ఇసుక, భూబకాసురుడికి ఓటేస్తారా?

-బాపట్ల ప్రజలు ఆలోచించండి -నల్లమడ వాగు ఆధునికీరణను గాలికొదిలిన జగన్‌ -ఐదేళ్లు కోటలు కట్టుకుని బతికాడు -మతోన్మాది మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంపారు? -బాపట్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు బాపట్ల, మహానాడు: పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాపట్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ అభ్యర్థిపై మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే పనికి వచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? […]

Read More

వినుకొండకు ఒక్క రూపాయి తెచ్చావా?

బొల్లా…నిన్ను చూసి ప్రజలు చీకొడుతున్నారు ఐదేళ్లు దందాలతో బొజ్జ నింపుకున్నావ్‌ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఫైర్‌ వైసీపీ నుంచి పెద్దఎత్తున చేరికలు వినుకొండ, మహానాడు: వినుకొండ వంద పడకల ఆస్పత్రి, గురుకుల పాఠశాలకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని నీకు ఎందుకు ఓటేయాలని, నీ అవినీతితో విసిగి వేసారి చీకొడుతున్నారని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి. ఆంజనేయులు మండిపడ్డారు. నిధులు తేవడంలో ఎమ్మెల్యే బొల్లా పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. మంగళవారం […]

Read More

ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు కట్టి తాళాలు అందిస్తా

-మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా! -వందరోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తాం -మంగళగిరి రచ్చబండసభల్లో యువనేత నారా లోకేష్ మంగళగిరి: 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషిచేశా, మంగళగిరి సొంతమని భావించి ప్రజల జీవితాల్లో మార్పుతేవడానికే వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పార్కురోడ్డు, టిప్పర్లబజార్, నవులూరులో నిర్వహించిన రచ్చబండసభల్లో యువనేత […]

Read More

కేసీఆర్ బస్సు యాత్ర సిద్ధం

-మే నెల 10 వరకు 17 రోజుల పాటు బస్సు యాత్ర -ఒకటి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రోడ్‌ షో లు -గులాబీ రథానికి ప్రత్యేక పూజలు హైద‌రాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ యాత్ర కొన‌సాగించ‌ బోయే బ‌స్సుకు తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా […]

Read More

ఎమ్మెల్సీ కవిత.. మళ్లీ తీహార్ జైలుకు!

ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌ సి కవిత జ్యుడీషియల్ కస్ట డీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగించారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇదే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7వరకు పొడిగించింది. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ […]

Read More

గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ

మలేసియాలో ఘోర ప్రమాదం మలేసియాలో ఘోర ప్రమాదం సంభవించింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొనడం వల్ల 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలేసియాలో ఏప్రిల్ 26న రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం […]

Read More

పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు

-నేడు అన్ని పాలిటెక్నిక్ లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ -సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్ – 2024“ సన్నాహక, సన్నద్దత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య , శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. […]

Read More

జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం

-ఒకే ఆరోపణలపై రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు? -అవి నోట్‌ఫైల్‌లో ఏవీ? -నాలుగుసార్లు చార్జిషీట్ వేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారు -జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం -ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు విచారణ 29కి వాయిదా అమరావతి: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను […]

Read More

పిఠాపురంలో జన గర్జన

విజయోస్తూ.. అంటూ దీవించిన పిఠాపురం ప్రజలు సమధికోత్సాహంతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజానీకం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు హారతులు, పూల వర్షంతో మురిసిన పిఠాపురం అంగరంగ వైభవంగా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ఊరేగింపు హనుమజ్జయంతి రోజున ఇష్ట దైవం ఆశీస్సులతో నామినేషన్ వేసేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు కోలాహలం నడుమ ర్యాలీగా వెళ్లారు. పిఠాపురం ప్రజానీకం స్వచ్ఛందంగా ఆయన వెంట తరలిరాగా […]

Read More

పిఠాపురం టీడీపి ఎస్సీ సెల్ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ

‘నా మీద పడిన మొదటి కేసు హైదారాబాద్ భీంరావ్ బాడ అని అంబేద్కర్ పేరుతో ఉన్న కాలనీని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తే, వారికి అండగా నిలబడేందుకు వెళ్లి పోరాడినందుకు కేసు పడింది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజక వర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం చేబ్రోలులోని తన నివాసంలో పిఠాపురం నియోజక వర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా […]

Read More