(డా. యం. సురేష్ బాబు- రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు) సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బలగాల స్వతంత్రత ప్రభావాన్ని నిర్ధారించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అమలు పరచ వలసినదిగా పలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రిని కోరడమైనది . రాష్ట్ర భద్రతా కమిషన్ మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీల స్థాపనకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు పోలీసు బలగాల స్వతంత్రత […]
Read Moreసలహాదారు పదవికి సజ్జల రాజీనామా?
– పార్టీ కోసం రాజీనామా చేయక తప్పని పరిస్థితి – సలహాదారులకు గీత గీసిన ఈసీ – వారూ ప్రభుత్వ సేవకులేనని స్పష్టీకరణ – సలహాదారులకూ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని జీఏడీ నోట్ – ఎన్డీయేపై రోజూ విమర్శలు కురిపిస్తున్న సజ్జల – ఇప్పటికే ఆయనపై కూటమి ఫిర్యాదు – దీనితో నైతిక సంకటంలో సజ్జల – చివరికి రాజీనామా చేయాలనే నిర్ణయం? – ఇక పూర్తి స్థాయి పార్టీ […]
Read Moreటీడీపీలో చేరిన వైసీపీ నేతలు
– కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు) సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, […]
Read Moreపబ్లిక్ పల్స్ పట్టిన ఎన్డీయే
– అన్ని సర్వేలూ కూటమి వైపే – ఎన్డీఏ కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు? – 50-60 స్థానాలు వైసీపీకి? – ఎన్డీఏ కూటమికి 18-20 ఎంపీ సీట్లు? – వైసీపీకి 5 నుంచి 8 సీట్లు? – బీజేపీ పోటీ చేసే స్ధానాల్లో ఒకటి మినహా అన్నీ వైసీపీవేనా? – మారిన మహిళా ఓటర్ల మనోగతం – వైసీపీ నుంచి కూటమి వైపు – ఎన్డీయే […]
Read Moreనేటి నుంచే నామినేషన్లు
– ప్రీ-పోల్ సర్వే , ఒపినియన్ పోల్ సర్వేలన్నీ బంద్ విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా, నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా […]
Read Moreరేపు లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం నామినేషన్ దాఖలు చేయను న్నారు. నరసరావుపేట లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ సమర్పిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్డులోని కాకతీయ నగర్ (హీరో హోండా షోరూమ్) దగ్గర నుంచి ర్యాలీగా ఎస్ఎస్ఎన్ కాలేజీ, పల్నాడు బస్టాండ్, గడియార స్థంభం, శివుని బొమ్మ సెంటర్ మీదుగా మల్లమ్మ సెంటర్కు చేరుకుంటారు. ర్యాలీ అనంతరం మల్లమ్మ […]
Read Moreరావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలి
రామాలయాలను దర్శించుకున్న కన్నా పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు:రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాలను ఆయన దర్శించుకున్నారు. శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలన అన్నారు. పాలకులు తన […]
Read Moreపేదలను దోచేసి క్లాస్ వార్ అని మాట్లాడతాడు
* ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ ప్రభుత్వమే * జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులకు బలమైన మెజార్టీ ఇవ్వండి * 70 మంది సిట్టింగులను మార్చిన జగన్.. నేను నియోజక వర్గం మారడంపై మాట్లాడటం హాస్యాస్పదం * వైసీపీ పాలనలో పదిసార్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారు * ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం * పెడన ప్రజాగళం సభలో ప్రసంగించిన జనసేన పార్టీ అధ్యక్షులు […]
Read Moreజగన్ రెడ్డి శవాలతో వస్తున్నాడు
-రావణాసురుడిని శ్రీరాముడు వధించినట్లుగానే…ప్రజలు జగనాసురుడిని వధించాలి -సర్వేలన్నీ ఎన్డీయే గెలుపు ఖాయమని చెప్తున్నాయి -జగన్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకుంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అనుమతిస్తారా? -వైసీపీవి నవరత్నాలు కాదు..నకిలీ రత్నాలు -గతంలో కోడికత్తి, గొడ్డలి డ్రామా…ఇప్పుడు గులకరాయి డ్రామా -సంపద చెట్లకు కాయదు…కష్టపడి పనిచేయాలి -మద్యంలోనూ రక్తాన్ని తాగే దుర్మార్గుడు జగన్ -కమీషన్ల కక్కుర్తితో బందరు పోర్టు సర్వనాశనం -చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం…చేనేతలను […]
Read Moreవైసీపీ ఘోరంగా ఓడిపోతోందని 11 సర్వేలు చెబుతున్నాయి
-శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ అనతి కాలంలో జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోబోతుందని సుమారు 11 సర్వేలు తెలిపాయని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభలు వెలవెల బోతున్నాయి. ఓడిపోబోతున్నాం అన్న భయంతో వైసీపీ మళ్లీ కుట్రలు పన్నుతోంది. కుతంత్రాలు […]
Read More