ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే మీ భూములు గల్లంతే.. మేం రాగానే రద్దు చేస్తాం

-కేంద్రం సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం -ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తాం, పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తాం -పెరిగిన ధరలతో పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందులు…మేం అధికారంలోకి రాగానే ధరలు నియంత్రిస్తాం -గిరిజనుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తాం -వంశధార నిర్వాసితులను ఆదుకుంటాం -యువత మూడు పార్టీల జెండాలు పట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి -పాతపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాతపట్నం: జగన్ […]

Read More

ఆశీర్వదించండి…పశ్చిమ రూపురేఖలు మారుస్తా

-మాతృభూమికి సేవ చేసే అవకాశం రావడం దైవ నిర్ణయం -సమస్యలు తెలుసు-అన్నిటినీ పరిష్కరిస్తా -ప్రచారంలో సుజనాకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం మైనారిటీలు – బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ‍ఎన్నికల్లో ఆశీర్వదించండి… పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంసాలిపేట నుంచి మహాలక్ష్మి వీధి గంగానమ్మ గుడి నైజాం గేట్ అంబేద్కర్ కాలనీలో 55వ డివిజన్ టీడీపీ […]

Read More

విజయనగరంలో విశాఖ స్టీల్ కు చెందిన 1000 ఎకరాల గర్భామ్ మాంగనీస్ మైన్‌ను కబ్జా చేసి కోట్లు దోపిడీ చేస్తున్న బొత్స కుటుంబం

– వాటాలు, లెక్కలు తేల్చుకోవడానికేనా జగన్ రెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది – 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డి లెక్క సెటిల్ చేయబోతున్నారు – ఐదేళ్లు పాటు ప్రతీ విజయనగరంలో సాగించిన అవినీతి లెక్కలు తన మాఫియా ముఠాతో పైనల్ చేసుకోవడానికే జగన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నాడు – ఉత్తరాంధ్ర వనరులన్నీ దోచుకుని ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చావ్ జగన్ రెడ్డి? – విజయనగరం జిల్లాలో బొత్స […]

Read More

జగన్.. మళ్లీ శ్రీలక్ష్మి బొటన వేలు అతికించగలరా?

-నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే -దళతుల చేతనే జగన్ గంజాయి అమ్మిస్తున్నారు -మళ్లీ వేధింపులకు గురి కావడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నాడైనా, నేడైనా బొటనవేలు తెగనరుక్కుంది దళిత గిరిజనులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో […]

Read More

సైకో రెడ్డి మళ్లీ వస్తే రాష్ట్రంలో నుంచి పారిపోవాల్సిందే

-చట్టసభల్లో మగవారితో సమానంగా మహిళల ప్రాతినిధ్యం -డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు -గుక్కెడు నీళ్లివ్వడం చేతకాని సీఎం…గంజాయి, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాడు. -ఆడబిడ్డలను సంపన్నులను చేసే బాధ్యత తీసుకుంటాం -సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం -సంపద సృష్టి టీడీపీకే సాధ్యం….పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం -గజపతినగరం ఆడబిడ్డలతో ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గజపతినగరం : అధికారంలోకి రాగానే నా […]

Read More

ఎన్నికల్లో అక్రమాలపై నిఘాకు శ్రీకారం

-రిటైర్డ్‌ అధికారులతో పరిశీలన -మే 9 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు -ఇళ్ల దగ్గర పెన్షన్లకు ఏర్పాట్లు చేయాలి -సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి -నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గుంటూరు, మహానాడు: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో ఎన్నిక ల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. […]

Read More

లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగాఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఈరోజు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.  శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే.

Read More

మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్న రేవంత్‌

-మరోసారి మోసపోయి ఓట్లేస్తారా? -పిరికిపందలు రంజిత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి -ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధిచెప్పాలి -మతంతో ఓట్లడిగే బీజేపీని తరిమికొట్టండి -చేవెళ్లలో బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలి -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేవెళ్ల, మహానాడు: హామీలు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి ఓసారి మోసగించారు…ఇప్పుడు మరోసారి మోసం పార్ట్‌ 2 సినిమా చూపిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేవెళ్ల లోక్‌సభ […]

Read More

ఉచితాలకు వ్యతిరేకం

– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు.. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్‌ కాదని.. ఇచ్చిన ఉచిత హమీలు అమలు చేయడం కోసం , మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ఒక […]

Read More

ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలు వాడవద్దు

-మోతాదుకు మించి క్రిమిసంహారకాలు -ఎవరెస్ట్ మసాల దినుసుల్లో మోతాదుకు మించి ఇథిలీన్ ఆక్సైడ్ – హాంకాంగ్ ప్రభుత్వ నిర్ణయం న్యూఢిల్లీ :భారత్ కు చెందిన ప్రముఖ మసాలల తయారీ సంస్థలు ఎవరెస్ట్ ఫుడ్స్, ఎండిహెచ్లకు హాంకాంగ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మసాల ఉత్పత్తుల్లో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని స్పష్టం చేసింది. ఎవరెస్ట్ మసాల దినుసుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఎక్కువగా […]

Read More