హిందువుల ఆత్మగౌరవానికి నిదర్శనం జైశ్రీరామ్.. హిందూ చైతన్యానికి ప్రతిరూపం జైశ్రీరామ్.. ఆధ్యాత్మికతకు అర్థం జైశ్రీరామ్.. యుగయుగాలుగా తరతరాలుగా ప్రతి ఒక్కరూ జపించే తారక మంత్రం జైశ్రీరామ్.. భక్తికి శక్తికి ప్రతిరూపం జైశ్రీరామ్.! కూటి కోసమో, కూలి కోసమో, కడుపు నింపుకునేందుకు కోసమో చేసే నినాదం కాదు జైశ్రీరామ్.! పరమ పవిత్రమైన మంత్రం జైశ్రీరామ్.. అన్నిటికీ మించి హిందువుల హృదయ నాడి జైశ్రీరామ్. సర్వ జగత్తుకు (మానవాళికి )ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. […]
Read Moreబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ రామ నవమి వేడుకలు
విజయవాడ: శ్రీ రామ నవమి సందర్భంగా రాముల వారి చిత్ర పటానికి పూల మాల వేసి టెంకాయ కొట్టి నవమి వేడుకలు ప్రారంభించిన బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం,కిలారు దిలీప్, లీగల్ సెల్ నేత లు మల్లి ఖార్జన్, వెన్నా హేమంత్ కుమార్,పిట్ట ల గోవింద్, సోషల్ మీడియా కో […]
Read Moreఅయోధ్యలో అద్భుతం
-‘సూర్య తిలకం’ కోసం ప్రత్యేక టెక్నాలజీ -అయోధ్యలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారిని మేల్కొలిపారు. మంగళ హారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక […]
Read Moreనేత్రపర్వం.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం
తరలి వచ్చిన భక్తజనం భద్రాచలం: శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, […]
Read Moreతరతరాల స్ఫూర్తిప్రదాత
యవత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి! ” భూతలమునందు పర్వతములును., నదులును ఉన్నంతవరకును రామాయణ కథ లోకములో వ్యాపించి ఉండును” ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. *కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రత!! చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః […]
Read Moreబీసీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో కన్నా, లావు బీసీ నాయకులకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెంలో మంగళవారం ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలను మోసం చేసిన ఘనత జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreప్రైవేటు టీచర్లను పట్టించుకోని జగన్ రెడ్డి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: కరోనా కాలంతో ఆ తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల కష్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేద వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్ తరఫున వ్యక్తిగత స్థాయిలో తాను సాయం చేశానని గుర్తు చేశారు. మంగళవారం వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో […]
Read Moreపోలింగ్ నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు నిషిద్ధం
విజయవాడ, మహానాడు: పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంత రకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు […]
Read Moreదళిత హంతకులకు పదవులిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి
తోట త్రిమూర్తులు టికెట్ను రద్దు చేయాలి టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు మంగళగిరి: దళితులను అవమానిస్తున్న, వారిపై నేరాలకు పాల్పడుతున్న జగన్కు బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గొట్టిముక్కల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో స్వాగతిస్తున్నా మని, ఆయనకు […]
Read Moreఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ఎన్ఆర్ఐలు
-చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం -ప్రత్యక్ష ప్రచారంలోకి 1500 మంది ఎన్ఆర్ఐలు -నెల రోజుల ముందే స్వస్థలాలకు… -స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని నేతల పిలుపు అమరావతి, మహానాడు: గత ఐదేళ్ల పాలనలో అంథకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబును తిరిగి సీఎంను చేయడమనే లక్ష్యం కోసం టీడీపీ ఎన్ఆర్ఐలు నడుం బిగించారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది […]
Read More