ఏపీపీఎస్సీని వైసీపీఎస్సీగా మార్చారు

అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి తెలుగుయువత, తెలుగునాడు డిమాండ్‌ గుంటూరు ఎస్పీ తుషార్‌ డూండికి వినతిపత్రం గుంటూరు, మహానాడు: ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అవినీతికి బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షు డు మన్నవ వంశీకృష్ణ డిమాండ్‌ […]

Read More

కుంభకోణాల కాకాణి మాకొద్దు బాబోయ్‌…

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం బెంబేలు జైలుకెళ్లే వ్యక్తితో వెళ్లలేమంటున్న క్యాడర్‌ ఊళ్లకు ఊళ్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పేదల పక్షపాతి సోమిరెడ్డితో కొనసాగాలని నిర్ణయం తోటపల్లి గూడూరు నుంచి భారీగా చేరికలు నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్థన్‌రెడ్డి పేరంటేనే హడలుతున్నారు. ఆయన కుంభకోణాలతో ఎప్పుడు జైలుకెళతారో తెలియదని ఆయనతో తాము ప్రయాణం చేయలేమని బహిరంగంగానే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో […]

Read More

వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు

-సచివాలయ ఉద్యోగులతో ఇళ్ల దగ్గరే పింఛన్లు ఇవ్వాలి -మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెంకటాచలం, మహానాడు: వైసీపీ నేతల ప్రోద్బలంతో వాలంటీర్లు నేరుగా ఓటర్లను ప్రభావితం చేయడం, ప్రచారంలో పాల్గొనడం జరిగాయని, వైసీపీ నేతల అత్యుత్సాహంతోనే వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుందని మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం కసుమూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు […]

Read More

పిఠాపురం సర్వతోముఖాభివృద్ధి బాధ్యత నాది

కూటమి అధికారంలోకి రాబోతోంది వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిన పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జనసేన అభ్యర్ధులతోపాటు కూటమి పోటీ చేసిన స్థానాల్లో […]

Read More

జగన్ కేసు ఎందుకు ఆలస్యమవుతోంది?

-సీఎం అన్న కారణంతో విచారణ ఆలస్యం కావద్దు -ప్రశ్నించిన సుప్రీంకోర్టు -మళ్లీ వాయిదా కోరిన జగన్ -ఎంపి రఘురామరాజు పిటిషన్‌పై విచారణ -జగన్ బెయిల్ రద్దు కేసు ఆగస్టు 5కి వాయిదా ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం […]

Read More

విజయవాడకు సుజనాచౌదరి ఏం చేశారో చెప్పాలి?

-ప్రజాసేవకుడు ఆసిఫ్‌ను గెలిపించాలి -పశ్చిమ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని విజయవాడ, మహానాడు: విజయవాడకు ఎంపీ సుజనాచౌదరి ఏం చేశారో చెప్పాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో కార్పొరేటర్‌ యలకల చలపతిరావు ఆధ్వర్యంలో రాజరాజేశ్వరిపేట పరిధిలో సోమవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌, నగర మేయర్‌ […]

Read More

జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం

– ఆ లక్ష్యంతోనే ఇన్నాళ్లు ప్రాణాలకు తెగించి పోరాడాను – కచ్చితంగా కూటమి గెలవాలి… జగన్మోహన్ రెడ్డి పోవాలి… రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి – జగన్మోహన్ రెడ్డి పీడ రాష్ట్రానికి వదిలించడం కోసం ఎవరు ఎంత కృషి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు – ప్రజలను ఎల్లప్పుడు పూల్స్ చేస్తున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి – న్యాయస్థానాలలో సామాన్యుడికి ఒక రూల్… సీఎంకు మరొక రూలా? […]

Read More

వినుకొండ తెలుగుదేశంలోకి కొనసాగుతున్న చేరికలు

విఠంరాజుపల్లి వైసీపీ నుంచి 28 కుటుంబాలు తెలుగుదేశంలో చేరిక పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు క్యాంపు కార్యాలయం ఈ చేరికలతో జాతరను తలపిస్తోంది. తాజాగా ఇవాళ విఠంరాజుపల్లికి చెందిన 28 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వారు రొడ్డ జంగం రెడ్డి, కొత్తపల్లి అయ్యప్ప రెడ్డి, పగడాల చిన్న […]

Read More

అవ్వా తాతల డబ్బులు జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడం కాదు

– ఏ ఒక్క అవ్వా తాతకు పెన్షన్ రాకపోయినా జగన్‌దే బాధ్యత – పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించి కమిషన్లు దోచుకున్న ద్రోహి జగన్ రెడ్డి – ఎన్నికల సంఘం నిర్ణయానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం? – పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయా లేవా? – జగన్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నష్టపోతున్న వాలంటీర్లు, పెన్షన్‌దారులు ఎన్నికల నిబంధనలు పాటించి పెన్షన్‌దారులకు సకాలంలో పెన్షన్‌లు అందించాలని […]

Read More

ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర

-అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధులనూ మోసం చేశాడు -పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు -జగన్ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం -15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు -సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదు -ప్రజాగళం సభలకు వచ్చిన స్పందనతో గెలుపు సూచకంగా కనిపిస్తోంది -ప్రభుత్వం ప్రజలు కాకతో ఉన్నారు…అందుకే […]

Read More