త్వరలోనే కాంగ్రెస్‌ లో వైకాపా విలీనం ఖాయం!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని, కాంగ్రెస్‌ పార్టీలో వారి విలీనం ఖాయంగా కనిపిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ప్రజాకర్షక పాలనతో ఇక పుట్టగతులు ఉండవనే వైకాపా నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. […]

Read More

అధికారం పోయిందని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడు

– అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు – రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం కావాలని జగన్ చూస్తున్నాడు – వైసీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి: జగన్మోహన్ రెడ్డి అధికారం కోలపోవడంతో ఏపీ రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన […]

Read More

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్పు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వి. సునీత ఉత్తర్వులు జారీ […]

Read More

వందల కోట్ల ప్రజాధనాన్ని సొంత పత్రిక సాక్షికి దోచిపెట్టిన జగన్ రెడ్డి

• గత ప్రభుత్వంలో పాలనే లేదు అంతా.. ప్రచార అర్భాటాలు, దోపిడిలకు నిలయమైంది • నిన్నవరదల్లో పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అధికారుల పాపాలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి • జగన్ నమ్ముకుని గ్రాడ్యుయేషన్లు, పోస్ట గ్రాడ్యుయేషన్లు చదివిన వారు వాలంటీర్లగా ముందుకు వచ్చారు. మీరంతా నా సైన్యం అన్నావ్… కాని నీది పేక్ ప్రచారం […]

Read More

చర్చి స్థలం కబ్జాకు యత్నిస్తున్నారు, కాపాడండి

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్యం సాయం అందించండి 33వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్భార్” కు ప్రజల నుంచి విన్నపాలు అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి భరోసా అమరావతి: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 33వ రోజు “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు… ఉండవల్లిలోని నివాసం వద్ద ఉదయం […]

Read More

ఆపన్నహస్తాలు

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి.సతీష్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు […]

Read More

మంత్రి లోకేష్ చేతులమీదుగా రేపు కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభం

ఉమ్మడి చిత్తూరులో యువగళం తొలి మైలురాయి హామీకి కార్యరూపం అపోహలు వద్దు… ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతామని యువనేత స్పష్టీకరణ అమరావతి: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా 3-2-2023న బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ… […]

Read More

2026 నవంబర్ లో జమిలి ఎన్నికలు ?

– ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. చరిత్ర ఇలా (రవికుమార్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. […]

Read More

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌

– కేబినెట్ నిర్ణయం – మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు […]

Read More

ఉద్యోగం పేరుతో రూ. 25 లక్షలు కొట్టేసి లండన్ తీసుకెళ్ళి వదిలేశారు..

– బిల్లులు రాక అప్పులు చెల్లించలేక ఆత్మహత్య – గ్రీవెన్స్ లో బోరుమన్న బాధితులు మంగళగిరి, మహానాడు: తన అల్లుడికి లండన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశారని… తన అల్లుడిని లండన్ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించకుండా అక్కడ వదిలేయడంతో 18 నెలల పాటు నానా ఇబ్బందులు పడి రావాల్సి వచ్చిందని.. ఈ మోసం తెలిసి తన అల్లుడి తండ్రి […]

Read More