*విద్యార్ధులపై జగన్ చేసిన దాడి తాలుకా గాయాలు *జగన్, వెల్లంపల్లి పై దర్షిత్ విమర్శనాస్త్రాలు *మే13న జరగబోయే ఎన్నికల్లో ఓటుతో జగన్ పై దాడి *యువత ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశం లోనే ప్రధమ స్థానం *ఐదేళ్లుగా విద్యార్థుల జీవితాలతో జగన్ ఫుట్ బాల్ *ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై జగన్ కన్ను *ఫీజు రీయింబర్స్మెంట్ నిలుపుదల, విద్యార్ధులు అప్పులపాలు *జగన్, వెల్లంపల్లి డ్రామాలపై విరుచుపడ్డ టి.ఎన్.ఎస్.ఎఫ్ టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి […]
Read Moreటీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా
మాజీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.
Read Moreమద్యం డంపుల వెనుక…డాన్ కాకాణే…
-మంత్రిగా వెలగబెడుతున్నా ఆయన బుద్ధి మారలేదు -2014 ఎన్నికల్లోనూ గోవా మందుతో అమాయకులను చంపాడు -మళ్లీ ఇప్పుడు కూడా లక్షల సీసాలు దించేశాడు -పంటపాళెం, విరువూరులో దొరికిన మద్యం ఎక్కడిది? -దుకాణాల నుంచి తెచ్చారా..డిస్టిలరీస్ నుంచి దించారా? -గోవా నుంచి తెచ్చి లేబుళ్లు మార్చారా? -అక్రమ నిల్వలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి -ఆయనపై ఏ1గా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి -ఈ విషయంపై ఆర్వో నుంచి ఈసీ వరకు […]
Read Moreడొక్కా గుడ్బై
-జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా -దళిత నేత డొక్కాకు అడుగడుగునా అవమానాలే -సీఎంను ఒక్కసారి చూపించాలని రెడ్లను వేడుకున్న విషాదం -విధిలేక బయటకు వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ -డొక్కాను గౌరవించిన బాబు, లోకేష్ ( అన్వేష్) అమరావతి: అనుకున్నదే అయింది. చాలాకాలం నుంచి అసంతృప్తి-అవమానంతో రగిలిపోతున్న వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, దళితనేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. […]
Read Moreపేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డు పెట్టుకుని భూ కబ్జాకు వైసీపీ నేతలు యత్నం • వైసీపీ నేతల భూ కబ్జాలతో ఒంటి మిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్య • ఇండోసోల్ కంపెనీకి 8,500 ఎకరాలు తక్కువ ధరకే కట్టబెట్టే ప్రయత్నం – మాజీ మంత్రి దేవినేని దేశంలో ఎక్కడా అమలు చేయని చట్టాన్ని తీసుకు వచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి […]
Read Moreరేవంత్.. మీ కులపోళ్లే మీకు ఎక్కువా?
-రేవంత్రెడ్డికి ‘కమ్మ’టి షాక్ – మాకు ఒక్క ఎంపీ సీటివ్వరా? – ఏమిటీ మీ రెడ్ల కులపిచ్చి? – మేం ఎంపీ సీటుకు పనికిరామా? – కమ్మలతోనే కదా మీరు ఎదిగింది? – అన్ని పదవులూ రెడ్లకే ఇస్తారా? – కాంగ్రెస్కు కమ్మల ఓట్లు అవసరం లేదా? – తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కమ్మ సంఘనేతల బహిరంగ లేఖ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రెడ్డికుల పక్షపాతంపై తెలంగాణ కమ్మసంఘ నాయకులు […]
Read Moreఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి
– నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ డిమాండ్ – కొడాలి నాని నామినేషన్పై వివాదం గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత […]
Read Moreఐప్యాక్ సర్వేలన్నీ బోగస్
-రాష్ట్రంలో వైసీపీ పనైపోయింది – వారి ఫేక్ సర్వేలతో ప్రజల్ని, ఎమ్మెల్యేలనే కాకుండా ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా మోసం చేసుకుని, ఊహల్లోకి వెళ్లిన దుస్థితి -సిద్ధం సభలంటూ రూ. 700 కోట్లు ఖర్చు చేశారు -గ్రాఫిక్స్తో ప్రజలను మోసం చేస్తున్నారు -ఆఖరికి నామినేషన్ లకు కూడా ప్రలోభాలతో జనాన్ని తరలించాల్సిన పరిస్థితి -నేను ఏ రోజు వైసీపీని విమర్శించలేదు.. -నా జోలికి వస్తున్నారు -నాపై అనవసరంగా వక్రీకరణ రాతలు రాస్తున్నారు […]
Read Moreకేసీఆర్ను విచారణకు పిలుస్తాం
– జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్ను పిలిచి సమాచారం తీసుకుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీస్లో న్యాయ విచారణను జస్టిస్ ఘోష్ ప్రారంభించారు.
Read Moreమీలా కుంభకోణాలు చేయనందుకా చార్జిషీట్?
-ఈ ఎన్నికల్లో రేవంత్ గోల్మాల్ ఖాయం -కాంగ్రెస్ చార్జిషీట్పై ఈటెల రాజేందర్ స్పందన వరంగల్, మహానాడు: బీజేపీ పదేళ్ల పాలనపై రేవంత్ విడుదల చేసిన చార్జిషీట్పై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణ ప్రజలు మే 13న మీకు చార్జిషీటు పెట్టనున్నారు. చార్జిషీట్ విడు దల చేయాల్సింది మీరు కాదు..తెలంగాణ ప్రజలన్నారు. బీజేపీపై ఎందుకు చార్జిషీట్ వేస్తున్నా రో చెప్పాలని ప్రశ్నించారు. 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూకాశ్మీర్లో […]
Read More