-సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ – రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు రాజకీయ నేతలు న్యాయవ్యవస్థపై చేస్తున్న ఒత్తిళ్ల వల్ల జరుగుతున్న ప్రమాదంపై పలువురు న్యాయయకోవిదులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మేరకు 600 మంది ప్రముఖ లాయర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ”పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను […]
Read Moreదళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు
-మే 13 తర్వాత రాష్ట్రంలో జగనాసుర వధ తధ్యం -శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది -సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది మే 13న జరిగే ఓట్ల సునామీ ఎలా ఉంటుందో -అనంతపురంలో కియా మన బ్రాండ్… జాకీ పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్ -వివేకా హత్యపై జగన్ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి -నీళ్లు ఇస్తే […]
Read Moreబూడి ముత్యాలనాయుడుకి అభినందనల వెల్లువ
– అభినందనలు తెలిపిన పెందుర్తి ఎమ్మేల్యే అదీప్ రాజ్ – మద్దతు తెలిపిన పలువురు సీనియర్ జిల్లా నాయకులు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి ముత్యాలనాయుడని, కూటమి అభ్యర్థి సియం రమేష్ గతమంతా అవినీతి మయమని, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ముత్యాలనాయుడు కి., రమేష్ కి చాలా వ్యత్యాసం ఉందని పలువురు జిల్లా నాయకులు తెలిపారు. అనంతరం పెందుర్తి శాసన […]
Read Moreగొడ్డలివేటు వేయించింది అవినాష్ రెడ్డి కాదా?
-జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరు -వివేకా హంతకులకు జగన్ రక్షకుడు -చొక్కా విప్పినంత అవలీలగా అబద్దాలు చెప్పగలడు -వివేకా చీటీ చించేయడం జగన్ కు ముందే తెలుసు -సీబీఐ ఎంక్వైరీ కోరి వెనక్కి తీసుకోలేదా? -గుమ్మడి కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు -టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్దాలకోరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ […]
Read Moreజగన్ రెడ్డిని ఓడించాలి
– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి నర్సాపురం: సంపూర్ణ మధ్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై మాట తప్పి మడం తిప్పి, నాసిరకం మద్యం పోసి 30 వేల మంది ప్రాణాలు తీసి, 35 లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేసి న జగన్ రెడ్డి పార్టీని ఓడించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. […]
Read Moreసీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్ ఎందుకు వెళ్లిందో ఈసీ విచారణ జరపాలి
-చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పధకాలు రద్దు చేస్తారన్న వైసీపీ మాయ మాటలు ప్రజలు నమ్మెద్దు -రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం – ఎం.ఏ షరీఫ్ ఎన్నికల ముందే వైసీపీకి ఓటమి ఖాయమైంది, అందుకే ఓటమి భయంతో ప్రస్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో […]
Read Moreపోలీసుల అదుపులో మాజీ డీసీపీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును, గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేసిన గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ విచారిస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. దర్యాఫ్తు బృందం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్కు వచ్చారు. రాధాకిషన్, గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో […]
Read Moreఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు
-వైఎస్ సునీతా రెడ్డి హైదరాబాద్: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ”చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే […]
Read Moreరాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి28: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. […]
Read Moreదొంగ పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించా
– నూజివీడు పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య ఆగిరిపల్లి: వైసీపీ పాలనలో దొంగలే దొంగ…దొంగ..అని అరుస్తున్నారని, అమాయకులను, ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా దొంగలుగా చిత్రీకరించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నూజివీడు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ…. • గంజాయి, డ్రగ్స్, ఇసుకమాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని […]
Read More