– పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా – ఈవారంలో టీడీపీలో చేరిక? – అవమానాలే కారణం (అన్వేష్) హిందూపురం: వైనాట్ 175.. మేమంతా సిద్ధం నిదానంతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీ అధినేత జగన్కు, పోలింగు ముందురోజుల్లో వరస వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు పార్టీకి పోటీ పడి మరీ గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఐపిఎస్ […]
Read Moreభూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే
-అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు -రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతులంటే గౌరవం లేదు -ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ యేడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం -నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్ -నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం -యువత జీవితం చీకట్లో ఉంది…అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి -ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు…ఉద్యోగం వచ్చేదాకా […]
Read Moreజగన్ రెడ్డికి చిడతలు వాయించేందుకు రావడం తప్పా నీకేం చేతకాదు
-పోసుకోలు పోసానికి తెలియదా? -పోసాని మురళీ కృష్ణ లాంటి నీతిమాలిన వ్యక్తులు మొరుగుతూనే ఉంటారు -ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందిన నాయకుడు జగన్ రెడ్డే -పార్టీ పెట్టేందుకు తండ్రి శవం, అధికారంలోకి వచ్చేందుకు -బాబాయ్ శవం, నేడు మళ్లీ అధికారం కోసం అవ్వాతాతల శవాలు అడ్డుపెట్టుకుంటున్న జగన్ – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ జగన్ రెడ్డి లాంటి నీచ నాయకుడు అధికారంలో […]
Read Moreబాబూ జగ్జీవన్రామ్కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
జూబ్లీహిల్స్, మహానాడు: బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేవంత్రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్బాబు, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్కుమార్గౌడ్, పట్నం మహేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Moreబెడిసికొట్టిన వైసీపీ పెన్షన్ పాలిటిక్స్
– వైసీపీపై పెన్షనర్ల తిరుగుబాటు – కూటమిపై నెపం నెట్టాలని వైసీపీ కుట్రలు – ఆడియో, వీడియో సాక్షాలతో బెడిసికొట్టిన వైనం – వైసీపీకి శిరోభారంగా మారిన జోగి ఓవరాక్షన్ – జోగి శవరాజకీయంతో జగన్ పాత కథలు బయటకు – జగన్ను ఇరికించిన జోగి, పేర్ని – పెన్షనర్ల ముందే వైసీపీ కుట్రను బయటపెట్టిన ఎమ్మెల్యే రామానాయుడు – వచ్చిన పెన్షన్ డబ్బు 9 వేలేనని అందరి ఎదుటా […]
Read Moreఅవినీతి పాలకులను గద్దె దించటమే జగ్జీవన్రామ్కు అసలైన నివాళి
-టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య -పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమం మంగళగిరి, మహానాడు: అవినీతి పాలకులను, నేరస్తులను గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే బాబూ జగ్జీవన్రామ్కు అసలైన నివాళి అని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ పేదరికంలో జన్మించి […]
Read Moreబాబూ జగ్జీవన్రామ్కు పెమ్మసాని నివాళి
-బాబూ జజ్జీవన్రామ్ను స్ఫూర్తిగా తీసుకోవాలి -గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ -116వ జయంతి సందర్భంగా నివాళి గుంటూరు, మహానాడు: ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వివక్ష, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గళాన్ని బలంగా వినిపించిన నాయకుడు బాబూ జజ్జీవన్రామ్ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జజ్జీవన్రామ్ 116వ జయం తి సందర్భంగా గుంటూరులోని పట్టాభిపురం, […]
Read Moreబాబూ జగ్జీవన్రామ్కు కన్నా లక్ష్మీనారాయణ నివాళి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజా వేదికలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Read Moreగంజాయి, డ్రగ్స్ కావాలా…అభివృద్ధి కావాలా?
-మహిళలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి -ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే భవిష్యత్తు -చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం -నంద్యాల నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి నంద్యాల, మహానాడు: గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని నారా భువనేశ్వరి ధ్వజమెత్తారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీ 34వ వార్డులో కార్యకర్త అబ్దుల్ రహీమ్ కుటుంబాన్ని ఆమె పరామర్శిం చారు. […]
Read Moreజగన్ సింగిల్ గా కాదు శవాలతో వస్తాడు!
ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని వాడుకున్నారు, 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నారు, ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. “జగన్ రెడ్డి గొప్ప నటుడు. 2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో […]
Read More