ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అమరావతి, మహానాడు: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కడప నుంచి వై.ఎస్.షర్మిల, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జె.డి.శీలం, కాకినాడ నుంచి పళ్లంరాజు, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి […]
Read Moreఏటా డీఎస్సీ అని హామీనిచ్చిన జగన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు
-ప్రవీణ్ ప్రకాష్ వైసీపీలో చేరితే సరిపోతుంది -ప్రవీణ్ ప్రకాష్ పై చర్య తీసుకోవాలి -12 డీఎస్సీల ద్వారా దాదాపు లక్షా 70వేల ప్రభుత్వ టీచర్లను నియమించిన చరిత్ర టీడీపీది -పేద విద్యార్ధులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేశారు -జీవో నెం.117 తెచ్చి 25 వేల స్కూళ్లను మూసేసి, 50వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేశారు -విద్యా హక్కు చట్టం గురించి అవగాహన లేని […]
Read Moreరైతాంగానికి రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి
-వంద రోజులైనా రుణమాఫీ అమలు చేయలేదు -నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలి -రైతులను పరామర్శించకుండా ఎగతాళి చేస్తున్నారు -రూ.25 వేలు పంట నష్టం చెల్లించాలి -కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం నాటకం -కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్ తెచ్చిన కరువు -ఉత్తమ్కుమార్రెడ్డి ఉత్త్త మాటలు ఆపు -నల్గొండ రైతు మల్లయ్యను కలిసిన కేటీఆర్ రైతాంగానికి సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ […]
Read Moreపెన్షన్లకు మరో నెల పట్టవచ్చేమో?
-2.60 లక్షల మందిని రీప్లేస్ చేయడం సాధ్యమేనా? -ప్రత్యామ్నాయంతో రెండు మూడు రోజుల్లో పింఛన్ అందించగలమా? -ఎన్నికల కమిషన్ పునర్ పరిశీలించాలి -ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయబోయి.. వాళ్ళే ఫూల్స్ అయ్యారు – 2.60 లక్షల మంది వాలంటీర్లు చేసే పనిని ఏ విధంగా భర్తీ చేయగలం? – ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తే వారు ప్రభావితం చేయరా? – ఈ మూడు నెలలు ఇబ్బంది ఉంటుంది… ఆ […]
Read Moreసచివాలయ, రెవిన్యూ సిబ్బందిని వాడండి
-పెన్షనర్ల ఉసురు పోసుకోవద్దు – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక ఎన్నికలను అడ్డుపెట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకుగా చూపి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఉసురు పోసుకో వద్దని, వారి ప్రాణాలతో చెలగాట మాడొవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అధికారులను హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఎన్నికల కమిషన్ […]
Read Moreబీజేపీకి ‘రాజమండ్రి’ ఫీవర్
– దాని బదులు గోపాలపురం కోరుతున్న బీజేపీ – బీజేపీ నుంచి పోటీ చేయమని నల్లమిల్లిని కోరిన బీజేపీ? – తిరస్కరించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి? – అనపర్తిపై రాజమండ్రి ఎంపీ సీటు ప్రభావం – అనపర్తిలో తక్కువ ఓట్లు వస్తే ఎంపీ సీటు గోవిందా – ఆ ఆందోళనతోనే అనపర్తి మార్చుకోవాలని బీజేపీ యోచన? – గోపాలపురం సీటు మార్పిడికి టీడీపీ అంగీకరిస్తుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీకి ‘రాజమండ్రి’ […]
Read Moreఅభివృద్ధి చేయడానికే వచ్చా… ఆశీర్వదించండి!
-చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్ -తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చా, తనను ఆశీర్వదించి సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత నవులూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మంగళగిరి ఆటోనగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]
Read Moreసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు…మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే!!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు… పదిమందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలి. తాడేపల్లికి చెందిన ఈ దివ్యాంగ సోదరుడి పేరు కోడె కోటేశ్వరరావు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటానంటే కొద్దినెలల క్రితం తోపుడుబండి ఇచ్చాను. ఇలాంటి వేలాదిమందికి గత అయిదేళ్లుగా నేను చేయూతనిచ్చా. మహిళల స్వయం ఉపాధి శిక్షణతోపాటు కుట్టుమిషన్లు ఇచ్చా. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామంటే ట్యాంకర్లు ఏర్పాటుచేశా. 29సంక్షేమ […]
Read Moreనేను చేసిన మంచిపనులు చూసి నన్ను ఆశీర్వదించండి!
-మంగళగిరికి పరిశ్రమలు రావని ఆర్కే చెప్పడం హాస్యాస్పదం -పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ తాడేపల్లిః ప్రజలకు సేవచేయాలని మంగళగిరి వచ్చా, గత ఎన్నికల్లో ఓడిపోయినా 4.11 సంవత్సరాలుగా ప్రజల వెన్నంటే ఉండి సేవలందిస్తున్నా, నేనుచేసిన మంచిపనులు చూసి నన్ను గెలిపించాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత […]
Read Moreరాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు
మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల,మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి అజెండా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది. కులముద్ర […]
Read More