– పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రావటం, ఉండటం కాదు. కష్టకాలంలో పార్టీ లో నిలబడి ఉన్నప్పుడే నిజమైన నాయకులు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశాడు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారాడు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండు పడవల మీద నడవటం మంచిది కాదు. స్పీకర్ కు దానం పై ఫిర్యాదు […]
Read Moreచంద్రశేఖర్రెడ్డి జగన్ భజన
– రెడ్డిగారి జగన్భక్తి చూడతరమా? – ఉద్యోగులతో వైసీపీకి ఓటు వేయించాలట -జనంతో చెప్పి జగనన్న పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలట -సీఎం చెప్పింది ఉద్యోగులు ఫాలో అయి తీరాలట – ఉద్యోగులకు సర్కారు సలహాదారు చంద్రశేఖర్రెడ్డి జగనోపదేశం – సచివాలయంలోనే రెడ్డి గారి జగన్భక్తి – ఎన్నికల సంఘం బ్లాక్ ఎదురుగానే ప్రెస్మీట్ – కోడ్ సమయంలో ఏమిటీ ధిక్కారం? – ఎన్నికల సంఘం స్పందించేదెప్పుడు? (అన్వేష్) […]
Read Moreబ్రాహ్మణులను తుదముట్టించడమే వైసిపి ధ్యేయమా?
– హిందూ మతాన్ని నాశనం చేయడమే జగన్ లక్ష్యం – టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బ్రాహ్మణులను, అర్చకులను తుదముట్టించి హిందు మతాన్ని నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుళ్ల విగ్రహాలు […]
Read Moreవైసీపీ దిగిపోతేనే ప్రజలు సుఖంగా ఉంటారు : టీడీపీ అధినేత చంద్రబాబు
-పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు ఆహ్వానం కుప్పం :- చంద్రబాబు నాయుడు సమక్షంలో నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. శాంతిపురం, రామకుప్పం, కుప్పం మండలాల నుండి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. కేవీఆర్ కల్యాణ మండపంలో మంగళవారం వీరంతా చేరగా కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిస్తే రాష్ట్రం నిలుస్తుంది. వైసీపీకి […]
Read Moreవాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
-అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తాం -రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం […]
Read Moreపూజకు పనికి రాని పువ్వులు
– జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా? ఎన్నికల నోటిఫికేషన్ తదుపరి ప్రతి క్షణము విలువైందే మనకు. కానీ ఈ సూత్రం బీజేపీకి వర్తించదు . తన దత్త పుత్రుడికి యే మేర సాయం అందించాలన్నదే వారి ఉద్దేశం. ప్రస్తుతం నిజమే. అందరిలోనూ ఉక్రోషం ..ఆగ్రహం కలిగిస్తోంది. మేము తోపులం…పిడి బాకులం. మాకు ఎవరూ సాటిలేరు. మాది జాతీయ పార్టీ. ముమ్మాటికి కానే కాదు. మీది జగన్ని పెంచుకున్న పార్టీ . […]
Read Moreగుండె ధైర్యం మగవారి కంటే ఆడవారికే ఎక్కువ
పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు “రాక్షసి” అంటే, హర్షించినవారు “ఆదిపరాశక్తి” అంటారు. ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ. మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా […]
Read Moreఅర్చక సోదరులపై వైసిపి దాడి దుర్మార్గం
టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో వైకాపా మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గమూ ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారు. తమ ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. శివాలయంలో పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలో వైసిపి నేత సిరియాల చంద్రరావు ఆలయ గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి తెగబడ్డారు. భగవంతుడి సేవ […]
Read Moreకూటమిలో ‘రాజు’కుంటున్న అసంతృప్తి
– బీజేపీని పూర్తిగా నమ్మవచ్చా? – ఐఏఎస్,ఐపిఎస్లపై ఫిర్యాదులిచ్చినా ఫలితం శూన్యం – ఇప్పటికీ చర్యల కొరడా ఝళిపించని ఈసీ – లోకేష్ను ఒకేరోజు నాలుగుసార్లు ఆపిన పోలీసులు – ఒక్క మంత్రి వాహనాన్నీ ఆపని వైచిత్రి – వాలంటీర్లపై వేటుతో కంటితుడుపు చర్యలు – ఎంపి రాజుకు టికెట్ ఇవ్వని బీజేపీ తీరుపై మరిన్ని అనుమానాలు – జగన్పై యుద్ధం ప్రకటించిన తొలి తిరుగుబాటుదారుడు రాజు – దానితో […]
Read Moreవైసిపిలో అవినీతి రాం’బాంబు’
సత్తెనపల్లి25,మహానాడు న్యూస్:రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి,సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును అవినీతి నీలినీడలు వెంటాడుతున్నాయి. నిన్న భారీ స్థాయిలో చీరల పంపిణీతో ప్రలోభాలకు తెరతీసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న మంత్రి అంబటికి సంబంధించి రోజుల వ్యవధిలోనే మరో అవినీతి భాగోతం బైటపడింది.సాక్షాత్తూ తమ సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనే మంత్రి అంబటి లంచాలు మింగారంటూ ఆ పార్టీ నేతే ఆరోపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..వైసిపి నకరికల్లు […]
Read More