బీఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, మహానాడు: రేవంత్రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని, దాని కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖపై సమీక్షలు చేయడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు జరిగాయన్నారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా […]
Read Moreరాష్ట్రం గొంతెండుతోంది…దాహం తీర్చండి
తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీష్రావు ట్వీట్ హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు బుధవారం ట్వీట్ చేశారు. రాష్ట్రం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ కనిపించలేదు. మారుమూల తండాల్లోనూ […]
Read Moreప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో వైసీపీకి షాక్
రావి వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి వలసలు యువనేత నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిక అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో బుధవారం 50 మంది ప్రస్తుత సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో వారికి యువనేత నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. […]
Read Moreరామతీర్థం దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం
-దేవాలయాల సంరక్షణతో పాటు భక్తుల మనోభావాలను కాపాడతాం -శ్రీరామ నవమిని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి అనగానే నాకు నాడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. దీనితో పాటు మూడేళ్ల క్రితం విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటనా గుర్తుకు వచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు […]
Read Moreగుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్!
-మాజీ ఎమ్మెల్యే సుభానితో సహా టిడిపిలోకి 500మంది -యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలసి రావాలన్న చంద్రబాబునాయుడు పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. గుంటూరు టిడిపి ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్, సిమ్స్ అధినేత భీమనాథం భరత్ రెడ్డి నేతృత్వాన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ […]
Read Moreశ్రీరామనవమి వేడుకల్లో యువనేత నారా లోకేష్
మంగళగిరి: మంగళగిరి ఎపిఎస్ పి 6వ బెటాలియన్ లో కొలువై ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలకు యువనేత నారా లోకేష్ హాజరయ్యారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్… అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాములవారు చూపించారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగిన ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని […]
Read Moreసీఎంపైనే రాయి వేస్తే సర్కారును నడుపుతుందెవరు?
విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచార సభలో ఎవరో రాయితో కొడితే ముఖ్యమంత్రి గారికి తల మీద దెబ్బ తగిలింది. అది కళ్ళకు కనపడుతూనే ఉంది. ప్రక్కనున్న ఎమ్మెల్యే అభ్యర్థి గారికి కూడా రాయి దెబ్బ తగిలిందంట . ఎవరి మీద రాళ్లు విసిరినా ఎవరికి రాయి దెబ్బలు తగిలినా ఇంకేదైనా విసిరినా దెబ్బలు తగిలినా ప్రభుత్వం అనేది అందరిని ఒకటే రకంగా చూడాలి. ఆ అంగతుకుల మీద కచ్చితంగా […]
Read More‘గులకరాయి’ డ్రామాలో బీసీలను బలిచ్చే కుట్ర
-ఐదేళ్లలో వందల మంది బీసీల ప్రాణాలు తీశారు -తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాల్జేశారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారు. డబ్బులిస్తామని తీసుకెళ్లారు. మాట తప్పి మడమ తిప్పి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. […]
Read Moreసీఎంపై రాయి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయ్యింది
-వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోంది -మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సిఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నా -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి :- ‘‘ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో […]
Read Moreసుజనా చౌదరి గెలుపు నియోజకవర్గంలోని పేదలకే ముఖ్యం
-పేదల పట్ల కరుణామయుడు సుజనా చౌదరి -మాల మహానాడు నేత బండి బాలయోగి విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు ఆయన కంటే నియోజకవర్గం లోని పేదలకే ముఖ్యం అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి బాలయోగి అన్నారు. మంగళవారం విజయవాడ లోని హోటల్ ఆర్. కే కాన్ఫరెన్స్ హాలు లో జరిగిన సుజనా మద్దత్తు సన్నాహక సదస్సులో బండి పాల్గొని […]
Read More