-టీడీపీలోకి కపిలవాయి విజయ్కుమార్, న్యాయవాది చిన్నప్పరెడ్డి -చంద్రబాబు సమక్షంలో చేరిక నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో వైసీపీ షాక్ తగిలింది. రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్కుమార్, న్యాయవాది చిన్నప్పరెడ్డి శనివారం ఆ పార్టీని వీడి టీడీపీ జెండా కప్పుకున్నారు. క్రోసూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో వారు చేరారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, చదలవాడ అరవింద […]
Read Moreషర్మిల ఒక పెయిడ్ ఆర్టిస్టు
– షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి – పురందేశ్వరి ఎవర్ని బదిలీ చేయాలో.. ఎవర్ని పెట్టాలో కూడా సూచిస్తున్నారు – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ముందు షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆమె తెలంగాణా నుంచి హఠాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలంగాణనే జీవితం అన్న ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్ […]
Read Moreవనమా ఇంటికి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సరస్వతీ శిశుమందిర్ జిల్లా అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు రాజకీయ విశేషాలను వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకు 12 రోజులు తీహార్ జైలులో […]
Read Moreబేషరతుగా క్షమాపణలు చెప్పాకే జగన్ పల్నాడులో అడుగుపెట్టాలి
ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు మాటిచ్చి మోసం చేసిన పాపానికి పల్నాడు, వినుకొండ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ ఈ గడ్డపై అడుగు పెట్టాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాకు తీరని అన్యాయం చేసిన జగన్ అసలు ఏ మొహం […]
Read Moreసూర్యగ్రహణాన్ని తేలికగా తీసుకోకండి
-ఏప్రిల్ 8న పగటిపూట చీకటి -అమెరికాలో ప్రత్యేక జాగ్రత్తలు (తులసీరావు ) భారత కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ 8న అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు కూడా మూసివేయనున్నారు. సూర్యుని […]
Read Moreజైలు కైనా వెళ్తా
– పార్టీ మారను – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు […]
Read Moreవాలంటీర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం, అనైతికం, హానికరం
సొంత ప్రయోజనాల కోసమే వారి నియామకం ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రోత్సహించడం అవకాశవాదం పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఫల్యం బాధ్యులపై చర్యలకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించరాదు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్ విజయవాడ, మహానాడు: వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీ విధానం తిరోగమనచర్య కాగా కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను […]
Read Moreకాకాణికి చుక్కలు చూపిస్తున్న వైసీపీ శ్రేణులు
సొంత మండలం పొదలకూరు నుంచి భారీగా టీడీపీలోకి వలసలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సొంత మండలం పొదలకూరులో వైసీపీ శ్రేణుల నుంచే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్నిరోజులుగా టీడీపీలోకి వలసలు భారీగా జరగడంతో మండల వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వంలో తమకు ఒరిగింది ఏమీ లేదని, ఆయన వైపు ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందని […]
Read Moreదొనకొండ మండలం నుంచి టీడీపీలోకి చేరికలు
కండువా కప్పి ఆహ్వానించిన గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మంగినపూడి పంచాయతీలోని చిలకలపల్లి గ్రామానికి చెందిన ఓసీ, ఎస్సీ కాలనీలకు చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, లలిత్ సాగర్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షుడు మోడి […]
Read Moreవ్యాపారస్తుల సమస్యలు పరిష్కరిస్తాం
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ -చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం గుంటూరు, మహానాడు: చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుం టారు…మాకు అలాంటి అవసరం లేదు…చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం వ్యాపారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన […]
Read More