బిహార్ లోని ఛప్రా పట్టణా నికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.
Read Moreమాతో కలిసి అడుగు వేయండి రాష్ట్ర భవిష్యత్ మార్చి చూపిద్దాం
*ఐదేళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ సిద్ధం *తొలి రోజు మూడు సమావేశాలు సూపర్ హిట్. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అన్ స్టాపబుల్ *రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.800 ఎందుకైందో ఆలోచించి ఓటేయండి *మే 13న ఓటు వేసే ముందు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండి *మద్య నిషేధమని ఓట్లేయించుకుని మద్యంపై అప్పులు తెచ్చిన వ్యక్తికి విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కుందా? *నీళ్ళు […]
Read Moreసామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం
-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ […]
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
-నా ఫోన్ ట్యాపింగ్ చేశారు -కొనుగోలు చేసింది ఎవరు? -జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్కు గురయ్యాయి -ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు – దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు – డీజీపీకి ఫిర్యాదు – చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది […]
Read Moreప్రజల ఆదాయం పెంపే లక్ష్యంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా
-పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం సృష్టించి పేదలకు పంచుతా -నగరిలో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటుతో ఉద్యోగాలు కల్పిస్తా -నగరి మీటింగ్ సూపర్ హిట్.. ఎన్డీఏ కూటమి అన్ స్టాపబుల్ -160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు మన లక్ష్యం -అన్న క్యాంటీన్తో అన్నం పెట్టినోడు పేదల నాయకుడా.. అన్న క్యాంటీన్లు కూల్చినోడు పేదల నాయకుడా? -దళితులకు 27 పథకాలు పెట్టినవాడు పెత్తందారుడా.. ఆ పథకాలన్నీ […]
Read Moreఎన్నికల స్వామ్యమా! నీ భవిష్యత్తు ఏమిటి?
1. ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక “వాయిస్ మెసేజ్” పంపాడు. అది మా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినది. ఒక పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వాళ్ళ నాయకుడితో చేసిన వాదన. 2. మా నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో స్వతంత్ర పార్టీకి కంచుకోట. కాంగ్రేస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గాల […]
Read Moreతాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో ఏం తరలించారు జగన్?: జీవీ
వినుకొండ – మహానాడు న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న తాడేపల్లి ప్యాలెస్ కంటైనర్ ఉదంతంపై సీఎం జగన్కు ఘాటు ప్రశ్నలు సంధించారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. అంత గుట్టుగా, అంత ఆగమేఘాల మీద ఏం తరలించారు? ఏమేం వస్తువులు ఎక్కడికి ఎవరికి కోసం పంపించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో ఒకవైపు డ్రగ్స్ కంటైనర్ కలకలం, మరోవైపు ఓటమి మేఘాలు కమ్ముకుంటున్న […]
Read Moreకోడ్ తో పాలన మారినా ఇంకా జగన్ రెడ్డి పెత్తనం ఏంటి?
• రాష్ట్ర పాలన ఎన్నికల సంఘం పరిధిలోనే సాగుతోందా? • జగన్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికం… రాజ్యాంగ విరుద్ధం • చంద్రబాబు నాయుడు గెలుస్తారనే జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నాడు -తెదేపా పొలిట్బ్యూరో సభ్యుల వర్ల రామయ్య అమరావతి: రాష్ట్ర పాలన ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళ్లినా ఇంకా జగన్ సర్కార్ పెత్తనం చేయడం రాష్ట్ర ఎన్నికల కమీషన్ అసమర్ధతను చూచిస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు వర్ల […]
Read More5 ఏళ్లల్లో రూ.11,52,000 వేల కోట్లు అప్పు చేశారు
-రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పిన జగన్ -ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అంటే 85 శాతం పూర్తి చేయలేదు -శాండ్, లాండ్, వైన్, మైన్ లను దోపిడి చేసి రూ.8,23,600 కోట్లు దోచుకున్నారు -ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారు -ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచి ఒక్కో కుటుంబం పై రూ.8లక్షల భారం మోపారు -రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ 49 మంది అభ్యర్ధులకు సీట్లు ఇవ్వడమేనా […]
Read Moreవేములవాడలో వైభవంగా శివ కళ్యాణ మహోత్సవాలు
రాజన్న జిల్లా : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపా ర్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. 30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో […]
Read More