వేమూరు టీడీపీ, జనసేన విస్తృత స్థాయి సమావేశం

పాల్గొన్న తెన్నేటి కృష్ణప్రసాద్‌, నక్కా ఆనంద్‌బాబు వేమూరు, మహానాడు: వేమూరు తెలుగుదేశం కార్యాలయంలో గురువారం ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌ పరిచయ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజక వర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ అభ్యర్థిని పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉసా రాజేష్‌, ఉమ్మడి తెలుగుదేశం, […]

Read More

ప్రజాగళం రోడ్ షో నిర్వహణకు సన్నాహక సమావేశం

పాల్గొన్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, ఎమ్మెల్సీ వేపాడ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో గురువారం పట్టణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు హాజరయ్యారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

Read More

రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను రోడ్డుకీడ్చిన జగన్

-ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలపై క్రిమినల్ కేసు పెట్టాలి -సజ్జల బ్రోకర్ పనులు మానుకోవాలి -పింఛన్ దారుల మరణాలకు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి -దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ లబ్ధికోసం అవ్వ తాతలను జగన్ రోడ్డుకీడ్చినట్లు టీడీపీ మాజి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం.. ఎన్నికల […]

Read More

అవ్వాతాతల చావులతో వైసీపీ నీచ రాజకీయాలు

-రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లపై దొంగ నాటకాలు -రక్తం తాగే జగన్‌ వంటి సైకోను ఎక్కడా చూడలేదు -వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం -18వ వార్డులో మక్కెనతో కలిసి ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: అవ్వాతాతల పెన్షన్లు, చావులతో రాష్ట్రవ్యాప్తంగా శవ రాజకీయాలు చేస్తూ చావు తెలివి తేటలు ప్రదర్శిస్తూ వైసీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, […]

Read More

ఆలపాటి జన్మదిన వేడుకల్లో పెమ్మసాని చంద్రశేఖర్‌

గుంటూరు, మహానాడు: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 64వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, ప్రజా సంక్షేమం కోరే రాజా వంటి నాయకులు ప్రజలకు ఎల్లకాలం అందుబాటులో ఉండాలని అభిలషించారు. ముందుగా ఆలపాటిని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికల […]

Read More

కార్యకర్తల ప్రాణత్యాగాలు వృథా కావు

 -పార్టీని ముందుండి నడిపే సైనికులు వారు -వైసీపీ హత్యా రాజకీయాలు ఇంకెంతో కాలం సాగవు -సైకిల్‌ స్పీడు పెంచి దుర్మార్గులను తొక్కుకుంటూ పోవాలి -ప్రొద్దుటూరు నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి ప్రొద్దుటూరు, మహానాడు: పార్టీ కోసం ప్రాణాలొదిన కార్యకర్తల త్యాగాలు వృథా కావని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ప్రొద్దుటూరు మండలం పెదశెట్టిపల్లి గ్రామంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా గురువారం కార్యకర్త కుటుంబాన్ని […]

Read More

రాజుకు ఎంపీ బదులు ఎమ్మెల్యే

– వేచి ‘ఉండి’న ‘రాజు’కు అసెంబ్లీ సీటు – ఉండి టీడీపీ అభ్యర్ధిగా ఎంపి రఘురామకృష్ణంరాజు – నర్సాపురం ఎంపీ అభ్యర్ధి సీటు మార్పిడికి బీజేపీ నో – ఉండి బీజేపీకి ఇస్తామన్నా ఒప్పుకోని బీజేపీ – ఏలూరు ఎంపీ ఇచ్చి నర్సాపురం తీసుకుంటామన్నా అంగీకరించని బీజేపీ – రాజు ఎంపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నించిన చంద్రబాబు – బాబు సమక్షంలో రేపు రాజు టీడీపీలో చేరిక? – […]

Read More

వృద్ధుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు…

-పెన్షన్ల వ్యవహారంలో రాజకీయం -కుట్రపూరితంగా చంద్రబాబుకు అపాదించడం సిగ్గుచేటు -మాఫియాలో దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టారు -టీడీపీ వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలం -ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం -నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి కడప, మహానాడు: వృద్ధుల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతూ వారి ప్రాణాలు తీస్తుందని నారా భువనేశ్వరి దుయ్యబట్టారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె గురువారం కడప 44వ వార్డులో చంద్రబాబు అరెస్టును […]

Read More

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం

-వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ..ముగ్గురి దుర్మరణం -మరో 10 మందికి తీవ్రగాయాలు విశాఖపట్నం, మహానాడు: విశాఖ జిల్లా పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ వ్యాన్‌ను లారీ ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన వారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రు లను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పెందుర్తి […]

Read More

అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ పైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డి

-నాడు బాబాయ్ ని హత్య చేయించి చంద్రబాబుపై నెట్టాడు -నేడు అవ్వాతాతల్ని చంపి ఆ నెపాన్నీ చంద్రబాబుపై నెట్టాడు -జగన్ రెడ్డి ఆదేశాలతోనే జోగి రమేష్ శవ రాజకీయాలు చేశాడు -తక్షణమే జోగి రమేష్ పై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకోవాలి – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు 2019లో సొంత బాబాయిని హత్య చేయించి ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టిన జగన్ రెడ్డి నేడు అవ్వాతాతల్ని […]

Read More