-యమునోత్రి ఆలయం ఉదయం 7 గంటలకే -ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ తొలి పూజ -కేదారేశ్వరు డికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు -పువ్వులతో సర్వాంగ సుందరం ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది.వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో […]
Read Moreపదండి ముందుకు.. నిశీధి పాలనపైకి
కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కావేవీ కవిత కనర్హం అది శ్రీశ్రీ గారి తరం .! కోడి కత్తి గాటు.. గండ్ర గొడ్డలి వేటు.. కన్న తల్లి చేటు.. సొంత చెల్లి గిరాటు.. గులక రాయి గీటు.. కావేవీ జగన్ కనర్హం ..! మాట తప్పం, మడమ తిప్పం! జగన్ నినాదం ..! అభివృద్ధి అడవి పాలన అప్పుల కడలి జగ మెరిగిన సత్యం .! మద్యపాన నిషేధం మామ […]
Read Moreపీఎస్యులపై రాహుల్వి పిచ్చిలెక్కలే
-మోదీ హయాంలోనే పీఎస్యుల అభివృద్ధి -మోదీ నిర్ణయాలతో మూడేళ్లలో పెరిగిన పీఎస్యు షేర్లు -దిగుమతుల నుంచి ఎగుమతి దేశంగా మార్చిన మోదీ -పీఎస్యులపై రాహుల్వి పిచ్చిలెక్కలే ( రఘు వంశీ) మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పరుస్తోంది, వాటిని అమ్మేస్తోంది అంటూ కాంగ్రేస్, రాహుల్ గాంధీ, వారి కుటుంబ కట్టు బానిసలు పదే పదే ఆరోపిస్తున్నారు. వారందరికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని గణాంకాలు ముందు […]
Read Moreఈసారి ఓటు… ప్రజల కోసం ప్రజలే వేసుకునే ఓటు
• జగన్ కు తన ఓటమి అర్ధమైంది • భవిష్యత్తును ఆలోచించి కూటమికి ఓటు వేయాలి • వైసీపీ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిపోయింది • మైనార్టీల భద్రత, భరోసాకు కూటమిది హామీ • ప్రజల కోసం తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది • దెబ్బ ఓ వైపు తగిలితే మరో వైపు బ్యాండేజీ వేసుకునే పెర్ఫామెన్స్ నాయకులను నమ్మకండి • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వారాహి విజయభేరీ సభలో […]
Read Moreచంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు
-సినీనటుడు నారా రోహిత్ -మడకశిర, పుట్టపర్తిలో ప్రచారం మడకశిర: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలం గుడిబండ, నీలకంఠాపురం, పుట్టపర్తి నియోజకవర్గంలో బీడుపల్లె తండాలో సినీ నటుడు నారా రోహిత్ పర్యటించారు. ఈ సందర్భంగా నీలకంఠాపురంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ జిల్లాకు ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమ కియా మోటర్స్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ జిల్లాలకు ఒక్క పరిశ్రమ కూడా […]
Read Moreఎన్నికల వేళ మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్!
-లోకేష్ సమక్షంలో టిడిపిలోకి 260 కుటుంబాలు -ఇసుక, గ్రావెల్ లో దోచిన సొమ్ముతో ఓటర్లకు ప్రలోభాలు ఉండవల్లిః ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలన్న నారా లోకేష్ పిలుపుతో వైసీపీ నుంచి 260 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళగిరి పట్టణం 21వ వార్డుకు చెందిన గుంటి ప్రతాప్, మునగాల రమేష్, వంగర హనుమంతరావు ఆధ్వర్యంలో 200 చేనేత కుటుంబాలు, […]
Read Moreనా మెజారిటీ తగ్గించేందుకు 300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు
-కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తా! -అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులు ప్రారంభిస్తాం -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పం నియోజకవర్గంతో పోటీపడి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. గత పదిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యువగళం సభల్లో పాల్గొంటూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న లోకేష్… గురువారం తల్లి […]
Read Moreస్వేచ్చ,స్వాతంత్ర్యం కోసం రాక్షస ప్రభుత్వాన్ని పారదోలండి!
-అరాచక సర్కారును సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోండి -కురగల్లు రచ్చబండ సభలో నారా భువనేశ్వరి పిలుపు మంగళగిరి: రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు, గత అయిదేళ్లుగా వేధించిన వైసిపి రాక్షప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో తనయుడు లోకేష్ తో కలసి రచ్చబండ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును 53రోజులు […]
Read Moreమన భూమిపై సైకో ఫొటో వేసుకోవాలా?
-జైల్లో నన్ను చంపే కుట్ర చేశారు -పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? -మాజీ ముఖ్యమంత్రిగా నా భూమిపై ఒక సైకో ఫోటో వేసుకోవాలా? -బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? -ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి -రుషికొండను బోడిగుండు చేశారు -రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు -కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం -విశాఖ ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటా -విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత […]
Read Moreచంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం
టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూనపొన్నూరు, మహానాడు: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మాఫియా కేంద్రంగా మార్చారని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. తన సొంత ప్రాంతమైన పొన్నూరుకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్, గంజాయికి మాఫియా కేంద్రంగా తయారైందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. రాష్టాన్ని చక్కదిద్దాలంటే […]
Read More