మైనారిటీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే

-జగన్‌ పాలనలో వారిపై అరాచకాలు, అక్రమకేసులు -ముస్లింలకు పథకాలు రద్దు చేసి మోసగించారు -కూటమి వస్తేనే న్యాయం జరుగుతుంది -సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -నియోజకవర్గ ముస్లిం, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం మేలు చేస్తే వైసీపీ ప్రభుత్వం మోసగిం చిందని సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం […]

Read More

మార్వాడీలకు అండగా ఉంటాం…ఆశీర్వదించండి

ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ గుంటూరు, మహానాడు: గుంటూరు నగరంలో మార్వాడీ ఓటర్లపై టీడీపీ దృష్టిసారించింది. ఆదివారం వారితో గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి పెమ్మసాని రత్నశ్రీ, పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి మార్వాడీల సాంప్రదాయంలో తలపాగాలు పెట్టి సత్కరించారు. గల్లా మాధవి మాట్లాడుతూ గుజరాత్‌, రాజస్థాన్‌ ప్రాంతాల నుంచి […]

Read More

ఆనాడు కోడికత్తి-నేడు రాయి డ్రామా

-అవుతు శ్రీధర్ రెడ్డి ట్వీట్ పై పోలీసుల చర్యలేవీ? -మరొక అమాయకుడు బలికాబోతున్నాడా? -షర్మిల కూడా జాగ్రత్తగా ఉండాలి -వెల్లంపల్లి మహా నటుడు -వెల్లంపల్లి శ్రీనివాస్ తన కన్ను జాగ్రత్తగా చూసుకోవాలి -జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాల్ని రక్షించుకోజూసినట్లు జగన్ ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఛలోక్తులు […]

Read More

నక్కా ఆనందబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

వేమూరు/భట్టిప్రోలు, మహానాడు: భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం వైసీపీ పార్టీ నుంచి వివిధ సామాజికవర్గాలకు చెందిన 160 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారంతా భట్టిప్రోలుకు చెందిన వారు. టీడీపీ ఆధ్వర్యంలో తామంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

ఇది మరో కోడి కత్తి నాటకం

-నిఘా విభాగం అధికారులు నిద్ర పోతున్నారా? -నైతికత ఉంటే డీజీపీ రాజీనామా చేయాలి -జగన్నాటకాలు ఈసారి నమ్మరు -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో విపక్షాలను నీడలా వేటాది వేధిస్తోన్న నిఘా విభాగం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని రాళ్ల దాడి నుంచి ఎందుకు కాపాడలేపోయిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి విషయంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యమం త్రికే […]

Read More

దర్శిని వాణిజ్య వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దుతాం

-వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండ -టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి -ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని, వారు ట్యాక్స్‌ల వసూలు వల్ల గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. […]

Read More

అంబేద్కర్‌కు గళ్లా మాధవి నివాళి

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం భారతరత్న అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమ నియోజవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి పాల్గొన్నారు. సామాజిక అణచివేత, వివక్షలను రూపుమాపి దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన అంబేద్కర్‌ అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, దళిత నేతలు పాల్గొన్నారు.

Read More

జనాదరణ లేక సానుభూతి డ్రామాలు

-వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో పూర్తిగా జనాదరణ కోల్పోయిన సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో మళ్లీ సానుభూతి డ్రామాలకు తెరలేపారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. విజయవాడలో జగన్‌పై రాయి, అనంతర పరిణామాలపై ఆదివారం వినుకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఐదేళ్లుగా పిచ్చోడి చేతిలో రాయిలా మార్చి అందరికీ దూరమైన దగాకోరు నాటకాలను […]

Read More

అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు, మహానాడు: దుగ్గిరాల మండలం పెదవడ్లపూడిలో కూటమి పార్టీ కార్యాలయాన్ని ఆదివారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించారు. విద్యను నమ్ముకుంటే శిఖరాగ్రానికి చేరడం కష్టమేమీ కాదని అంబేద్కర్‌ నిరూపిం చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్‌ ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్‌ బాటను […]

Read More

అంబేద్కర్‌కు కన్నా లక్ష్మీనారాయణ నివాళి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజా వేదిక, సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్‌లలో అంబేద్కర్‌ విగ్రహాల కు ఆదివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్‌ ఆశయాలను ఆచరణలోకి తీసుకు రావడమే ఆ మహనీయుడికి మనం అందించే అసలైన నివాళి […]

Read More