– జగన్ పాలన- సమగ్ర అంశాలపై విశ్లేషణ ( పిపిఎన్ ప్రసాద్) జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశాల్లో కీలకమైనవి.. మూడు భాగాలుగా విభజిస్తే.. సంస్కరణలు.. వ్యక్తిగత అంశాలు.. రాష్ట్ర అంశాలు. ఈ ఏడాది ఎన్నికల జరిగే అవకాశం నేపథ్యంలో పురోగతి ఫలితాలు పై ఒక విశ్లేషణ. 1. సంస్కరణలు: నాడు నేడు: బడుల ఆధునీకరణ ఆంగ్ల మాధ్యమం లో బోధన వలన సానుకూలత ఉంది అయితే ఉపాధ్యాయుల […]
Read More‘కరణం’ గారి రాజకీయం …
ఒకప్పుడు గ్రామాల్లో ‘కరణం’ ఉండేవారు. అప్పటికి గ్రామాల్లో ఉండే రెండు వర్గాలకూ ‘కరణం’ గారే సలహాదారు! ప్రత్యర్థి వర్గంపై ఎలా పట్టు సాధించాలో … ఇరు వర్గాలకు ఆయనే సలహాలు ఇస్తుండేవారు . ఆ విధంగా ఆ రెండు వర్గాల వారు , వాటి నాయకులు ‘కరణం’ గారి కనుసన్నల్లో ఆయన చెప్పు చేతుల్లో ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుస్తున్నది‘కరణం’ గారి రాజకీయమే! ఆంధ్రా లోని ఇరు […]
Read Moreబీజేపీ అభ్యర్థి మాధవీలతకు హగ్
ఏఎస్ఐ ఉమాదేవి పై వేటు హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొందరి ప్రవర్తన, వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవు తున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమా దేవిపై వేటు పడింది. ఆమె ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను, ఉమాదేవి ఆలింగనం […]
Read Moreవడదెబ్బతో కిందపడి ఏఎస్ఐకు తీవ్రగాయాలు
అన్నమయ్య జిల్లా కురబలకోట: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ సుబ్రహ్మణ్యంకు ఆదివారం వడదెబ్బ తగిలి వాహనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ ఎన్నికల విధుల కోసం ఎన్నికల విధుల కోసం తంబళ్లపల్లికి వెళుతుండగా కురబలకోట మండలం ముదివేడు క్రాస్ దగ్గర వడదెబ్బ తగల డంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేష్ అనే యువకుడు తన […]
Read Moreఘనంగా దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు
రాజమండ్రి, మహానాడు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు సోమవారం రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో బిజీబిజీగా ఉండటంతో కుటుంబ సభ్యులు వేకువజామున ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పురంధేశ్వరి పాల్గొన్నారు. ముందుగా వేదపండితులతో దగ్గుబాటి దంపతులు ఆశీర్వచనం తీసుకున్నారు. బీజేపీ నాయకులు, అభిమానులు హాజరయ్యారు.
Read Moreజగన్ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి
-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]
Read Moreపోస్టల్ ఓటు గడువు తేదీ 4 రోజులు పెంచండి
-వేసవి దృష్ట్యా ఉద్యోగుల ఇబ్బందులు -ఈసీకి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేఖ ధర్మవరం: ఏపీలో ఉద్యోగుల పోస్టల్ ఓటు గడువు పెంచాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం బీజేపీ అభ్యర్ధి వై.సత్యకుమార్యాదవ్ కోరారు. ఆ మేరకు ఈసీకి ఒక లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి ఓటును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వినియోగించు కోవడానికి కొన్ని నిబంధనలు పెట్టారని అన్నారు. […]
Read Moreస్వర్ణ నాగరాజుకు ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డు
నరసరావుపేట: సర్వజన మందిర్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో 2024 ఉగాది ఉత్తమ జర్నలిస్టు అవార్డులను ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య భవనంలో సర్వజన మందిర్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు లేగల సాయి శ్రీనివాస్ దంపతులు చేతులమీదుగా అందజేశారు. ఉత్తమ అవార్డు గ్రహీత స్వర్ణ నాగరాజును సన్మానించి అవార్డును ప్రదానం చేశారు.
Read Moreచదలవాడ అరవిందబాబుకు జైకొట్టిన ఆర్యవైశ్యలు
-ముక్తకంఠంతో మద్దతుగా నినాదాలు -గోపిరెడ్డికి గుణపాఠం చెబుతామని వెల్లడి -ఐదేళ్లుగా వ్యాపారాలపై వేధింపులు చేశారు -జే ట్యాక్స్ బాదుడుకు నష్టాల్లో కూరుకుపోయామని ఆవేదన పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబును గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులంతా ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. ఆదివారం నరసరావుపేట పట్టణంలోని వినాయక, వాసవీ టవర్స్, గుప్తా ప్యాలెస్ అపార్ట్మెంట్లలో చదలవాడ ఎన్నికల ప్రచారం […]
Read Moreగొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆదివారం సాయంత్రం దర్శి పట్టణం 6వ వార్డులో పర్యటించారు. ముందుగా పొదిలి రోడ్డు అపార్ట్మెంట్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిక కురిచేడు మండలం పడమటి […]
Read More