గంగమ్మ జాతర వాయిదా మహా అపచారం

-ఏకపక్ష నిర్ణయాన్ని సహించం -అనుమతివ్వాలని భక్తుల వినతి తిరుపతి, మహానాడు: తాతయ్య గుంట గంగమ్మ జాతర వాయిదా నిర్ణయంపై దేవాదాయ శాఖ, పోలీస్‌, నగరపాలక సంస్థ నిర్ణయాన్ని పరిశీలించాలని గంగమ్మ భక్తులు కోరుతున్నారు. తరతరాలుగా అమ్మవారి విశ్వరూపాన్ని తయారుచేసే తిరుపతి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు, మట్టి తెచ్చే కుమ్మరులు, వేదికను తయారు చేసే వడ్రంగులు, అవిలాల గ్రామపెద్దలు, కైకాల వంశస్తులు, భక్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి […]

Read More

మన ప్రాంతంలోనే బిడ్డలకు ఉద్యోగాలు

-పరిశ్రమల కోసం మెరుగైన పాలసీ -అధిక ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు -కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ కార్మికులతో నారా లోకేష్ దుగ్గిరాల: ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మనబిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం మంచికలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో యువనేత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం […]

Read More

సమస్యలపై ప్రశ్నించినందుకు ఎట్రాసిటీ కేసుపెట్టారు

పెనుమూలి రచ్చబండ సభలో మైనారిటీ మహిళ ఆవేదన దుగ్గిరాల: సమస్యలపై ప్రశ్నించినందుకు మహిళను అని కూడా చూడకుండా వైసిపి నాయకులు తనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు బనాయించారని ఓ మైనారిటీ మహిళ యువనేత నారా లోకేష్ ఎదుట వాపోయింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో రచ్చబండ సందర్భంగా సానియా సుల్తానా అనే మహిళ తమ గోడు విన్పిస్తూ… నేను సంగం డెయిరీ పార్లర్ నడుపుకుంటూ ఇద్దరు బిడ్డలతో జీవనం […]

Read More

చింత చిగురు కేజీ ధర రూ. 700

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే? ఈ సీజన్ లో చింత చిగురు మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంది. అయితే చింతచిగురు ధర ఇప్పుడు మటన్ తో పోటీ పడుతోంది. హైదరాబాద్ లోని మెహిదీపట్నం రైతుబజార్ లో కేజీ చింత చిగురు ధర రికార్డు స్థాయిలో రూ. 700 పలికింది. గుడిమల్కాపుర్ రిటైల్ మార్కెట్లో రూ. 500-600 విక్రయించారు. ఏటా సీజన్ లోనే లభించడం, కోయడం కష్టంతో […]

Read More

వెంకన్న ఆశీస్సులు కోసం తిరుపతికి రఘురామకృష్ణ రాజు

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గత నాలుగున్నర ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నిస్తూ… అధికార పక్షం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ విషయం తెలిసిందే. ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రార్ధిస్తూ , తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు కోసం తిరుపతికి రానున్నారు. 23 వ తేదీ […]

Read More

రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ కరువు

-జనసేన కార్యకర్తపై దాడి అమానుషం -ఏ రోజైనా సీఎం స్పందించారా? -టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ మంగళగిరి: నంద్యాల పార్లమెంట్‌ పాణ్యం నియోజకవర్గం తడకనపల్లి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కార్యకర్త సలాం అనే యువకుడిపై వైసీపీ రౌడీ మూకలు అమానుషంగా దాడి చేయటాన్ని టీడీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ఖండిరచారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో […]

Read More

నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌

టీడీపీలోకి 40 మంది వైసీపీ నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన లోకేష్‌ అమరావతి: నూజివీడు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో 40 మంది ప్రస్తుత ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ బీసీ, ఎస్సీ, యూత్‌ సెల్‌ నాయకులు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారికి నారా లోకేష్‌ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి […]

Read More

వాన్ డెర్ లుబ్బే …. డచ్ కౌన్సిల్ వామ పాము…జర్మన్ కమ్యూనిస్టు…

మార్చ్ నెల 1933 లో రీచ్ స్టాగ్ భవనం..అంటే జర్మనీ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడు… తగలబడి పోతున్న పార్లమెంటు భవనాన్ని రక్షించడానికి విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది… అంతకుముందు నాలుగు వారాల క్రితమే హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. తిక్కలేచిన హిట్లర్ దాన్ని ఉపయోగించుకుని , జర్మనీ లో ప్రజాస్వామ్యం రద్దు చేసి పారేసి…హింస మొదలు పెట్టాడు. హిట్లర్ కూడా ఇక్కడి ఇందిరా గాంధీ లాగే, ఎమర్జెన్సీ పెట్టేసి…ప్రతిపక్ష నాయకులను […]

Read More

పదో తరగతి ఫలితాలు విడుదల

• ఈ ఏడాది రికార్డు స్థాయిలో 86.69 మంది ఉత్తీర్ణత • పది పరీక్షలకు 6,16,615 మంది హాజరు • బాలికలు 3,02,005, బాలురు 3,14,610 • బాలికలు 89.17శాతం, బాలురు 84.32శాతం ఉత్తీర్ణత • నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన 2803 పాఠశాలలు • 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం మొదటి స్థానం, 62.47% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కర్నూల్ జిల్లా • 98.43% అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని […]

Read More

జగన్‌ పాలనలో అరాచకాలపై వేలు నరుక్కుని మహిళ నిరసన

-దేశ రాజధాని ఢిల్లీలో కలకలం -ఇండియా గేట్‌ ఎదుట ఘటన -ప్రత్తిపాడులో మాఫియాను అరికట్టాలని వినతి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలపై చేతి బొటన వేలు నరుక్కుని ఓ మహిళ నిరసన తెలిపింది. ఈ ఘటన ఢిల్లీలో కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్‌కు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు అయిన కోపూరి లక్ష్మి ప్రత్తిపాడులో ఉంటోంది. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలపై ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజేఐకు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం […]

Read More