కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది

-బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట -తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి -దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి -బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు -బండి రాలే గుండు రాలేదు -కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు -ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మీరు నన్ను ఆదరించడంవల్లే.. మీ ఆశీర్వాదంతో ఈనాడు ముఖ్యమంత్రిగా మీ […]

Read More

అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే

-రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదు -మాపై అంతా దుష్ప్రచారమే -రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్: దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని […]

Read More

ఎన్డీయే కోసం పాటల ‘విజయం’

పాటలను విడుదల చేసిన టిడి జనార్దన్ తెలుగుదేశం- జనసేన- బి జె పి పార్టీల అభ్యర్థుల విజయానికి దోహద పడేలా టి డి పి సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ నాయకులు ప్రముఖ సినీ నటులు,రచయత డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ రచించి,సంగీతం సమాకూర్చిన ‘విజయం’అనే వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీ డీ జనార్దన్ విడుదల చేశారు. . […]

Read More

అబద్ధమే చెబుతాం.. అయితే ఏంటట?

– తుస్సుమన్న జగన్ మేనిఫెస్టో – మద్యనిషేధ హామీతోనే ఎత్తిపోయిన నమ్మకం – మద్యనిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్ – భగవద్గీత-ఖురాన్-బైబిల్‌పై ప్రమాణం – సీపీఎస్‌పై మొదలైన మోసం మద్యపాన నిషేధం వరకూ – జగన్‌కు తెలియక సీపీఎస్‌పై హామీ ఇచ్చారన్న సజ్జల – మెగా డీఎస్సీపై నాలుకమడతేసిన జగన్ – అటకెక్కిన అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ – పోలవరంపై పనిచేయని జగన్, మంత్రుల కాకిలెక్కలు – మేనిఫెస్టోను […]

Read More

చచ్చిపోయానంటూ కార్డు తీసేశారు

యువనేత నారా లోకేష్ ఎదుట ఓ తల్లి ఆవేదన మంగళగిరి: “నేను 30సంవత్సరాలుగా గొడవర్రు గ్రామంలో ఉంటున్నాను, బతికిఉన్న నేను చచ్చిపోయానని రేషన్ కార్డు తీసేశారు, రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదని చెబుతున్నారు, ఇదెక్కడి న్యాయం అయ్యా” అంటూ ఓ వృద్ధురాలు యువనేత లోకేష్ ఎదుట కన్నీరు మున్నీరైంది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం గొడవర్రులో రచ్చబండ సభకు లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ సామ్రాజ్యం అనే […]

Read More

చంద్రబాబే రాష్ట్రాన్ని కాపాడగలరు

-ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం -జగన్ అన్ని వర్గాలను మోసం చేసి.. ప్రజల్ని నట్టేట ముంచారు -క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిల సమావేశంలో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇది మన కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రామగిరి మండలం వెంకటాపురం […]

Read More

సోనియా, ఇందిరాలకు మంగళసూత్రాలు ఉన్నాయా?

– కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, సోనియా గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? నాకు అనుమానమే’ అంటూ..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి […]

Read More

జగన్ ప్యాలెస్ కొల్లగొట్టి పేదల పొట్ట నింపడమే క్లాస్ వార్

-మంత్రాలయంలో వలసలకు అడ్డుకట్ట వేస్తాం -సూపర్ సిక్స్ – సక్సెస్ – జగన్ రెడ్డి మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ -బోయ, కురబ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది టిడిపినే -రాజకీయ పిచ్చితో గత నెలలో 33 మంది పింఛన్ దారులను పొట్టన పెట్టుకున్న జగన్ -రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది -మంత్రాలయం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయంలో […]

Read More

పిఠాపురం ప్రచారంలో నాగబాబు సతీమణి

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సతీమణి పద్మ ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనిలోని 22, 23, 27 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన మ్యానిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ జనసేనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా చేపట్టదలచిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించారు. బీజేపీ కన్వీనర్ […]

Read More

రాజమౌళి జగన్ తో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం ఖాయం

-గులకరాయి దెబ్బతో తల్లి విదేశాలకు వెళ్ళిపోయారు -ఈసారి ఎవరి శవం లేస్తుందోనని జనం వణికిపోతున్నారు -రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు మంగళగిరి: 2019లో కోడికత్తి ఘటన తర్వాత బాబాయి ఎగిరిపోయారు, 2024లో గులకరాయి డ్రామాతో ఈసారి ఎవరికి మూడుతుందోనని భయపడి తల్లి విదేశాలకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరి శవం లేస్తుందోనని జగన్ గురించి తెలిసిన రాష్ట్రప్రజలు భయంతో వణికిపోతున్నారని యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి […]

Read More