స్పెషల్ స్టేటస్ పేరిట జగన్ నాటకాలాడారు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 23 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని […]

Read More

వైసీపీ బెండు తీస్తారు

-క్విట్ జగన్ –సేవ్ ఏపీ -ప్రజల ట్రెండ్ మారింది -ఐదేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ కట్టలేని దద్దమ్మ జగన్ -సీమ అభివృద్ధిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు -చిన్నాన్నను చంపిన నిందితున్ని ఎంపీగా నిలబెట్టి ఓట్లేయమంటావా.? -కులం, మతం, ప్రాంతం చూసి ప్రజలు మోసపోవద్దు -వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు -రాచమల్లు…ప్రొద్దుటూరుకు రాచముల్లు -ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదరాజులు రెడ్డిని, కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని గెలిపించండి -ప్రొద్దుటూరు […]

Read More

పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్

-పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం -టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు అన్న క్యాంటీన్లను నెలకొల్పితే జగన్ […]

Read More

ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే మొదటి దశ నుండి జూన్ 1న ముగిసే ఏడవ దశ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం నిషేధం. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. అదేవిధంగా, 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే […]

Read More

టీడీపీ అభ్యర్ధుల చివరి జాబితా విడుదల

– 9 మంది అభ్యర్ధుల ప్రకటన విజయవాడ: టీడీపీ తన చివరి విడత జాబితాను ప్రకటించింది. 9 అభ్యర్ధులతో విడుదల ఆ జాబితాతో టీడీపీ తన పెండింగ్ స్థానాలను పూర్తిగా ప్రకటించినట్లయింది. ఇందులో కళావె ంకట్రావు, గంటా శ్రీనివాసరావు స్థానాలు మార్చారు. అసెంబ్లీ అభ్యర్ధులు వీరే చీపురుపల్లి- కళా వెంకట్రావు భీమిలి- గంటా శ్రీనివాసరావు పాడేరు (ఎస్టీ) – కిల్లు వెంకట రమేష్‌నాయుడు దర్శి- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రాజంపేట- […]

Read More

మాజీ జర్నలిస్టుకు విజయనగరం తెలుగుదేశం ఎంపీ టికెట్

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చాలామంది జూనియర్లు టికెట్లు దక్కించుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి గొండు శంకర్, పాతపట్నం నుంచి గోవిందరావు టిక్కెట్లు పొందారు. తాజాగా విజయనగరం పార్లమెంట్ సీటును కలిశెట్టి అప్పలనాయుడు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు కొత్త వారే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలో కలిశెట్టి అప్పలనాయుడు సీనియర్. 25 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. రణస్థలం మండలం […]

Read More

స్థానికేతులకు సీట్లెలా ఇస్తారు?

-నాలుగోవంతు కమ్మవారికి ఇస్తారా? -ఎచ్చెర్లలో కమ్మవాళ్లున్నారా? -అనకాపల్లిలో వెలమల సంఖ్య ఎంత? -పనిచేసిన జీవీఎల్, మాధవ్‌కు ఇవ్వరా? -కాపు,బీసీలకు ఇవ్వరా? -పురందేశ్వరి తీరు వల్లే పార్టీ తిరోగమనం -ఈ పరిస్థితిలో మేం పనిచేయలేం -బీజేపీ అగ్రనేతలపై ఉత్తరాంధ్ర నేతల ఫైర్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ఉత్తరాంధ్ర బీజేపీలో అసమ్మతి రాజుకుంది. ఏళ్ల తరబడి స్థానికంగా ఉంటూ పార్టీ విస్తృతి కోసం పనిచేసిన వారిని కాదని, అసలు ఉత్తరాంధ్రతో ఎలాంటి సంబంధం […]

Read More

ఐదేళ్లలో అప్పులు తప్ప ఏం చేశావు జగన్‌రెడ్డీ

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం, రుద్రవరం, తొండపి, దమ్మాలపాడు, బొల్లవరం, గొల్లపాడు, కుందూరువారిపాలెం, ముప్పాళ్ల, లంకెల కూరపాడు, పలుదేవర్లపాడు గ్రామాల్లో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యరి లావు శ్రీ కృష్ణదేవరాయలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. […]

Read More

టీడీపీలోకి హీరో నిఖిల్‌

హైదరాబాద్‌, మహానాడు: టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ యాదవ్‌ పసుపు కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Read More

గురజాల నియోజకవర్గంలో.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

గురజాల, మహానాడు : గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన 14, 17 బూత్‌ల పరిధిలోని బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన 30 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది శుక్రవారం గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పులిపాడు గ్రామ సర్పంచ్‌ కన్నెబోయిన సైదులు (సోకు), కన్నెబోయిన కోటేశ్వరరావు, కంపసాటి […]

Read More