– జగన్కు ఫోన్ లేదట..హ్హి హ్హి హ్హి – ముందు ఫోన్ లేదన్న జగన్ – తర్వాత నా నెంబర్ నాకే తెలీదన్న జగనన్న – ఎన్నికల అఫిడవిట్లో సెల్ ఇచ్చిన వైనం – సోషల్మీడియాలో భలే ట్రోలింగ్ బాసూ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘జగన్ భలే.. భలే. జగనన్నకు ఫోన్ కూడా లేదంట.. ఉన్నా ఆయన నెంబరు ఆయనకే తెలియదంట’’ ఇదీ.. ఇప్పుడు సోషల్మీడియాలో ట్రోలింగ్ అవుతూ, టపాకాయల్లా […]
Read Moreఅక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం
వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారింది. కానీ అప్పోసొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి. ఈ రోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా ఈ అక్షయ తృతీయ నాడు విరివిగా దాన ధర్మ కార్యములు చేసేవారు. ఎందుకంటే ఈ రోజు చేసే జప , తపములు , దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. మత్స్య […]
Read Moreఅక్షయ తృతీయ రోజునే చందనోత్సవం
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ […]
Read Moreపోలింగ్ ముగిసిన సాయంత్రానికే జగన్ లండన్ పారిపోతాడు
-అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు -జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల పరిస్ధితి ఏంటో ఆలోచించుకోండి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ […]
Read Moreకోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల
– బుగ్గనపై సర్వత్రా వ్యతిరేకత – అప్పుల మంత్రి పేరుతో అప్రతిష్ఠ – డోన్లో కన్నా ఢిల్లీలోనే ఎక్కువ మకాం – సర్వత్రా ‘పానీ’పట్టు యుద్ధాలే – మంచినీటి సమస్యతో ‘ఫ్యాను’కు కష్టకాలం – బుగ్గనను విడిచి కోట్ల వెంట నడుస్తున్న అనుచరులు – కోట్ల ఇమేజ్ ముందు బుగ్గన వెలవెల కర్నూలు: కేంద్రమాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి ఆయన నిజాయితీ, నిరాడంబరతే గెలుపు సోపానమవుతోంది. […]
Read Moreవైసీపీకి సుజనా బిగ్ షాక్
-బీజేపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్ -కాషాయ కండువా కప్పుకున్న బుల్లా విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్ అని సుజనా […]
Read Moreరెండు చోట్లా వైకాపాకు బొక్కే
-టీవీ9 ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ముఖంలో ప్రేత కళ -జగన్మోహన్ రెడ్డి పాలనలో కట్టిన ప్రాజెక్టు ఒక్కటి లేదు… కొట్టుకుపోయిందే ఎక్కువ -రాష్ట్రానికి వచ్చిన ఫ్యాక్టరీ ఒక్కటి కూడా లేదు… కమీషన్లు ఇవ్వలేదని అమర్ రాజా ను బలవంతంగా తరిమేశారు -అభివృద్ధితో కూడిన సంక్షేమమే చంద్రబాబు నాయుడు లక్ష్యం -నరసాపురం పార్లమెంటు సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా […]
Read Moreపశ్చిమ ప్రజల కలలను నిజం చేస్తా
-కూటమి గెలుపు చారిత్రక అవసరం -బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి కొండ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సితార వద్ద ఎన్ కన్వెన్షన్ హాల్ లో గురువారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి డివిజన్ లోని ఏరియా కన్వీనర్లు బూత్ కన్వీనర్లు […]
Read Moreఅడ్డం తిరిగిన జగన్ ఎలక్షన్ డ్రామా
– జగన్కు ఈసీ ఝలక్ – పథకాల పంపిణీకి ఈసీ నో -ఎప్పుడో బటన్ నొక్కిన ఇప్పుడు డబ్బులు వేయడమేంటి? – డిబిటికి వెంటనే డబ్బులు వేయాలని తెలీదా? – జగన్ సర్కారుకు తలంటిన ఈసీ – పారని జగన్ ‘ఓటుకునోటు’ పాచిక – ఉత్తుత్తి బటన్లతో ప్రజలను మోసం చేస్తారా? – ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘ నా అక్కచెల్లెమ్మలు, […]
Read Moreబీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
-రాష్ట్రంలో ఆ పార్టీని బొంద పెట్టండి -రాజ్యాంగం మారుస్తామని కుట్రలు చేస్తున్నారు -నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో రేవంత్రెడ్డి నిజామాబాద్, మహానాడు: రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అరవింద్ మోసం చేశారు.. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడిన […]
Read More