టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ నేరపరిశోధనపై దృష్టిసారించాల్సిన ఎపిసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపిఎస్ లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జెపిఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారు. మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్దంగా సీఐడీ […]
Read Moreజగన్ అండతోనే ఆదివాసీలపై అనంతబాబు దమనకాండ!
టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ ఆత్మబంధువు, వైసిపి ఎమ్మెల్సీ గంజాయి అనంతబాబు చేష్టలు చూస్తుంటే కుక్కతోక వంకర అనే సామెత గుర్తొస్తోంది. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను హతమార్చి డోర్ డెలివరీ చేసిన ఘటనపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చిప్పకూడు తిన్నా ఆయనకు బుద్దిరాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజంలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నా ఆయనలో ఏమాత్రం పరివర్తన కన్పించడం లేదు. పోలవరం నిర్వాసితుల పరిహారంపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని […]
Read Moreమళ్లీ అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్
-పర్యటన మళ్లీ రద్దు ఇటీవల జ్వరం బారినపడిన పవన్ కల్యాణ్. రెండు రోజుల విశ్రాంతి అనంతరం నిన్న అనకాపల్లిలో పర్యటన. మరోమారు జ్వరం రావడంతో నేటి యలమంచిలి పర్యటన రద్దు.
Read Moreనాగార్జునసాగర్ కుడికాలువకు నీరు విడుదల
పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు: నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు సోమవారం అధికారులు తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల నీరు చొప్పున మొత్తం 5 టీఎంసీల నీటిని 10 రోజుల పాటు కుడి కాలువకు విడుదల చేయనున్నారు.
Read Moreజగన్..వైఎస్సార్ వారసుడు కానే కాదు
-ఆయనతో ఏ అంశంలో పోలికే లేదు -జగన్ది హత్యా రాజకీయాల పాలన -బాబాయిని చంపిన నిందితులకు రక్షణ -రైతులను ముంచిన ప్రభుత్వం -సబ్సిడీలను బంద్ చేసింది -మద్య నిషేధమని ప్రభుత్వమే అమ్ముతోంది -కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు -జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అంటూ మోసగించారు -పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి కడప జిల్లా మైదుకూరు, మహానాడు: వైఎస్సార్ వారసుడుగా జగన్ ఆయన ఆశయాలు నిలబెడతారు అనుకున్నాడు.. […]
Read Moreఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించింది
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని సీఎం ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని ఆయన అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా 80 […]
Read Moreకవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తీవ్ర నిరాశ ఎదురయింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ […]
Read Moreజనసేనకు పోతిన మహేశ్ రాజీనామా
విజయవాడ వెస్ట్ సీటు దక్కకపోవడంతో జనసేన నేత పోతిన మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ నచ్చచెప్పినా పోతిన వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ కు తాజాగా తన రాజీనామా లేఖను పంపించారు. దీనిపై పోతిన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ టికెట్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయానని చెప్పారు. టికెట్ రాదని తేలిపోవడంతో జనసేనలో […]
Read Moreమోసాలు, కుట్రలు కలగలిపితే జగన్ రెడ్డి
-జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే -చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధి, స్వయం ఉపాధి గుర్తొస్తాయి -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి -అబద్దాలతో ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరని జగన్ గుర్తెరగాలి -జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి […]
Read Moreమొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి
– రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలి. తల్లి దండ్రులు కలలను […]
Read More