-ఎంపీ ఎన్నికలకు, రేవంత్ హామీలకు సంబంధం ఉందా? -మేడ్చల్లో కాంగ్రెస్కు ప్రజాబలం లేదు -త్యాగధనులకు, స్వార్థ పరులకు మధ్య పోటీ ఇది -సుస్థిర పాలన కోసం మోదీని ఆశీర్వదించండి -బీజేపీ నేత ఈటెల రాజేందర్ మేడ్చల్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మోకాలికి, బోడగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. మేడ్చల్లో మంగళవారం మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్, పవన్ […]
Read Moreజగన్ను ఇంటికి పంపి ‘జే ట్యాక్స్’ను రద్దు చేసుకుందాం
-వైసీపీ పాలనలో జీఎస్టీతో పాటు ఆ ట్యాక్స్ అదనం -వ్యాపారులను ఇబ్బంది పెడుతూ లూఠీ చేశారు -అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తి వెల్లంపల్లి -విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ -వెస్ట్ నియోజకవర్గ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం -కూటమికి మద్దతిస్తూ సంఘ సభ్యుల నిర్ణయం విజయవాడ బ్యూరో ప్రతినిధి, మహానాడు: ఆర్యవైశ్య సమాజం ఎవరికి మద్దతు పలికితే వారు అధికారంలోకి వస్తారు. జగన్ మాయ మాటలకు అందరూ […]
Read Moreజనసేనకు గుడ్ న్యూస్
గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు తీర్పు అమరావతి, మహానాడు: గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట దక్కింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసును కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టును […]
Read Moreగులకరాయి డ్రామా ఫెయిల్ అవ్వడంతో తలలు పట్టుకున్న వైసీపీ నేతలు
– కీలక పత్రాలను దగ్ధం చేసిన కొల్లి రఘురామిరెడ్డి – జగన్ రెడ్డి చేతిలో సీఎస్, డిజిపి, ఏడిజి పిట్టలు -సీబీఐ దర్యాప్తు చేస్తే సీఎంపై రాళ్ళ దాడి డ్రామా అని బట్టబయలవుతదేమోనని వైసీపీ నాయకులకు భయం – సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై గవర్నర్కు ఎన్డీఏ నేతలు ఫిర్యాదు శనివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై సిబిఐ దర్యాప్తు […]
Read Moreఅరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు
-అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు -నేను వస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు.. జగన్ వస్తే గంజాయి, డ్రగ్స్ ఏం కావాలో మీరే తేల్చుకోండి -సెంటు పట్టా ఇళ్ళను రద్దు చేయను, అసంపూర్తి ఇళ్లను పూర్తి చేస్తాం, పేదలకు రెండు సెంట్లలలో ఇంటి నిర్మాణం -ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల పెత్తనం ఏంటి -హుద్ హుద్ సమయంలో బస్సులో ఉండి ప్రజలకు అండగా నిలిచా -ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసే […]
Read Moreఎన్నికల్లో గుణపాఠం చేప్పాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది
-ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి -తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ నేతల భేటీ -తగిన గుణపాఠం చెప్పే బాధ్యత ప్రతీ ఒక్క ముస్లిం పై ఉంది – శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సోదరులు భేటి అయ్యారు. ఐదేళ్లుగా ముస్లీంలు పడుతున్న బాధలు తొలగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని ముస్లిం సోదరులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా […]
Read Moreకర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా?
మాజీ మంత్రి హరీష్రావు గద్వాల, మహానాడు: కర్నాటకతో మాట్లాడి ఐదు టీఎంసీలు తేవొచ్చు కదా? అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ను కోరారు. గద్వాలలోని జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్రావు దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Read Moreనిఘా నిద్రపోతోందా?
-‘లా’ ఒక్కింతయు లేదు.. – సీఎం జగన్, విపక్షనేత బాబుపై రాయి దాడి – గతంలో బాబుపై చెప్పులు, రాళ్ల వర్షం – సీఎస్ఓ, ఎన్ఎస్జీ అధికారికీ రక్తం – బాబు ఇంటిపైనే దొమ్మీకి యత్నం – డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్నా టీడీపీ ఆఫీసు ధ్వంసం – అయినా కళ్లు మూసుకున్న ఖాకీలు – నిరసన ప్రజాస్వామ్య హక్కని సవాంగ్ సూత్రీకరణ – ఎన్నికల సమయంలోనూ ఆగని దాడులు […]
Read Moreజగన్ చెప్పేవి అబద్దాలు చేసేవి నేరాలు
-ఫస్ట్ టైం ఓటర్ల ఓటు కూటమికే -ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి -టీడీపీ 5 ఏళ్లల్లో పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే -నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారు -ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? -గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు -నేను అధికారంలో ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు […]
Read Moreరైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు హామీలు నెరవేర్చాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి రైతు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీక్షలలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు […]
Read More