రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మంచి భవిష్యత్తు

-పదేళ్లుగా ఏమీ చేయలేదనటం అబద్ధం -కేంద్ర పథకాలు వాడుకుంటూ వైసీపీ దుష్ప్రచారం -బీజేపీ ఏపీ ఎన్నికల పేరాల చంద్రశేఖర్‌ విజయవాడ, మహానాడు: నరేంద్ర మోదీ నాయకత్యం పదేళ్లుగా ఏమీ చేయలేదని వైసీపీ ప్రభుత్యం అడుగుతోందని దానిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఏపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర […]

Read More

సీపీఐ నేతలతో భట్టి విక్రమార్క చర్చలు

-పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం -మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకేనని వెల్లడి హైదరాబాద్‌, మహానాడు: సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివా రం చర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సూచన మేరకు సీపీఐ నాయకులతో చర్చించినట్లు తెలిపారు. […]

Read More

తెలుగు ప్రజల సాక్షిగా…

-టీడీపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించిన చంద్రబాబు -ఉండవల్లి నివాసంలో బీ ఫారాలు అందజేత అమరావతి, మహానాడు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందజేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులతో మొదలుపెట్టి ఒక్కో జిల్లా పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన […]

Read More

ఆస్తి కాదు.. అప్పు ఇచ్చిన జగనన్న!

– షర్మిలకు 82 కోట్లు అప్పు ఇచ్చిన జగనన్న – వదిన భారతీరెడ్డి దగ్గర 76 లక్షల అప్పు – షర్మిలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువట – అంటే జగనన్న ఆస్తులు చెల్లికి పంచలేదా? – అప్పులే ఆస్తులు పంచారా? – షర్మిల నామినేషన్‌పై సోషల్‌మీడియాలో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఆఖిలాంధ్ర మహిళలకు అన్న. అక్కాచెల్లెమ్మలకు చేతికి ఎముక లేకుండా సర్కారు సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతున్నారు. […]

Read More

మోదీ అవినీతి పాఠశాలకు లాక్

– రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు..భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు. ”దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపు తున్నారు. ఈ స్కూల్‌ లో ‘డొనేషన్‌ బిజినెస్‌’ అనే కోర్స్‌ లోని ప్రతీ అధ్యాయాన్ని […]

Read More

రైతుకు భారీ నష్టం

– అకాల వర్షానికి తడిసిన ధాన్యం నిజామాబాద్ జిల్లా: తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం […]

Read More

రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెలా?

-రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా? -6 గ్యారంటీల అమలు పెద్ద బోగస్ -మోసాలు చేయడంలో కేసీఆర్ మించిన కాంగ్రెస్ నేతలు -కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్ -సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన చొప్పదండి -నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వడ్లకు రూ.500 రూపాయల బోనస్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.30 వేల […]

Read More

ఉరికించి కొడతా బిడ్డా…నోరు జాగ్రత్త

-పిట్టలదొర పని అయిపోయింది…ఇక కారు తుక్కుకే… -పదేళ్లలో మెదక్‌ గడ్డకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏం చేసింది? -ప్రజలకు సమాధానం చెప్పి ఓట్లడిగే దమ్ముందా.. -ప్రజాపాలన ఓర్వలేక కడుపు మంట -దుబ్బాకలో గెలిచి నిధులు తెచ్చావా రఘునందన్‌? -నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో వచ్చి చూపించు -దుర్గమ్మ సాక్షిగా రుణమాఫీ, రూ.500 బోనస్‌ ఇస్తా -రైతుల భూములు గుంజిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి -మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్‌ -నీలం మధును […]

Read More

చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా

– పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమీక్ష సమావేశం నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం […]

Read More

జగన్‌…నాలా గంట సేపు ఎండలో ఉండి మాట్లాడగలవా?

-నాతో గంట ఎండలో తిరగగలవా? -జగన్‌పై దళిత సమాజం తిరగబడింది -రాజకీయాలను జగన్ కలుషితం చేశారు -నీ మీద రాళ్లు వేస్తే హత్యాయత్నం… మాపై వేస్తే భావప్రకటన స్వేచ్ఛా? -నా దళితులు.. అంటూ దళితుల్ని ఊచకోత కోసిన సైకో ఈ జగన్ రెడ్డి -అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికీ 2 సెంట్లు స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తా -నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టి జరిగింది… జగన్ రెడ్డి […]

Read More