– యనమల రామకృష్ణుడు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీయే […]
Read Moreమహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే స్త్రీ శక్తి
-తెలుగుదేశం ఆవిర్భాంతోనే మహిళా సాధికారిత -మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లోకేష్ లక్ష్యం -స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి మంగళగిరి: ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని శ్రీమతి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి రూరల్ నులకపేట చైతన్య తపోవన కల్యాణ మండపంలో స్త్రీ శక్తి లబ్ధిదారులు, […]
Read Moreప్రభుత్వ ఆదరవు లేక అష్టకష్టాలు పడుతున్నాం
-కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారు -లోకేష్ మీ కష్టాలు తీరుస్తారని నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ ను బ్రాహ్మణి సోమవారం రాత్రి సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి […]
Read Moreఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
-వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారం! -అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా -మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ మంగళగిరి: వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ర్పచారం మాత్రమే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమానికి ముందు […]
Read Moreషరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేసులో ఎల్ అండ్ టి కి ప్రతికూల తీర్పు
-సుప్రీంకోర్టు లో ఎల్ అండ్ టి కి ఎదురుదెబ్బ -సుప్రీం కోర్ట్ , కర్ణాటక హైకోర్టు లో విజయం సాధించిన ఎం ఈ ఐ ఎల్, కె పీ సి ఎల్ న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో ఎల్ అండ్ టి సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వసంస్థ కె పీ సి ఎల్ చేపట్టిన శరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టెండర్ప్రక్రియను చేపట్టింది. ఎం ఈ ఈ […]
Read Moreవైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది
వచ్చేది కూటమి ప్రభుత్వమే … సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం వైసీపీకి ఓటు వేస్తే మన ఆస్తులు పోతాయి పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ రోడ్ షోకు పోటెత్తిన యువత, మహిళలు మండుటెండను సైతం లెక్కచేయక ఆరు గంటల పాటు నిర్విరామంగా రోడ్ షో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వచ్చేది “జనసేన – […]
Read Moreరేవంత్ రెడ్డిది టీడీపీ, సమైక్యాంధ్ర డీఎన్ఏ
-రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖానే -తెలంగాణలో తీవ్రవాదుల పాలన -బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మార్చే ప్రసక్తే లేదు -రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ కాంగ్రెస్ చేసిన ఫేక్ న్యూస్ పై మండిపాటు -ఎస్సీలు, బీసీలను భయబ్రాంతులకు గురిచేసే కుట్ర -కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను అవమానిస్తే.. భారతరత్నతో గౌరవించిన పార్టీ బీజేపీ -ఓట్ల కోసం మతాలకు రిషర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ -అమిత్ షా మాటలను వక్రీకరించిన కాంగ్రెస్ పై ఆగ్రహం -ఎన్నికల […]
Read Moreజిబిసి క్రింద సాగు చేసిన మిర్చి పంటలను కాపాడింది టీడీపీ ప్రభుత్వమే
– పయ్యావుల కేశవ్ విడపనకల్ ఏప్రిల్ 29: మండల పరిధి జనార్దనపల్లి, వేల్పుమడుగు, పెద్ద కొట్టాలపల్లి, వి కొత్తకోట, విడపనకల్, ఆర్. కొట్టాల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పయ్యావుల కేశవ్ రోడ్ షో ఆయా గ్రామాలలో పయ్యావుల కేశవ్ కి మహిళలు హారతులతో స్వాగతం పలికారు కార్యకర్తలు, నాయకులు భారీ జనసందోహం నడుమ కేశవ్ రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విడపనకల్ మండలంలో రైతులకు జిబిసి ఆయుపట్టు, […]
Read Moreమూకల అప్పారావు మరణం బాధాకరం
-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యాయవాణి ఎడిటర్ మూకల అప్పారావు మరణం బాధాకరం. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయునిగా కొనసాగి…ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న అప్పారావు గారు మరణించారన్న వార్తతో షాక్ తిన్నా. ఉపాధ్యాయుల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరనీయమే. అప్పారావు మృతిపట్ల సంతాపాన్ని తెలుపుతున్నా. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం […]
Read Moreపదో తరగతి పరీక్ష ఫలితాలు రేపే
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం, కంప్యూటీకరణ కూడా పూర్తవడంతో ఫలితాలను చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా టెన్త్ క్లాస్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 5.08 […]
Read More