కొన్నేళ్ల క్రితం, జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఒడిశాలో పూరీలోగల న్యాయ కళాశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డారు. అయన కాలేజీ ఫంక్షన్కి వెళ్లే ముందు రోజు పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లాడు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, సింహద్వారం దగ్గర ఎవరో “రంగనాథ్ బాబు” అని చాలాసార్లు పిలవడం విన్నారు. ఇంత పెద్ద స్వరంతో తనని ఎవరు పిలుస్తున్నారు! అది కూడా గుడి ద్వారం […]
Read Moreవృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం?
“నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, ఈ క్రింది ప్రశ్న అడుగబడుతుంది … “వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?” కొందరి సమాధానం: “తలలో కణితులు”. జవాబు : కాదు! మెడికల్ విద్యార్థులు : “అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు”. జవాబు : కాదు! సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది. సరియైన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు. జవాబు : -నిర్జలీకరణం (డీహైడ్రేషన్) […]
Read Moreగోదావరి జలాలను సాగర్ కుడి కాల్వకు చేర్చేలా చర్యలు
– పల్నాడు రైతుల సమస్యలు పరిష్కరిస్తా – కొండవీడులో తాగునీటి సమస్యపైనా రాజకీయం చేశారు – అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే వారికే ఓటేయండి – నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు – కొండవీడు, పుట్టకోటలో ఎన్నికల ప్రచారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట 30 మహానాడు న్యూస్: వ్యవసాయాధారితమైన పల్నాడులో పంట సీజన్కు తగ్గట్టుగా నీరు అందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా రని నరసరావుపేట టీడీపీ ఎంపీ […]
Read Moreజెడ్ క్యాటగిరీ భద్రతలో లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2016 ఏఓబి ఎన్కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సి( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) సిఫార్సు చేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్ భద్రత తగ్గింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేష్ […]
Read Moreనర్సాపురం టీడీపీ ఎంపీ సీటు రాజుకే?
– ఉండి బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మ? – మార్పులకు ఉభయ పార్టీల ఆమోదం? – ఎంపీ రాజుకు పెరుగుతున్న మద్దతే కారణం – దేశ విదేశాల నుంచి టీడీపీపై ఒత్తిడి – సీటు ఇవ్వకపోతే కూటమిపై ప్రభావం పడే ప్రమాదం – సోషల్మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు – ఒత్తిడి తీవ్రత గ్రహించిన టీడీపీ నాయకత్వం – చివరకు ఎంపీ,ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు – కేంద్ర బీజేపీ సుముఖం? – ఫలించిన […]
Read Moreరాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించండి
-యువత భవితను నిర్ధేశించబోతున్న ఎన్నికలివి -ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు -ప్రైవేట్ టీచర్లు, సిబ్బందితో సమావేశం -పాల్గొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్: ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికలే రాష్ట్ర యువత భవితను నిర్ధేంచబోతున్నాయని, రాష్ట్రానికి, యువతకు ఎవరు మేలు చేస్తారో ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం […]
Read Moreక్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జులతో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు సమీక్ష
భట్టిప్రోలు, మహానాడు: భట్టిప్రోలు మండలం పల్లెకోన, వెల్లటూరు గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్బాబు శనివారం సమీక్షించారు. ముందుగా పల్లెకోన పరిధిలోని పల్లెకోన, రాచూరు, ఆళ్లమూడి, కోనేటిపురం, సురేపల్లి గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బూత్ల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. సాయంత్రం వెల్లటూరు పరిధిలోని పెదలంక, పెసర్లంక, […]
Read Moreకారుచోలను అభివృద్ధి చేస్తాం
-మంచి చేసే వారికే ఓటేసి ఆశీర్వదించాలి -నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు -గ్రామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీంలతో సమావేశం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు: యడ్లపాడు మండలం కారుచోల గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శనివారం ఆయన ప్రచారంలో భాగంగా కారుచోల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా […]
Read Moreఅధ్వాన పాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం ఖాయం -రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కూటమిదే -సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో తనపై ప్రజల ఆదరణ మరువ లేనిదన్నారు. జగన్రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారని, ఈ అధ్వాన పాలన చూడలేక ప్రజలు మార్పు […]
Read Moreప్రసన్నాంజనేయుడిని దర్శించుకున్న సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి మండలం గణపవరం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి 95వ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట నియోజకవర్గ యువ నాయకుడు కన్నా ఫణీంద్ర, టీడీపీ నాయకులు ఉన్నారు.
Read More