ఆటోనగర్‌ అభివృద్ధికి సహకారం

-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ -తెనాలి ఆటోనగర్‌ అసోసియేషన్‌ సమావేశం గుంటూరు, మహానాడు: తెనాలి ఆటోనగర్‌లో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. తెనాలి ఆటోనగర్‌ అసోసియేషన్‌ హాలులో గురువారం జరిగిన సమావేశానికి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అమెరికా నుంచి […]

Read More

కూటమి ప్రభుత్వంతో అదనపు సంక్షేమం

-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు -కారుమంచి, వయ్యకల్లులో ఎన్నికల ప్రచారం -పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, మక్కెన వినుకొండ, మహానాడు: కూటమి ప్రభుత్వంతో ప్రజలకు ఇప్పుడున్న పథకాలకంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అదనపు సంక్షేమం అందుతుందని వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. 150 నుంచి 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గురువా రం శావల్యాపురం మండలం వయ్యకల్లు, కారుమంచిలో ఎంపీ అభ్యర్థి […]

Read More

వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దు

– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని […]

Read More

ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి సస్పెండ్

– పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు -వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్‌కు కారణం – ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య […]

Read More

ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారు

-64 సీట్లున్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందా? -104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దే -బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు “బీ” ఫారం అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైద‌రాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 104 మంది ఎమ్మెల్యే లున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ య‌త్నించింది. 64 మందే ఎమ్మెల్యే లున్న కాంగ్రెస్ […]

Read More

ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల

-మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే -కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను. ప్రతి టెంట్ కింద గొంతు […]

Read More

ఈటల సేవలు దేశానికి అవసరం

-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ […]

Read More

నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఉత్తర్వులు

-ఏపీకి 5.5 టీఎంసీలు -మిగిలిన నీరు హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం -సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత […]

Read More

కూటమికి ‘గోడమీదరేపు’ గోస

– ఏపీలో బీజేపీ డబుల్‌గేమ్? – బీజేపీ డబుల్‌ గేమ్ ఆడుతోందంటూ సోషల్‌మీడియాలో చర్చ – వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం – నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం – ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‌‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్ – కొత్త సీఎస్‌గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం – కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం […]

Read More

నామినేషన్ దాఖలు చేసిన నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు

నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. “విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. […]

Read More