పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో సందిగ్ధతను తొలగించిన ఎన్నికల కమిషన్

– పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉద్యోగులంతా వినియోగించుకోవాలి ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే, వారు పనిచేస్తున్న ప్రాంతంలో సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసే ఫేసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్సు వినియోగంపై 20వ తేదీన స్పష్టమైన మార్గదర్శకాలు జారి […]

Read More

నిఘా దళపతి విశ్వజిత్… విజయవాడ సీపీగా పీహెచ్‌డి రామకృష్ణ

– ఈసీ నిర్ణయం విజయవాడ: ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీసు కమిషనర్‌గా పిహెచ్‌డి రామకృష్ణ నియమితులయ్యారు. ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసుకమిషనర్‌గా ఉన్న కాంతిరాణా తాతాలను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి స్థానంలో ఇంటలిజన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, బెజవాడ సీపీగా రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దానికంటే ముందు.. ఇంటలిజన్స్ చీఫ్ పోస్టు […]

Read More

‘పువ్వు’.. నవ్వులపాలవుతుందా?

– జగన్ ‘పుష్ప’విలాసం – ఎన్డీయేకు 240 సీట్లు దాటకూడదని ప్రార్ధించాలన్న జగన్ -అప్పుడు వైసీపీ మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమట – విశాఖస్టీల్ ఉద్యోగ నేతలతో జగన్ మనసులో మాట – గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ – ప్రత్యేక హోదా సాధిస్తానన్న వాగ్దానం – మన మద్దతు అవసరం లేదు కాబట్టి మౌనంగా ఉన్నామని మాటమార్చిన వైనం – […]

Read More

దటీజ్ రాజు గారు!

సేదదీరిన రాజు గారు! స్థాయికి తగిన సింహాసనం.! వయసుకి తగిన సౌకర్యం.! కోరుకోని వ్యక్తిత్వం.! అశోక్ గజపతిరాజు నైజం.! -తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు

Read More

నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు

-ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే -పెద్ద కొడుకు లా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా -జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది -మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు -జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం -శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం :- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని […]

Read More

గులకరాయితో హత్యాయత్నం చేశారంటూ జగన్ డ్రామా

-మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డా -బాపనయ్య నగర్ రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ మంగళగిరిః ఎన్నికల్లో లబ్ధి కోసం గులకరాయితో తనను హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనయ్య నగర్-హుడా కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019లో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకుని సానుభూతి డ్రామా […]

Read More

లోకేష్ సమక్షంలో 100 మంది టీడీపీలో చేరిక

మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 మంది టీడీపీలో చేరారు. ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీరామ వాసుదేవ లక్ష్మీ తాయారు ఆధ్వర్యంలో 15 మంది, తాడేపల్లి పట్టణం 12 వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు యేమని శివనాగేశ్వరరావు, కొలకలూరు వెంకటరత్నం, మహ్మద్ పఠాన్ ఆధ్వర్యంలో 50 మంది, తాడేపల్లి పట్టణం […]

Read More

నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వలసల పరంపర

-ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం -అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం -టీడీపీ యువనేత లోకేష్ అమరావతి: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా […]

Read More

ధరలు పెంచి మహిళల ఉసురు తీసుకున్న జగన్

– మహిళల కంట కరెంటు చార్జీల కన్నీరు – జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరచడానికి సిద్ధమైన జనం – అప్రకటిత కరెంటు కోతలు… అల్లాడుతున్న రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు – బిల్లులు పెంచనని చెప్పి పదిసార్లు పెంచి రకరకాల విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ – గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీలు రూ.560 కోట్లు అయితే రూ.1500 కోట్లను ప్రజల నుండి వసూలు […]

Read More

కొత్త ఓటర్లు కూటమి వైపే!

-మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది -మహిళా ఓటర్లు 2,07,065 మంది -పురుష ఓటర్లు 2,00,09,275 మంది -సర్వీసు ఓటర్లు 67,434 -థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది -కొత్తగా నమోదయిన యువ ఓటర్లు 8.13 లక్షల మంది -ముసాయిదా తర్వాత పెరిగిన కొత్త ఓటర్లు 5.08 లక్షల మంది -నిరుద్యోగులు, యువకులు ఎన్డీఏ వైపే -జగన్ హయాంలో రాని పరిశ్రమలు -వచ్చినవే వెనక్కి వెళ్లిన వైనం -బాబు వస్తేనే కొత్త […]

Read More