అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన జనసేనాని పవన్ కళ్యాణ్

– నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన కీలక నేతలు నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ తొలి ఫారం అందజేశారు. 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేసిన పవన్, వ్యక్తిగత కారణాల వల్ల పాలకొండ నుంచి రాలేకపోయారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎంతో […]

Read More

పట్టుదలంటే..ఉదయ్ కృష్ణారెడ్డిదే

– ఆ కానిస్టేబులే నేటి యుపిఎస్సీ ర్యాంకర్ ప్రభుత్వ స్కూల్లో చదివి, సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కూరగాయలు అమ్మి తన నానమ్మ తనను చదివించింది. చిన్నప్పటి నుండి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీలో చదివిన ఉదయ్, 2019లో సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ […]

Read More

వైసీపి ప్రభుత్వాన్ని దించడమే ఎన్డీఎ లక్ష్యం

-కేంద్ర నిధులు మళ్లించిన ఘనుడు జగన్ – బీజేపీ మీడియా ఇన్చార్జి నాగభూషణం -కేంద్రం నిధులు మింగేసిన అనకొండ జగన్ – మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విజయవాడ : ఎన్డీఎ పక్షాలు మీడియా సమావేశం నిర్వహించాయి. బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావులు సంయక్తంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు వైసీపి ప్రభుత్వాన్ని దించితేనే గ్రామీణ […]

Read More

సొమ్ములన్నీ సలహాదారులకే సమర్పయామి!

-జనం సొమ్ము కొల్లగొట్టి.. సలహాదారులను మేపిన జగన్ -క్యాబినెట్ ఏర్పడక ముందే సలహాదారుల నియామకం -సాక్షి ఉద్యోగులు, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ అనుంగ అధికారులకు సలహాదారుల పదవులు -ఒక సలహాదారుడికి నెలకు 30 లక్షలు ఖర్చు చేసిన వైనం -నామ్ కే వాస్తిగా మంత్రులు, జగన్.. ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిన సలహాదారులు -ప్రతి పక్ష నాయకులపై విమర్శలు చేయడమే సలహాదారుల పని -60 మంది జంబో […]

Read More

అధికార పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా సీపీ కాంతి రాణా టాటా దర్యాప్తు

-బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, ఎస్ఈసీ, డిజిపికు వర్ల రామయ్య లేఖలు -ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు ఏమి సంబంధం లేదు -బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్న జగన్ ముఠా -వైసీపీ అభ్యర్ధికి మేలు చేకూరేందుకు బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ – తెలుగుదేశం పార్టీ జాతీయ […]

Read More

యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వాలంటీర్లు!

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సారధ్యంలో తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన 9మంది మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వాలంటీర్లకు యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసిపి నాయకులు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి పార్టీ పనులకు ఉపయోగిస్తున్న తరుణంలో మంగళగిరి పట్టణ పరిధిలోని వాలంటీర్లు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరడం విశేషం. ఈ సందర్భంగా లోకేష్ […]

Read More

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

తన తండ్రి నల్ల పరంధాములు నెలకొల్పిన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు నల్ల పరందాములు.. సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతని కుమారుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదించారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ […]

Read More

ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటా

-ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్ -రావి వెంకటరమణ నేతృత్వంలో భారీగా టిడిపిలోకి చేరికలు -యువనేత నారా లోకేష్ సమక్షంలో 50మంది పార్టీలో చేరిక అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో 50మంది ప్రస్తుత సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జడ్ పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారందరికీ యువనేత […]

Read More

తేలికపాటి వర్షాలు

రాయలసీమ ప్రాంతంపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంద‌ని భారత వాతావరణ విభా­గం వెల్ల‌డించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజు­లు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని వివ‌రించింది..

Read More

యువనేత లోకేష్ సమక్షంలో 220 మంది టిడిపిలో చేరిక

-జగన్ లా నీచరాజకీయాలు చేయడం మాకు చేతకాదు -మంగళగిరి నియోజకవర్గ చేరికల సందర్భంగా నారా లోకేష్ అమరావతి: మంగళగిరి నెం.1గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు భారీఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 220 మంది టిడిపిలో చేరారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుగ్గిరాల మాజీ ఎఎంసి చైర్మన్ కొండూరి […]

Read More