-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లతో వైసీపీ బలవంతపు రాజీనామాల రాజకీయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చిలకలూరిపేట 34వ వార్డులోని వర్ష అపార్ట్మెంట్, 35వ వార్డులోని సాయి అపార్ట్మెంట్ వాసులతో ప్రత్తిపాటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున నమోదవుతున్న […]
Read Moreమద్యం షాపుల డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి లేరా?
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్లు అందించడంలో ప్రభుత్వ తీరుపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ… వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా […]
Read Moreతాగునీటి అవసరాలు, నిర్వహణపై ప్రత్యేకాధికారులు
ఉమ్మడి పది జిల్లాలకు నియమిస్తూ ఆదేశాలు హైదరాబాద్, మహానాడు: వాటర్ మేనేజ్మెంట్, నిర్వహణపై ఉమ్మడి పది జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ నిర్మల్ – ప్రశాంత్ జీవన్ పాటిల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్కు కృష్ణ ఆదిత్య, కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు ఆర్.వి.కర్ణన్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేటలకు అనిత రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డిలకు […]
Read Moreవృద్దులను చంపి ఆ నేరం టీడీపీ మీద వేస్తారా?
• ఇంటి వద్దకే ఫించన్లు ఇవ్వాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను జగన్ రెడ్డి భేఖాతరు తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకుని ఫించన్ల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ..వృద్దులను చంపి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై వేయాలని జగన్ రెడ్డి కుట్రపన్నాడని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పెన్షన్ డబ్బులు […]
Read Moreజగన్ నన్ను పశుపతి అన్నాడు
-పశుపతి అంటే పరమశివుడు -మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తుతా -ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తా.. ప్రజల్ని ఈ రాక్షసుడి నుండి కాపాడుకుంటా -ప్రశాంతమైన కోనసీమలో కులం పేరుతో రాద్దాంతం సృష్టించారు -మద్యం, గంజాయి, డ్రగ్స్ తో జాతిని నాశనం చేస్తున్నాడు -గత ఎన్నికల్లో బాబాయి హత్య, కోడికత్తి డ్రామాలు.. ఇప్పుడు -పింఛన్ల పేరుతో వృద్ధుల జీవితాలతో ఆటలు -టీడీపీ 11 […]
Read Moreతక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి
-నోటీసులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారు -బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలి -సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు బహిరంగ లేఖ హైదరాబాద్, మహానాడు: బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్రావు బుధవారం సీఎం రేవంత్రెడ్డికి బహరం గ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు […]
Read Moreపంట నష్టపరిహారంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
-కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు -రాజకీయ లబ్ధి కోసమే మొసలి కన్నీరు -ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం ఖాయం -మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం నాగర్ కర్నూలు, మహానాడు: నవ్వితే నాకేటి అన్నట్లు కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నాగర్కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని విమర్శిం చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు పదేళ్లలో […]
Read Moreసచివాలయాల దగ్గర పెన్షన్ రాజకీయ కుట్ర
-ఆదేశాలు ధిక్కరిస్తున్నా చర్యలు శూన్యం -ఇళ్ల దగ్గర ఇవ్వాలని ఆదేశాలివ్వండి -ఈసీకి, సీఎస్లకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ విజయవాడ, మహానాడు:ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్దారులను సచివాలయం దగ్గరకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్ర అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పేదలపై కక్ష, అధికారులు దీనికి వత్తాసు పలకడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికీ […]
Read Moreసీఎం రేవంత్కు యాదయ్య కుటుంబసభ్యుల కృతజ్ఞతలు
హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. గతంలో దుండ గుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య భార్య సుమతమ్మకు ఇటీవల ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని జవాన్ యాదయ్య కుటుంబసభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreఫోన్ ట్యాపింగ్పై కాదు…వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టండి
-పార్టీ గేట్లు కాదు…ప్రాజెక్టు గేట్లు తెరిపించండి -ఢల్లీకి సూట్కేసులపై ఉన్న శ్రద్ధ…జలవనరులపై లేదు! -పల్లెల్లో గొంతెండుతుంటే బూతులే పనిగా పెట్టుకున్నారు -హైదరాబాద్లో ట్యాంకర్ల మాటున దందాలు -సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ ఫైర్ సీఎం రేవంత్రెడ్డీ…ఫోన్ ట్యాపింగ్పై దృష్టి పెట్టడం కాదు…వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టండి…పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్ట్ గేట్లు తెరిపించండి అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో […]
Read More