-ఈ గులకరాయి నాటకం…కోడికత్తి డ్రామా 2.0 -సానుభూతి డ్రామాలో బీసీ బిడ్డలను బలిచ్చారు -కాపు నేతలను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు -టీడీపీ నేతల ఆగ్రహం విజయవాడ, మహానాడు: కాపులను అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాడని టీడీపీ నేతలు పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, పాలకొల్లు అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామాను చంద్రబాబుకు ఆపాదించారు. […]
Read Moreఅధికార పార్టీ నీడలోనే పోలీసులు
-రాయిదాడి కేసులో టీడీపీ అభ్యర్థిపై కుట్ర -విజయవాడ పోలీసు కమిషనర్ పన్నాగం -కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా ఇంకా అధికార పార్టీ నీడలోనే పోలీసులు పనిచేస్తున్నారని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం లేఖ రాశారు. పోలీసులను అస్త్రంగా చేసుకుని ఐదేళ్ల పాటు […]
Read Moreసీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
బాచుపల్లి, మహానాడు: సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం బాచుపల్లిలోని మీనాక్షి ఓల్డేజ్ హోమ్ ఫౌండేషన్లో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వయోవృద్ధులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీబీఎన్ ఫోరం కోర్ టీం సభ్యులు అనిల్, హరీష్, కిరణ్ కలపాల, నిర్మల్కుమార్, సునీత, అమూల్య, శివకుమార్, అభిరామ్, రాజేంద్రప్రసాద్, సురేష్చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ […]
Read Moreటీడీపీలోకి రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు
చంద్రబాబు సమక్షంలో చేరిక రాయదుర్గం, మహానాడు: రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు టీడీపీలో చేరారు. శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన చేరారు. ఈ సందర్భంగా బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు.
Read Moreకుప్పం అన్నా క్యాంటీన్ లో నారా భువనేశ్వరి అన్నదానం
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.
Read Moreజగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యం! జగన్ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైన మాట వాస్తవం. కాకినాడ జిల్లా సూరంపాలెం వద్ద జగన్ బస్సు ఆపి విద్యా దీవెన, వసతి దీవెన అందుతున్నాయా అని విద్యార్థులను అడగగా, అందడం […]
Read Moreరాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు!
-మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట -మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి […]
Read Moreఎందుకీ ‘తపన’?
– దెందులూరు బీజేపీకి కావాలట – అనపర్తి టీడీపీకి ఇస్తే దెందులూరు బీజేపీకి? – అనపర్తిలో బీజేపీకి ధరావతు దక్కుతుందా? – దెందులూరులో బీజేపీకి బలం ఉందా? – రాజమండ్రి కోసం చింతమనేని బలిపశువు చేస్తారా? – ప్రభాకర్ను మారిస్తే బీజేపీ గెలుస్తుందా? – ఈ ‘తపన’ ఎవరి కోసం? – ఆయనకున్న బలమేమిటి? – గెలుపు గుర్రాలపై అంచనా లేదా? – టీడీపీ-బీజేపీలో చర్చ ( మార్తి సుబ్రహ్మణ్యం) […]
Read Moreనాడు దళిత బిడ్డ, నేడు బీసీ బిడ్డల బలికి కుట్ర
-కోడి కత్తి డ్రామా 2కు జగన్ ప్లాన్ -బీసీ వడ్డెర బిడ్డలపై వెల్లంపల్లి హత్యాయత్నం కేసే నిదర్శనం -అక్రమంగా ఇరికించి బలవంతంగా ఒప్పించే యత్నం -వెంటనే వడ్డెర బిడ్డలను విడుదల చేయాలని సంఘ నేతల డిమాండ్ -లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరికలు మంగళగిరి, మహానాడు: అధికార దాహం కోసం జగన్ జగన్నాటకంతో వడ్డెర బిడ్డలను బలిచేసి అధికారంలో వచ్చేందుకు గులకరాయి డ్రామాకు తెరలేపారని వడ్డెర సంఘం నాయకులు […]
Read Moreకుప్పంలో ఉప్పొంగిన అభిమానం
-చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ -లక్ష మెజార్టీ ఖాయమని వెల్లడి -వారిచ్చిన డబ్బుతోనే నామినేషన్ వేశా -పసుపు జెండా తప్ప వేరే జెండాకు తావులేదిక్కడ -వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలని పిలుపు -జనసంద్రంగా మారిన వీధులు -కదంతొక్కిన కూటమి పార్టీల శ్రేణులు కుప్పం, మహానాడు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. భువనేశ్వరి వెంట వేలాదిగా నామినేషన్కు తరలిరావటంతో కుప్పం […]
Read More