– ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ: తాను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.. ఈ నేపథ్యంలో పద్మశ్రీ స్పందిస్తూ తాను లోక్సభ బరిలో ఉంటానని.. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపినట్లు చెప్పారు..
Read Moreటీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు
-టీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు -చంద్రబాబు సమక్షంలో చేరిక శ్రీకాకుళం: శృంగవరపుకోటలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మంగళవారం ఆ పార్టీని వీడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో ఎంపీటీసీలు వలమూరి సూర్యనారాయణశాస్త్రి (కొత్తవ లస), కొల్లి కృష్ణమూర్తి(కొత్తవలస), పెదిరెడ్ల పాత్రుడు(అర్థన్నపాలెం), ఉగ్గిన రాంబాబు (కొత్త వలస)తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వారికి పార్టీ కండువాలు […]
Read Moreబీసీలకు జగన్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
-తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్ -అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు.. -ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా అందించారా.. -ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలను దగా చేశారు -సబ్ప్లాన్స్, రుణాలు, సబ్సిడీ పథకాలు రద్దు చేశారు -ఆయన ఓ గంట కుర్చీలో ఉన్నా నష్టమే తిరువూరు, మహానాడు బీసీలకు వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్ […]
Read Moreచిత్తు చిత్తుగా ఓటమి ఖాయమని జగన్కు అర్థమైంది
-అందుకే దళితులపై నరమేధం సృష్టిస్తున్నాడు -సెంటిమెంట్ పండించి గతంలో ఓట్లేయించుకున్నాడు -16 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నారు -అరాచకాలపై ఎన్నికల కమిషన్ స్పందించాలి -టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మంగళగిరి, మహానాడు: జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్కు బాగా అర్థమైందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో […]
Read Moreవైసీపీకి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుడ్ బై
-నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన చిరంజీవిరెడ్డి -చంద్రబాబు నేతృత్వంలోనే పోలీసు సంక్షేమం సాధ్యమని వెల్లడి మంగళగిరి: ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి మంగళవారం తన పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే మంగళగిరి కొండపనేని టౌన్ షిప్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ […]
Read Moreమంగళగిరి చేనేత పూర్వ వైభవానికి కృషిచేస్తా
-చేనేత మగ్గాలు ఆధునీకరిస్తాం -మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం -రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తా -దక్షిణాదిలోనే అతిపెద్ద గోల్డ్ సెజ్కు చర్యలు -ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: మంగళగిరిలో చేనేత మగ్గాలను అప్గ్రేడ్ చేసి ప్రస్తుతం వెయ్యిలోపు ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని, మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్ షిప్ వాసులతో మంగళవారం […]
Read Moreనామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.92 కోట్లు అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు అప్పులు రూ.26 కోట్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76,78,300 కోట్లు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా […]
Read Moreఎన్డీఏకు 112?
– వైకాపాకు 62? ‘ఫ్యాను’కు ఉక్కపోత – వైసీపీకి రెడ్లు దూరం? – వాలంటీర్ల పెత్తనమే దానికి కారణం – బాబు పదివేల హామీతో వాలంటీర్లు తటస్థం – ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి – మహిళల ఓట్లపైనే ఆశ – బీజేపీ ఉన్న చోట మైనారిటీలు వైసీపీ వైపే – టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మైనారిటీలు ఆ పార్టీ వైపే – క్రైస్తవుల ఓట్లలోనూ చీలిక – […]
Read Moreఅభివృద్ధి చేసి మంగళగిరి ప్రజల మన్ననలు పొందుతా!
-ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తా -దుగ్గిరాల మండలం రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ దుగ్గిరాల: రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాక మంగళగిరి నియోజకవర్గాన్ని దేశం మొత్తమ్మీద ఆదర్శంగా అభివృద్ధి చేస్తా, ఎన్నికలతర్వాత పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం దుగ్గిరాల మండలం పెనుమూలి, చిలువూరు, తుమ్మపూడి గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత […]
Read Moreవిదేశీ విద్యకు జగన్ పేరుపెట్టుకున్నారు
తుమ్మపూడి రచ్చబండ సభలో నారా లోకేష్ ధ్వజం దుగ్గిరాల: గత ప్రభుత్వంలో మేం విదేశీ విద్యకు అంబేద్కర్ పెడితే తీసేసి జాతిపితలా జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు, అధికారంలోకి విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్ పేరు పెడతామని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకోవడానికి […]
Read More