపాలెంలొ 208 కోట్ల అక్రమ టీడీఆర్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విశాఖపట్నం,మే 16: నిత్యం దైవ నామస్మరంలో ఉన్నట్లు కనిపించే వైసీపీ శాసనసభ్యుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోటరీలో ముఖ్యుడు అయిన చంద్రగిరి ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం […]

Read More

అందరి కళ్ళు ఆడవారిపైనే!

2024 మే 13న ఏపీలో ముగిసిన ఎన్నికలలో 81.86 % వోటింగ్ నమోదై , 2019తో పోలిస్తే 2% పోలింగ్ పెరిగి రికార్డు నెలకొల్పిన సందర్భం. సాధారణంగా వోటింగ్ పెరిగితే అధికార పార్టీపై అసంతృప్తి అని కూటమి సంబరపడుతుంటే.. కాదు కాదు జగన్ బటన్ నొక్కుడికి సమ్మోహితులై బారులు తీరి ఓట్లు గుద్దారు అని అధికారపార్టీ అంచనాలు వేస్తున్న వైనం. రెండు ప్రధాన పక్షాలు కూడా అక్కచెల్లమ్మలు, అవ్వాతాతలు అధిక […]

Read More

ఆధునిక శిశుపాలుడు చేసిన లక్ష తప్పులు

అమృతకాలం కాదిది, ఆపత్కాలం! (పుస్తక పరిచయం) రాంపల్లి శశికుమార్ కు పరిచయం అక్కర లేదు. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన శశి, సులభంగా అర్థం కాని ఆర్థిక విషయాలను అరటి పండు ఒలిచినట్టుగా అవగతం చేయించాడు. ఇంతకు ముందు కూడా బడ్జెట్ ప్రతిపాదనల వెనుక ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని బహిర్గతపర్చి, పాలకవర్గాల పథకాలను కనీస అక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పాడు. మోది కంటే ముందు గానే పెద్ద నోట్లను […]

Read More

ఎన్‌ఎస్‌జీ.. ఆ ధైర్యమే వేరు

ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక , మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకొంటారు. మళ్లీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 26 రకాల కఠోర ట్రైనింగ్ వుంటుంది. ఆ నరకపు ట్రైనింగ్ లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ […]

Read More

నాటి బీహార్ కంటే దారుణంగా ఏపీలో పరిస్థితి

• అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు ఇవి • ఓటమి భయంతో వైసీపీ నేతల విధ్వంసం సృష్టించారు • అరాచక పాలనను తరిమికొట్టేందుకు కట్టలు తెంచుకున్న ఓటింగ్ శాతం • దాడులపై డీజీపీ, చీఫ్ సెక్రటరీలను మందలించిన ఎలక్షన్ కమిషన్ • 135 సీట్లతో టీడీపీదే గెలుపు… కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు • వైసీపీ నేతలు ఇకనైనా తగ్గాలి… లేదంటే జూన్ 4 తరువాత […]

Read More

ఆ నాలుగు రాష్ట్రాల్లో వికసించనున్న ‘కమలం’

– ఎన్డీయే విజయం నల్లేరునడకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి విజయదుందుభి మ్రోగించనుంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అద్భుత ప్రదర్శన ఇవ్వనుంది. యుపి, బీహార్, ఒడిషా, అస్సాం రాష్ట్రాల ఎన్నికలపై ఒక విశ్లేషణ ఉత్తర ప్రదేశ్: 80 బీజేపీ + : 75-77 – 55% ఓట్ల శాతం ఎస్పీ + : 3-5 – 33% బీఎస్పీ : 0 – 8% ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ […]

Read More

పోస్టింగ్ ఇవ్వకుండానే ఏబీని రిటైర్ చేయిస్తారా?

– ఏబీవీ..కింకర్తవ్యం? – క్యాట్ తీర్పు సీఎస్‌కు ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు – సీఎంకు ఫైల్ పంపామన్న సీఎస్? – కోడ్ సమయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారా? -8న ఏబీకి అనుకూలంగా తీర్పు – మూడురోజులకు తీర్పు కాపీ ఇచ్చిన వైచిత్రి – వారంరోజులయినా దిక్కులేని పోస్టింగ్ -ఈలోగా ఏబీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి – పోస్టింగుకు ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేదు – అయినా ఏబీ పోస్టింగ్‌పై తాత్సారం – […]

Read More

ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు

-ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి? -రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులు -రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు -వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల కమిషన్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో […]

Read More

ఏపీలో జగన్‌ గెలుస్తున్నారు

-తెలంగాణలో కాంగ్రెస్‌కు వచ్చేది ఒక్కటే – నల్గొండలో మాత్రమే గెలుస్తున్నారు – నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కగా గెలుస్తున్నాం – సిరిసిల్లలో ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదు – మీడియాతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం, వైసీపీ అధినేత జగన్ గెలుస్తున్నాడని సమాచారం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ […]

Read More

ఔరా…కాల మహిమ!

– అజ్ఞానమా? అమాయకత్వమా? విజయ మెవ రిదో .. ఓటమెవరిదో ….జూన్ 4 న తెలుస్తాది ! కానీ, ఓటింగ్ జరిగిన తీరు అద్భుతం ! ఉత్కంఠ రేపుతున్న తీరు మహాద్భుతం !! ఏది ఏమైనా …. ఒక్క ఎకరా కూడా సాగు లోకి తేని వ్యక్తికి …. అతి ముఖ్యమైన ఒక్క పోలవరం ప్రాజెక్ట్ నైనా పూర్తి చేయించనీ వ్యక్తికి… ఒక్క రాజధాని నైనా నిర్మించని వ్యక్తికి .. […]

Read More