చెల్లెలు పసుపుచీర కట్టుకున్నా నేరమేనా?

-బ్యాండేజ్ తీశాక బయల్పడిన జగన్నాటకం -మంగళగిరి రచ్చబండ సభలో యువనేత లోకేష్ మంగళగిరి: జగన్ రెడ్డి తనకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజ్ తీసేస్తే ఎలాంటి మచ్చాలేదు, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణం ఇందిరానగర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పై పడిన స్పెషల్ గులకరాయి… జగన్ కు తగిలి అటు నుంచి […]

Read More

హక్కులపై అడిగితే దళితులను చంపేస్తున్న జగన్

-పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం -మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటుచేస్తాం -మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ మంగళగిరి: 2019 ఎన్నికల్లో ఓడిపోయినపుడు ఒక రోజు బాధ పడ్డా, 2వరోజునుంచి ప్రజలకి సేవ చెయ్యడం ప్రారంభించాను, మంగళగిరి ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి […]

Read More

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తా

-ఏకగ్రీవంగా సుజనా చౌదరికి మద్దతు తెలిపిన పశ్చిమ నియోజకవర్గ బ్రాహ్మణ సమాజం -పెద్ద ఎత్తున హాజరైన వేద పండితులు విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారు ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి అన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో శనివారం భవానిపురం లొ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ […]

Read More

పాస్టర్లకు గౌరవ వేతనం, ఇళ్ల స్థలాలు ఇస్తాం

– దళితులకు 50 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం -మాచర్ల పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో లావు, జూలకంటి మాచర్ల, మహానాడు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని, అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయిస్తామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివా రం మాచర్ల పట్టణంలోని, నరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ […]

Read More

గుంటూరు టీడీపీలో వరుస చేరికలు

-తూర్పులో వైసీపీకి నాయకుల గుడ్‌ బై -పెమ్మసాని ఆధ్వర్యంలో 350 మంది చేరిక గుంటూరు, మహానాడు: గుంటూరులోని తూర్పు నియోజకవర్గం 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. తూర్పు అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నాయకులు భరత్‌రెడ్డి, ఆరో డివిజన్‌ […]

Read More

ప్రవాసాంధ్రులపై వేధింపులు మానుకోవాలి

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -జీవీ, ఎమ్మెల్సీ జంగా, మక్కెన సమక్షంలో టీడీపీలోకి చేరికలు వినుకొండ, మహానాడు: ప్రవాసాంధ్రులపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం వేధింపులు మానుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం కూటమి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎన్నారైలపై దుష్ప్రచారం చేయడం, కొందరిపై కేసులు పెట్టడం, దాడులకు ప్రయత్నించడాన్ని హేయమైన చర్యలుగా పేర్కొన్నారు. శనివారం వినుకొండ తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో […]

Read More

జగన్‌ ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధం

-పదేళ్ల ఎమ్మెల్యే..ఒక్క వీధిలో అయినా తిరిగారా? -గుంటూరు నీటి కష్టాలు తీర్చలేకపోయారు -తూర్పు నియోజకవర్గ పర్యటనలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్‌ ప్రభుత్వపు అవినీతిపై చర్చకు తాను సిద్ధమని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్‌ తెలిపా రు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆయన శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, […]

Read More

రాష్ట్ర గవర్నర్‌కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు

-పెన్షన్‌ను ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయకుండా ప్రభుత్వం కుట్ర -వాలంటీర్ల పేరుతో 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం -ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని అభ్యర్ధిస్తే సీఎస్ వ్యవహరించిన తీరు సరైనది కాదు -ఈసారి ఏ ఒక్క పెన్షన్ దారుడైనా ఇబ్బందులు పడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – ఎన్డీఏ కూటమి నేతలు మార్చి […]

Read More

మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందీ ఈ 58 నెలల్లోనే

-నవరత్నాల పాలన -వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో– 2024 ను క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్‌ గా…. ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్‌ చేసిన […]

Read More

‘కట్టు’ జారిపోయిందే..

– జగన్ కని‘కట్టు’ – 13 రోజులుగా జగన్ తలపై బ్యాండేడ్ – ఒకసారి చిన్నగా, మరోసారి పెద్ద సైజులో దర్శనం – పోలింగ్ దాకా ఉంటుందని సోషల్‌మీడియాలో వెటకారం – బ్యాండేడ్ వేస్తే గాలి ఎలా వస్తుందన్న డాక్టరు చెల్లి సునీత – చివరాఖరకు తలపై కట్టు తీసేసిన జగన్ – ఒక్క గీత కూడా కనిపించని వైచిత్రి – వైద్యశాస్త్రంలో అద్భుతమంటూ వ్యంగ్యాస్త్రాలు – ఎట్టకేలకు ముగిసిన […]

Read More