-విద్యార్ధుల సంఖ్య తగ్గే కొద్ది ఖర్చు తగ్గాల్సిన విద్యా కానుక ఎందుకు పెరిగింది? -గత 5 ఏళ్లల్లో 5.70 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోలేదా? -ప్రవీణ్ ప్రకాష్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలా కాకుండా వైసీపీ కార్యకర్తలా మారిపోయారు – టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గత 5 ఏళ్ల నుంచి పాఠశాల విద్యా శాఖలో జరిగిన చిత్రవిచిత్రాలు ఏ శాఖలోను […]
Read Moreమధ్యాహ్న భోజనంలో కొండెక్కనున్న కోడిగుడ్డు
– చిక్కీ కూడా ఇక బంద్? – భోజనంలో బక్క ‘చిక్కీ’ బంద్? – మధ్యాహ్నభోజనంలో పిల్లలకు చిక్కీలు బంద్? – కాంట్రాక్టర్లకు బిల్లులివ్వని జగన్ సర్కారు – 52 కోట్ల బిల్లుల బకాయిలు – కోడిగుడ్డు, చిక్కీలకు కలిపి 189 కోట్లు పెండింగ్ – ఫిబ్రవరి వరకూ బిల్లులివ్వని జగన్ సర్కారు – సరఫరా నిలిపివేస్తామని కాంట్రాక్టర్ల హెచ్చరిక – ఇక పిల్లలకు భోజనంలో చిక్కీ,కోడిగుడ్లు లేనట్లే ( […]
Read Moreవాలంటీర్లు లేని రాష్ట్రాల్లో పింఛన్లు ఇవ్వట్లేదా?
ఈసీ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్ను కొట్టేసింది. వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెడుతూ ఈసీ […]
Read Moreరాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా… తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు. సోనియాతో […]
Read Moreరాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన వైవీ, మేడా, గొల్ల బాబూరావు
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్రెడ్డిలతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. రాజ్యసభలో ప్రస్తుతం వైయస్ఆర్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రమాణస్వీకారానికి ముందు […]
Read Moreమూడురోజులుగా ఆ ట్యాంకు నుంచి నీళ్లివ్వడం లేదట
– ఎస్ఈ వివరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలని తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీరు నాగేశ్వరరావు స్పందించి వివరణ ఇచ్చారు. నందికొండ హిల్ కాలనీ లో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకులు 2, అలాగే 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక తాగునీటి ట్యాంకు ఉన్నాయని, ఇవే కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి ట్యాంకు […]
Read Moreఇదే ఎన్నికల జగన్నాటకం?
– జగన్ రెడ్డి కొత్త సినిమా వచ్చే వారమే! ఆ సినిమాలో కొన్ని సీన్ల స్క్రిప్టు లీక్ అయ్యాయి. అది ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 4 గంటలు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగిన జగన్ రెడ్డి .. ఓ సభా వేదికపై మాట్లాడుతూనే తుళ్లి పడిపోతారు. కార్యకర్తలు, నాయకులు అందరూ ఆందోళన మొదలవుతుంది. ఒక వేళ సీన్ మారితే.. అది ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 9 గంటలు. […]
Read Moreమోదీ-బాబు ఇమేజ్తో ధర్మవరంలో గెలుస్తా
– దాన్ని ‘అధర్మవరం’గా మార్చిన ‘కేటు’రె డ్డి – చెరువును కూడా మింగేసిన కేతిరెడ్డి – గెలిచిన తర్వాత దానిని కూల్చివేస్తాం – గుడ్ మార్నింగ్ ధర్మవరం రెగ్యులర్ ‘షో’ – ఆయన సోషల్మీడియా ఎమ్మెల్యే – నేను ‘నమస్తే ధర్మవరం’ పేరుతో వస్తున్నా – కేతిరెడ్డి హయాంలో ప్రజలకు, ఆస్తులకు రక్షణ లేదు – ప్రజలు మూడు చెరువుల నీళ్లు తాగించడం ఖాయం – నాకు కష్టం విలువ […]
Read Moreచంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలి
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -6న రోడ్డుషో నిర్వహణకు సన్నాహక సమావేశం పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో ఈ నెల 6వ తేదీన జరగబోయే ప్రజాగళం రోడ్డుషోను విజయవంతం చేయా లని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం కార్యక్రమం, పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో […]
Read More‘సాక్షి’కి పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి
-సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి -విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు -రూ.20 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి -సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ ఆరోపణలను పురందేశ్వరి మొదటి నుంచి […]
Read More